Ambati Rambabu Visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో అంబటి రాంబాబు

వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.#AmbatiRambabu #TirumalaTemple #tirumalanews Source link

Read More

సింహాచలంలో చందనోత్సవం: శాస్త్రీయ పద్ధతిలో చందనం అరగదీకరణ జరిగింది.

సింహాచలం: సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం ఈ నెల 20న అత్యంత వైభవంగా నిర్వహించనుంది. ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా సింహాచలం విరాజిల్లుతున్న నేపథ్యంలో, ఏడాది పొడవునా సుగంధ చందనంలో కొలువుండే స్వామి, వైశాఖ శుద్ధ తదియనాడు భక్తులకు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా, చందనం అరగదీత కార్యక్రమం నేడు శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. చైత్రశుద్ధ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున స్వామికి సుప్రభాత సేవతో ఆరాధన గావించారు. ఉదయం 6:30 గంటలకు ఆలయ బాండాగారం వద్ద ప్రత్యేక వేదికపై…

Read More

మక్కా ప్రవేశంపై సౌదీ ప్రభుత్వం ఆంక్షలు: నేటి నుంచే కొత్త నిబంధనల అమలు

హజ్ యాత్ర సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం మక్కా నగర ప్రవేశంపై కీలక ఆంక్షలు విధించింది. ఈరోజు నుండి అధికారిక అనుమతి పత్రాలు లేని విదేశీయులు, స్థానిక నివాసితులు ఎవరూ మక్కాలోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. యాత్రికుల రద్దీని క్రమబద్ధీకరించడం, భద్రతను పర్యవేక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. కేవలం మక్కాలో పని చేసే వర్క్ పర్మిట్ ఉన్నవారు, అక్కడ జారీ చేసిన రెసిడెన్సీ ఐడీ (ఇఖామా) కలిగిన…

Read More

Sandalwood Grinding at Simhagiri | సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేడుకలు | #local18v

సింహాచలం సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం కోసం చందనం అరగదీత ప్రక్రియ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఏడాది పొడవునా గంధపు పూతతో దర్శనమిచ్చే స్వామివారు, కేవలం వైశాఖ శుద్ధ తదియ నాడే తన నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ పవిత్ర చందనోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాయపలకలపై మూడు మణుగుల చందనాన్ని తొలి విడతగా అరగదీయడం విశేషం.#Simhachalam #Simhagiri #Chandanam Source link

Read More

బెంగాల్‌ను ముక్కలు చేసే కుట్రలు: మమత

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సమగ్రతను దెబ్బతీసి, రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసి కొన్ని ప్రాంతాలను ఒడిశాలోనో, బిహార్‌లోనో కలపాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. అలా జరిగితే బెంగాల్ ప్రజలు వేధింపులకు గురవుతారని ఆందోళన వ్యక్తంచేశారు. తనను గద్దె దించేందుకు బీజేపీ రూ.వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. బాంకుడా, తూర్పు బర్ధమాన్ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆమె ప్రసంగించారు. మైనారిటీ ఓట్లను చీల్చి తమను ఓడించడానికి బీజేపీ నేత సువేందు అధికారితో కలిసి…

Read More

Simhachalam Temple | సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేడుకలు

సింహాచలం సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం కోసం చందనం అరగదీత ప్రక్రియ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఏడాది పొడవునా గంధపు పూతతో దర్శనమిచ్చే స్వామివారు, కేవలం వైశాఖ శుద్ధ తదియ నాడే తన నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ పవిత్ర చందనోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాయపలకలపై మూడు మణుగుల చందనాన్ని తొలి విడతగా అరగదీయడం విశేషం. Source link

Read More

Heatwave Alert: ఇవాళ్టి నుండి భారీ ఎండలు, వడగాల్పులు..! అప్రమత్తంగా లేకపోతే డేంజర్ అని వార్నింగ్ | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 13, 2026 9:30 AM IST Heatwave Alert: ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ  అధికారులు చెబుతున్నారు. రానున్న వారం రోజులు పాటు భారీ ఎండలు నమోదు అవుతున్నాయని తెలిపారు. ఏపీలో భారీ ఎండలు , వడగాల్పులు..! Heatwave Alert: ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ  అధికారులు చెబుతున్నారు. రానున్న వారం రోజులు పాటు భారీ ఎండలు నమోదు అవుతున్నాయని తెలిపారు. భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ప్రజలందరూ…

Read More

AP News: బాపట్ల వేమూరు రైతులకు చంద్రబాబు బంగారు కానుక! నేడు పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సూరేపల్లి ప్రజా సమావేశ మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. రైతుల కోసం ప్రభుత్వం ఏయే కార్యక్రమాలు నిర్వహిస్తోందో చెబుతారు. అలాగే.. కొత్త పట్టాదారు పాస్ బుక్స్‌ కోసం ఉయోగిస్తున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి చెబుతారు. ఈ బుక్స్ కారణంగా రైతులకు బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం ఎంత తేలిక అవుతుందో వివరిస్తారని సమాచారం. ఈ ప్రోగ్రామ్ ద్వారా రైతుల భావోద్వేగ బంధం ఉన్న భూములు.. ఇక శాశ్వతంగా వారి హక్కులోకి…

Read More

AP Ration Marts: రేషన్ పంపిణీలో కొత్త రివల్యూషన్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం |

ఈ పథకం ద్వారా ఏపీలో లక్షల రేషన్ కార్డు హోల్డర్లు ఎంతో లాభపడతారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు రోజువారీ జీవితంలో చాలా సౌకర్యం పొందుతారు. “ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే మా ప్రధాన లక్ష్యం. రేషన్ మార్టులు ఆధునిక రూపంలో ఉంటాయి. సబ్సిడీ సరుకులు సులభంగా, ఎక్కువ వైవిధ్యంతో లభిస్తాయి” అని ఏపీ ఆహార, పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో మూడు సర్కిళ్లలో పైలట్ ప్రాజెక్టు ద్వారా ప్రారంభమయ్యే…

Read More

Weather Forecast: ఏపీలో వింత వాతావరణం.. రాబోయే మూడు రోజులు జాగ్రత్త, పగలు ఎండ సాయంత్రం పిడుగులతో వర్షాలు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 09, 2026 7:50 AM IST Weather Forecast: రాష్ట్రంలో మూడు రోజులు ఎండ తీవ్రత, ఉరుములు పిడుగులతో జల్లులు కొనసాగనున్నాయి, ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరిలో వర్షాలు, ప్రజలు చెట్ల కింద నిలవొద్దని హెచ్చరిక ఏపీలో ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు..! రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపధ్యంలో ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ…

Read More