KGBV admissions: విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేజీబీవీ ప్రవేశాలకు భారీ డిమాండ్.. ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం.. | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Apr 14, 2026 6:23 AM IST చిత్తూరు జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 6వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు భారీ డిమాండ్, దరఖాస్తుల గడువు ఈ నెల 20 వరకు పొడిగింపు కేజీబీవీలో అడ్మిషన్లకు గడువు పెంపు పూర్తి వివరాలు ఇవే…!!! గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అనాథ, డ్రాపౌట్స్, వెనుకబడిన తరగతుల బాలికలకు ఉచితంగా విద్య అందించాలనే ఉద్దేశంతో కస్తూర్భాగాంధీ విద్యా లయాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వీటిల్లో 6వ తరగతి…

Read More

Vijayawada: విజయవాడ మణిహారంగా అంబేద్కర్ స్మృతివనం.. అధునాతన కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అత్యాధునిక హంగులు – మౌలిక సదుపాయాలు సూర్య కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) ఆధ్వర్యంలో సుమారు 90 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారు. సుమారు 13,479 చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్రాంగణం జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులకు వేదిక కానుంది. సీటింగ్ సామర్థ్యం: ప్రధాన హాల్‌లో 1500 మంది కూర్చునే విధంగా విశాలమైన సీటింగ్ వసతి కల్పించారు. VIP సౌకర్యాలు: విఐపీల కోసం…

Read More

ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రాయితీ ఆఫర్ గడువు పొడిగింపు |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా.. ఇంకా చాలా మంది ఆస్తి పన్ను చెల్లించట్లేదు. ఎందుకంటే ప్రజల దగ్గర డబ్బు లేదు. ఏం చెయ్యాలో అర్థంకాక ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు గడువును పొడిగిస్తోంది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలను చెల్లించేవారికి.. వడ్డీపై 50 శాతం రాయితీ లభిస్తుంది. ఈ గడువును ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకూ పొడిగించింది. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ముందుగా చెల్లించే వారికి, పన్నుపై 5 శాతం తగ్గింపు…

Read More

YS Jagan: మహిళల పట్ల అవమానకర వ్యాఖ్యలు.. వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 08, 2026 4:33 PM IST YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి నాయకుల ప్రవర్తన, మీడియా ప్రతినిధుల వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ys jagan ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి నాయకుల ప్రవర్తన, మీడియా ప్రతినిధుల వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ…

Read More

Amaravati: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. రూ.2,534 కోట్ల సెక్రటేరియట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 08, 2026 4:50 PM IST Amaravati Development: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక మైలురాయి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణ ప్రాజెక్టును మంజూరు చేస్తూ ముందడుగు వేసింది. News18 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక మైలురాయి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణ ప్రాజెక్టును మంజూరు చేస్తూ ముందడుగు…

Read More

అంధత్వ నివారణ దేశంగా మనమందరం పాటు పడదాం..

రోటరీ క్లబ్ కోశాధికారి కే. నరేందర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; భారతదేశాన్ని అంధత్వ నివారణ దేశంగా చేసేందుకు మనమందరము పాటుపడుదాం అని రోటరీ క్లబ్ కోశాధికారి కె.రవీందర్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సీనియర్ డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా నేత్రదానంపై ప్రజలకు కొన్ని సంవత్సరాలుగా అవగాహన కల్పిస్తున్నామని, ఈ అవగాహన వల్ల మరో ఇద్దరికి చూపు వస్తుందని తెలిపారు. 1994 నుండి నేత్ర సేకరణ రోటరీ క్లబ్…

Read More

కన్నీళ్లు తెప్పించిన ఘటనలు.. కుటుంబ సమస్యలే ప్రాణాలు తీశాయి. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 09, 2026 5:27 AM IST ఆంధ్రప్రదేశ్ తాళ్లపల్లి, తెలంగాణ జమ్మికుంటలో వేర్వేరు ఘటనల్లో తల్లి కూతురు, పూజ కుమారి ఆత్మహత్య, కుటుంబ కలహాలు మానసిక ఒత్తిడి దారుణ పరిణామాలు చూపించాయి ప్రతీకాత్మక చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టాయి. చిన్న చిన్న కారణాలు, మానసిక ఒత్తిళ్లు ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తాయో ఈ సంఘటనలు మరోసారి స్పష్టం చేశాయి. పల్నాడు జిల్లా…

Read More

స్మశాన వాటికల కొరతపై ఎమ్మెల్యే దృష్టికి సిపిఐ…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండలంలో స్మశాన వాటికల సమస్యలు తీవ్రరూపం దాల్చడంతో సిపిఐ నాయకులు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి వినతి పత్రం సమర్పించారు.స్మశానాలకు రహదారులు లేకపోవడం, భూముల కొరత వంటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్ మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా మృతదేహాలను అంత్యక్రియల కోసం తీసుకెళ్లే సమయంలో సరైన మార్గాలు…

Read More

Thotapalli Tourism: పర్యాటక ప్రియులకు గుడ్ న్యూస్.. తోటపల్లి రిజర్వాయర్‌లో మళ్లీ బోటింగ్ సందడి.. |

Last Updated:Apr 13, 2026 9:48 PM IST తోటపల్లి రిజర్వాయర్‌లో బోటింగ్ మళ్లీ ప్రారంభం, ఫ్యామిలీ బోట్స్ జెట్ స్కీ స్పీడ్ బోటింగ్ తక్కువ ధరలకు అందుబాటులోకి, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం + తోటపల్లి రిజర్వాయర్ లో బోటు షికారు భలే బాగు పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి రిజర్వాయర్‌లో పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక శాఖ, ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోటు షికారు మళ్లీ సందడిగా మారింది. గతంలో విజయవంతంగా కొనసాగిన ఈ…

Read More

బొగ్గవరపు రాజసేవలు అమోఘం : మంత్రి సవిత

( విశాలాంధ్ర) వత్సవాయి : బిసి సంక్షేమ శాఖ మంత్రి సవిత చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు, ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు బొగ్గవరపు వెంకట రాజారావు ను సన్మానం చేశారు. స్థానిక వత్సవాయి గ్రామంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల సందర్శనార్థం విచ్చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సమక్షంలో అతి కొద్ది సమయంలో సుమారు నాలుగు లక్షల రూపాయల విలువైనటువంటి వసతులు సమకూర్చినటువంటి…

Read More