హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా దిగ్బంధనం.. ఇరాన్కు రోజుకు రోజుకు రూ.4,081 కోట్ల నష్టం
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదిరాయి.ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపర్చే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉన్న ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది.ఈ చర్యతో ఇరాన్కు రోజుకు సుమారు 435 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.4,081 కోట్లు నష్టం వాటిల్లవచ్చని ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం అంచనా వేసింది. కాల్పుల విరమణపై చర్చలు ఫలించకపోవడంతో, ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు ఈ కఠిన చర్య…


