హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా దిగ్బంధనం.. ఇరాన్‌కు రోజుకు రోజుకు రూ.4,081 కోట్ల నష్టం

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదిరాయి.ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపర్చే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉన్న ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది.ఈ చర్యతో ఇరాన్‌కు రోజుకు సుమారు 435 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.4,081 కోట్లు నష్టం వాటిల్లవచ్చని ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం అంచనా వేసింది. కాల్పుల విరమణపై చర్చలు ఫలించకపోవడంతో, ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు ఈ కఠిన చర్య…

Read More

Amaravati Capital: మూడు ముక్కలాటపై గెలిచిన ఏకైక రాజధాని.. కాణిపాకంలో మొక్కులు తీర్చుకున్న అమరావతి రైతన్నలు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 12:46 PM IST అమరావతి రైతుల దీర్ఘ పోరాటం ఫలించి, కొత్త కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేసింది, రైతులు కానిపాకంలో మొక్కులు తీర్చుకున్నారు + స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో అమరావతి రైతన్నలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు సుస్థిరమైన రాజధాని లేకపోవడం అనేది ఒక చారిత్రక లోటుగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది….

Read More

భోగాపురం విమానాశ్రయానికి ఆర్టీసీ ఏసీ బస్సులు..

మూడు నగరాల నుంచి సేవలువిజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి వేగంగా పనులు కొనసాగుతున్నాయి.ఇప్పటికే దాదాపు 98 శాతం నిర్మాణం పూర్తయింది. మిగిలిన పనులను జూన్ నెలాఖరు నాటికి ముగించి, జులై లేదా ఆగస్టు నెలల్లో విమానాశ్రయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ముఖ్యమైన కార్యక్రమానికి దేశ ప్రధానిని ఆహ్వానించాలని అధికారులు భావిస్తున్నారు.విమానాశ్రయం ప్రారంభం దృష్ట్యా ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా…

Read More

Ongole: ఒంగోలులో దారుణం.. కన్నతల్లిని సజీవ దహనం చేసిన కిరాతక పుత్రుడు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 14, 2026 11:51 AM IST ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘోర కలి సంచలనం రేపింది. కని పెంచి పెద్ద చేసిన తల్లినే కడతేర్చిన ఆ కుమారుడి ఉదంతం వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పు పొడవక మానదు. ప్రతీకాత్మక చిత్రం Ongole: కన్నతల్లి కంటే దైవం లేదని శాస్త్రాలు చెబుతుంటే, ఆ కన్నతల్లిని కాలయముడిలా మారి బతికుండగానే నిప్పు పెట్టి చంపేశాడో కిరాతక కుమారుడు. ప్రకాశం జిల్లా…

Read More

హదయాలను కదిలించే…‘తెరచాప’

హైదరాబాద్: నవీన్‌రాజ్ హీరోగా, జోయెల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘తెరచాప’. ఈ నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదలకు ముందస్తు వేడుకని నిర్వహించారు. కథానాయకుడు నవీన్‌రాజ్ మాట్లాడుతూ మత్స్యకారుల్లో తామూ కలిసిపోయి, వారి జీవితాల్ని పూర్తిగా అర్థం చేసుకుని రూపొందించిన సినిమానే ‘తెరచాప’ అని నవీన్‌రాజ్ శంకారపు అన్నారు.‘సహజత్వానికి పెద్దపీట వేస్తూ రూపొందించిన చిత్రమిది. మండుటెండల్లోనూ, సముద్ర తీరంలోనూ ఎన్నో సవాళ్ల మధ్య పనిచేశాం. ఎక్కువమంది నటులు ఇందులో…

Read More

Forest Thief: సిల్లీగా పోలీసులకు చిక్కిన అడవి దొంగ.. నగల చోరీకి వెరైటీ స్కెచ్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 14, 2026 10:24 AM IST Forest Thief: పట్టణాలు పల్లెలు అయిపోయాయేమో మరి ఒక దొంగ చిత్రంగా ఆలోచించి అడవి దొంగగా మారాడు. ఏమీ లేకపోవడమేంటి ఏదో ఒకటి దొరుకుతుంది అనే ఆలోచనతో పగటిపూట తాళం వేసిన గిరిపుత్రుల నివాసాలను గుర్తించి రెక్కీ నిర్వహించి ఆ ఇళ్లలో చోరీ చేయడం ప్రారంభించాడు. + అడవి దొంగ భలే స్కెచ్ వేస్తాడు Forest Thief: మన ఇంట్లో ఏముంది పట్టుకుపోవడానికి అక్క? తాళం…

Read More

బీజేపీ కుట్రలు ఇక్కడ సాగవు: మమత

కోల్‌కతా: కేంద్ర బలగాలను వాడుకుని బీజేపీ పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించడానికి చూస్తోందని, బీజేపీ కుట్రలు ఇక్కడ సాగవని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అని స్పష్టం చేశారు. ‘టీఎంసీ ఈసారి 226 సీట్లు గెలిచి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది’ అని మమత ధీమా వ్యక్తం చేశారు. బీర్‌భుమ్ జిల్లాలోని సూరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించారు. శాసనసభ ఎన్నికల్లో తనను ఓడించడానికి ఎన్డీఏ పాలనలో ఉన్న 19 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి…

Read More

AP Census 2027: ఏపీ ప్రజలకు అలర్ట్.. జనాభా లెక్కల్లో తప్పు చెబితే ఫైన్, జైలు శిక్ష కూడా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

1948 జనగణన చట్టం ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చినా, అధికారులను అడ్డుకున్నా కఠిన శిక్షలు ఉన్నాయి. కానీ ఇది భయపెట్టడానికి కాదు. సరైన డేటా ద్వారా మన రాష్ట్రం మరింత మంచి పాలన, మంచి సౌకర్యాలు పొందడానికి మాత్రమే. ఏపీలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఉంది. ఈ సమయంలో ప్రజలు స్వయంగా తమ డేటాను యాప్‌లో ఎంటర్ చేసుకోవచ్చు. ఇందుకు ఏపీ సచివాలయ ఉద్యోగులు సహకారం అందిస్తారు. ప్రభుత్వ గృహ గణన…

Read More

Bhashyakarula Utsavalu: తిరుమలలో ఆధ్యాత్మిక శోభ.. వైభవంగా ప్రారంభమైన శ్రీ భాష్యకారుల ఉత్సవాలు!

తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు 19 రోజుల పాటు ప్రారంభం, ఏప్రిల్ 22న శ్రీ భాష్యకార్ల సాత్తుమొర, శ్రీ రామానుజుల స్వర్ణ రథోత్సవంలో భక్తుల రద్దీ Source link

Read More

Borewell Scam: మాయమైన ‘టెక్స్మో’ మోటార్లు.. బయటపడ్డ నిజాలు! వైకాపా నేతల అక్రమాలను ఎండగడుతున్న కూటమి నాయకులు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 7:51 AM IST బైరెడ్డిపల్లి మండలంలో త్రాగునీటి బోర్లకు తెదేపా కాలంలో వేసిన కంపెనీ పరికరాలు వైకాపా పాలనలో లోకల్ వాటితో మార్చి స్కామ్ చేశారని కూటమీ ఆరోపణ, ప్రజలు ఆగ్రహం + గ్రామాల్లో అభివృద్ధి బాట పట్టిన కూటమీ నాయకులకు షాక్ అధికారం అనేది శాశ్వతం కాదు. నాయకులు అనే వారు శాశ్వతం కారు. కానీ మనం చేసే మంచి పనులనే భవిష్యత్తులో అందరూ గుర్తు పెట్టుకుంటారు. అది చిన్న…

Read More