ఇందాపూర్ నెయ్యిపై రగడ

మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం . చైర్మన్ తిరస్కరణ… పోడియం ఎక్కి నినాదాలు. అడుగడుగునా వాయిదాలు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి నెయ్యి సరఫరా అంశంపై శాసనమండలి మంగళవారం దద్దరిల్లింది. దీనిపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. కల్తీ నెయ్యిపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం…

Read More

అడివి శేష్ దర్శకత్వంలోఅకీరా నందన్ సినీ అరంగేట్రం?

హైదరాబాద్: ప్రముఖ సినీహీరో పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ అరంగేట్రంపై మళ్లీ చర్చ జోరందుకుంది. అకీరా ఎంట్రీ ఎప్పుడు? ఎవరి దర్శకత్వంలో? అన్న విషయమె కొంత కాలంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ చర్చలో హీరో/డైరెక్టర్ అడివి శేష్ పేరు వినిపించడం ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇంతకుముందు అకీరాను శేఖర్ కమ్ముల పరిచయం చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అడివి శేష్ అకీరా అరంగేట్రం బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం ఊపందుకుంది. అకీరాతో…

Read More

రిషి విద్యాలయలో జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్ ప్రారంభం

జిల్లా కోఆర్డినేటర్ రమేష్విశాలాంధ్ర ధర్మవరం;;ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీ సత్యసాయి జిల్లా శాఖకు అనుబంధంగా జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్‌ను రిషివిద్యాలయలో ప్రారంభించామని జిల్లా కోఆర్డినేటర్ బి. రమేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ యూనిట్ రిజిస్ట్రేషన్‌ను డీన్ భాస్కర్ రెడ్డి , సీఏఓ రవీంద్ర పూర్తి చేయడం జరిగిందన్నారు.“నేను సేవ చేస్తాను” అనే నినాదంతో జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఆరోగ్యం, సేవాతత్పరత, స్నేహభావం పెంపొందించే కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా 192 దేశాలలో రెడ్ క్రాస్…

Read More

పిల్లల్లో ఆటిజం పెరుగుతోందా? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి..! Dr Ramesh Krishna reveals key points on autism symptoms and treatment. |

Last Updated:Feb 20, 2026 2:32 PM IST ఆటిజం కేసులు పెరుగుతున్నాయని చీపురుపల్లి ఏరియా ఆసుపత్రి డాక్టర్ రమేష్ కృష్ణ తెలిపారు. లక్షణాలు త్వరగా గుర్తించి, బిహేవియర్, స్పీచ్, ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా మార్పులు సాధ్యమవుతాయని సూచించారు. + పిల్లల్లో పెరుగుతున్న ఆటిజం… ముందుగానే గుర్తిస్తే మెరుగైన ఫలితాలు ఈ మధ్యకాలంలో చిన్నారుల్లో ఆటిజం కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చీపురుపల్లి ఏరియా ఆసుపత్రి పీడియాట్రిషన్ డాక్టర్ రమేష్ కృష్ణ కీలక విషయాలు…

Read More

చిన్నారిపై అఘాయిత్యం.. నిందితుడి అంతం.. కానీ న్యాయం జరిగిందా? మదనపల్లి దారుణంపై ప్రజల ఆవేదన..! Madanapalli incident Rishika Priya attacked public anger on drugs mafia. |

రిషిక ప్రియ చనిపోయింది. నిందితుడు కూడా ఇక లేడు. కానీ సమాజం ఎదుట నిలిచిన ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. డ్రగ్స్, మత్తు పదార్థాల దుష్ప్రభావం, వ్యవస్థలోని లోపాలు, సమాజంలో పెరుగుతున్న వికృత మనస్తత్వం.. ఇవన్నీ కలిపి ఈ ఘటనను మరింత ఆలోచింపజేస్తున్నాయి. మదనపల్లి విషాదం ఒక కుటుంబాన్ని కాదు, మొత్తం సమాజాన్ని హెచ్చరిస్తోంది. ఇకనైనా మార్పు రావాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. Source link

Read More

20 ఏళ్ల మైలురాయికి చేరిన సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్ ఇండియా

న్యూదిల్లీ: గ్లోబల్ లీడర్ సన్ లైఫ్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ అయిన సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్ (bస్bల్‌జీbస్) ఇండియా కార్యాలయం దేశంలో పరివర్తన కలిగించే 20 సంవత్సరాల మైలురాయిని సూచిస్తుంది. 2006లో కార్యకలాపాలు, అప్లికేషన్ నిర్వహణపై దష్టి సారించే డెలివరీ సెంటర్‌గా ప్రారంభమైనది. డిజిటల్ పరివర్తన, ప్రాసెస్ ఇన్నోవేషన్, bక్సలెన్స్, స్కేల్డ్ ఆపరేషన్‌లు, స్థిరమైన వద్ధిని ప్రారంభించే సమగ్ర ప్రపంచ సామర్థ్య కేంద్రంగా అభివద్ధి చెందింది. గత రెండు దశాబ్దాలుగా, bస్bల్‌జీbస్ సన్ లైఫ్ గ్లోబల్…

Read More

ఏపీపీఎస్సీలో అక్రమాలపై సిట్‌ ఏర్పాటు – Visalaandhra

ఏపీపీఎస్సీలో అక్రమాల దర్యాప్తు కోసం సిట్‌ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 27/2018 నోటిఫికేషన్‌ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావ‌డంతో దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 11న హైకోర్టులో రిట్‌ అపీల్‌, అనుబంధ పిటిషన్లు దాఖల‌య్యాయి. ఈ క్రమంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సీఐడీ ఐజీ డాక్టర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. సిట్‌లో మరో సభ్యుడిగా సీఐడీ ఎస్పీ కె.చక్రవర్తిని…

Read More

International Fleet Review | సముద్రంలో యుద్ధనౌకలు ..విశాఖలో సందడి

విశాఖ సాగరం ప్రపంచ యుద్ధనౌకల గర్జనతో హోరెత్తింది. బుధవారం ఉదయం జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (IFR) 2026 లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొని భారత నౌకాదళ సత్తాను, స్నేహపూర్వక దేశాల శక్తిని సమీక్షించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ‘ఐఎన్ఎస్ సుమేధ’ (INS Sumedha) యుద్ధనౌకపై నుంచి సముద్రంలో బారులు తీరిన 70కి పైగా యుద్ధనౌకలు, జలాంతర్గాములను…

Read More

కూటమిలోనే కలకలం.. ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన వంగవీటి రాధ వ్యాఖ్యలు..! Vangaveeti Radha comments spark new debate in AP politics. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 21, 2026 10:43 PM IST వంగవీటి రాధా, Dadisetti Raja, Jakkampudi Ganeshలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి తీసాయి. + ఆఇద్దరికీ సపోర్ట్ చేయండి వైసీపీ వైపు వంగవీటి రాధా? ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసిన వ్యాఖ్యలు వినిపించాయి. కూటమికి మద్దతుగా ఉన్న నేతగా భావించే వంగవీటి రాధ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా…

Read More

కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు : కవిత కీలక ప్రకటన

మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తానని వెల్లడి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని, మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. తమ పార్టీ పేరులో ఃతెలంగాణః ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే సిద్దిపేట మొదటి ప్రాధాన్యత…

Read More