AP SIR: ఓటర్లకు అలర్ట్.. “సర్‌” కోసం సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్.. మనం ఏం చెయ్యాలి? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 20, 2026 10:40 AM IST Andhra Pradesh SIR 2026 Schedule: ఈ ప్రక్రియలో మరణించిన ఓటర్ల పేర్లు తొలగిస్తారు. స్థానికంగా లేని ఓటర్ల పేర్లు తొలగిస్తారు. అలాగే.. డూప్లికేట్ ఓటర్ల పేర్లను తొలగిస్తారు. అలాగే.. కొత్తగా చేర్చాల్సిన ఓటర్ల పేర్లను చేర్చుతారు. ప్రతీకాత్మక చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) షెడ్యూల్ విడుదల చేసింది….

Read More

క్రీడలలో మెరిసిన యశోద పాఠశాల విద్యార్థి హర్షవర్ధన్

విశాలాంధ్ర ధర్మవరం; అనంతపురం పట్టణంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు ఏప్రిల్ 26, 27వ తేదీలలో జరిగిన ఐదవ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలకు హర్షవర్ధన్ ఆంధ్రప్రదేశ్ జట్టు మొదటి స్థానమును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనూప్ కుమార్ మాట్లాడుతూ ఈ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలకు ఆరు రాష్ట్రాలు పాల్గొనడం జరిగిందని, ఫైనల్ స్కోర్ పాండిచ్చేరితో ఆంధ్ర ప్రదేశ్ జట్టు పాల్గొనడం జరిగిందన్నారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ జట్టు…

Read More

యుద్ధం ఆపేయండి

వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం ముగించాలనే తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తీర్మానానికి 215 అనుకూల.. 208 మంది వ్యతిరేక ఓట్లు వచ్చాయి. నలుగురు రిపబ్లికన్‌లు ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వృథా ఖర్చు ఎందుకని, యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని చట్టసభ్యులు డిమాండ్ చేశారు. ఈ తీర్మానాన్ని విదేశీ వ్యవహారాల కమిటీ సీనియర్ సభ్యుడు, న్యూయార్క్ డెమొక్రటిక్ ప్రతినిధి గ్రెగొరీ…

Read More

AP Capital Amaravati: నేడే అమరావతికి చట్టబద్ధత.. లోక్‌సభలో బిల్లు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 01, 2026 5:55 AM IST ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతినే రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపింది. ఆ తీర్మానాన్ని ఆధారంగా తీసుకుని కేంద్రం చట్టసవరణకు ముందడుగు వేస్తోంది. News18 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి కేంద్రంగా మారింది. రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేసే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో సవరణలు చేసి అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు…

Read More

Andhra Pradesh: ఏపీలో ఖైదీల జీతం ఎంతో తెలుసా? కర్ణాటకలో అయితే రోజుకు భారీ కూలీ.. తెలిస్తే వావ్ అనాల్సిందే |

ఖైదీలు తయారుచేసిన ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఆదాయం ఆర్జించడంలో కేరళ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. కేరళ ఏటా రూ. 222.69 కోట్లు ఆర్జిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ కేవలం రూ. 11.11 కోట్లతో దేశంలో 8వ స్థానంలో నిలిచింది. నివేదికలోని ఇతర కీలక అంశాల ప్రకారం, ఏపీలోని సెంట్రల్ జైళ్లు తమ సామర్థ్యానికి మించి ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో కలిపి 8,659 మందిని ఉంచే సామర్థ్యం ఉండగా, 2024 డిసెంబరు నాటికి 7,861 మంది ఖైదీలు ఉన్నారు….

Read More

CM Chandrababu: అమరావతి నిర్మాణం హైదరాబాద్‌నే మించిపోతుంది.. ఐఎస్‌బీ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 22, 2026 6:25 PM IST CM Chandrababu: అభివృద్ధి మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించడానికి సరిపోదని, అయితే సమాజంలో అసలైన మార్పుకు సాంకేతికతే ప్రధాన ఆధారమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వేదికగా జరిగిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్‌లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. cm chandrababu CM Chandrababu: అత్యంత అధునాతన టెక్నాలజీతో అమరావతిని స్మార్ట్ సిటీగా మారుస్తామని ఏపీ సీఎం…

Read More

24 ఏళ్లకే కౌన్సిలర్‌ – Visalaandhra

–బిఆర్ఎస్ నుంచి ఎన్నికైన రమ్య స్టేషన్‌ఘన్‌పూర్‌ : స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 24 ఏళ్ల వయస్సులోనే కౌన్సిలర్‌గా ఎన్నికై అందరితో ఔరా అనిపించుకుంటున్నారు చల్లా రమ్య. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా.. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఐదో వార్డు జనరల్‌ మహిళకు కేటాయించారు. ఆ వార్డులో తరఫున రమ్య పోటీచేసి.. కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమెను పట్టణ వాసులు అభినందిస్తున్నారు. Source link

Read More

AP Assembly: జగన్ క్రిస్టియన్ కాబట్టే, తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ.. ఏపీ అసెంబ్లీలో సంచలనం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 3:09 PM IST సభలో ప్రధానంగా తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై చర్చ జరిగింది. అధికార పక్ష సభ్యులు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలన కాలంలోనే తిరుమలలో అపవిత్రతకు దారితీసే పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. Tirumala Laddu Ghee Controversy Sparks Uproar in AP Assembly Heated Debate Over Jagan Religion ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ నెయ్యి వివాదం…

Read More

హర్మూజ్ వద్ద గందరగోళం.. కదలని నౌకలు!

ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడిగా భావించే హర్మూజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొన్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శుక్రవారం ప్రకటించారు. లెబనాన్ లో కాల్పుల విరమణ అమలులో ఉన్నంత కాలం హర్మూజ్ తెరిచే ఉంటుందని, అన్ని దేశాల నౌకలు రాకపోకలు సాగించవచ్చని చెప్పారు. అయితే, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) నిర్దేశించిన మార్గంలోనే నౌకలు…

Read More

నక్కపల్లిలో మెగా ఈవెంట్.. రూ.1.35 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 22, 2026 10:31 PM IST నక్కపల్లి లో Arcelor Mittal Nippon Steel గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపనకు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ హాజరు రాష్ట్రానికి నూతన దిశ. అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలం రేపటి నుంచి చరిత్ర సాక్షిగా నిలవబోతోంది. భారీ స్థాయిలో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి…

Read More