Bamboo Water Bottles | ప్లాస్టిక్కు చెక్… వెదురు వాటర్ బాటిల్స్ ట్రెండ్ | #local18v

విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో పర్యావరణ పరిరక్షణకు మరో ముందడుగు పడింది. జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ మీ ఏకో ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వెదురు ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రారంభించింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఈ సంస్థ చేపట్టిన చర్యలు విశేషంగా నిలుస్తున్నాయి. సంస్థ ఫౌండర్ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం వెదురు కలపతో స్టీల్, రాగి పదార్థాలను కలిపి వాటర్ బాటిల్స్ తయారు చేస్తున్నారు. Source link

Read More

కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దిక్చూచి – Visalaandhra

ఆయన ఆశయాలు మానవాళికి అనుసరణీయం… జి ఈశ్వరయ్య, వై వెంకటేశ్వరరావువిశాలాంధ్ర`విజయవాడ: పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలకడానికి పెద్దఎత్తున కషి చేసిన కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దిక్చూచిగా నిలిచారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. శనివారం ప్రపంచ కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్ 143వ వర్ధంతిని పుష్కరించుకుని సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సీపీయం నాయకులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన విజయవాడలోని హనుమాన్‌పేటలో గల మార్క్స్ ఎంగిల్స్ విగ్రహాలకు ఆయన…

Read More

గడ్డివాముల దహనం కేసు.. నిందితుడిపై ఎస్సై చర్యలు వైరల్, పెద్దవడుగూరులో ఉద్రిక్తత..! Peddavaduguru haystack burning incident. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 22, 2026 10:21 PM IST అనంతపురం పెద్దవడుగూరులో గోశాల గడ్డివాముల దహనం కేసులో అరెస్టైన సుధాకర్‌పై ఎస్సై ఆంజనేయులు దాడి వీడియో వైరల్, రైతులు ఎస్సైకి బలమైన మద్దతు, ఉన్నతాధికారుల నిర్ణయంపై ఆసక్తి + గడ్డివాముకు నిప్పు తెలిస్తే షాకే … అనంతపురం జిల్లాలోని Peddavaduguruలో జరిగిన గడ్డివాముల దహనం ఘటన ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని ఎస్సై కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చట్ట…

Read More

Eluru: కుటుంబ కలహాల మధ్య బలైన పసిప్రాణం.. కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన ఐదేళ్ల బాలిక మృతి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 12, 2026 7:41 AM IST కూల్‌డ్రింక్ సీసాలో ఉన్నది పురుగుల మందని తెలియక తాగిన ఐదేళ్ల బాలిక, ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూసింది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రతీకాత్మక చిత్రం Eluru: భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి విభేదాలు, ఒక అభం శుభం తెలియని పసిపాప ప్రాణాలనే బలితీసుకున్నాయి. భర్తను భయపెట్టాలని భార్య చేసిన ఒక చిన్న తప్పు,…

Read More

ఇరాన్‌పై అమెరికా మళ్లీ భీకర దాడులు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు అనుకున్నంత పని చేశారు. ఇరాన్‌పై భారీస్థాయిలో దాడులు చేస్తామని ట్రంప్ చెప్పిన కొద్దిసేపట్లోనే ఆ హెచ్చరికలు వాస్తవ రూపం దాల్చాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తితలు తీవ్రమయ్యాయి. ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇవి ట్రంప్ ఆదేశాల మేరకు కేవలం ఆత్మరక్షణ కోసం చేశామని పేర్కొంది. ఇరాన్‌లోని దక్షిణ ప్రాంతంలో భారీగా పేలుళ్లు జరిగాయి. మినాబ్, బందర్ అబ్బాస్, సిరిక్, టెహ్రాన్ ప్రాంతాలపై అమెరికా దృష్టిసారించింది. మరోవైపు…

Read More

ATM Fraud: ఏటీఎం వినియోగదారులకు అలర్ట్.. పిన్ నంబర్ నొక్కేటప్పుడు ఈ తప్పు చేయకండి.. లేదంటే డబ్బు గోవింద.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 18, 2026 3:30 PM IST ATM Fraud: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఏటీఎం క్యాష్ ట్రాప్ మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక, అనుమానం ఉంటే వెంటనే బ్యాంక్, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచన News18 ఇటీవల దేశ వ్యాప్తంగా ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంలను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటీఎంలను…

Read More

ఉగాది అంటే కేవలం పండుగ కాదు.. ప్రకృతి పునర్జన్మ, రైతుల కొత్త ఆశల ఆరంభం! Ugadi Festival New Hopes and Beginnings Pulakanda Subrahmanya Sharma. |

Last Updated:Mar 14, 2026 3:24 PM IST ఉగాది పండుగ తెలుగు ప్రజల కొత్త సంవత్సరానికి నాంది. ఈసారి “పరాభవన” నామ సంవత్సరంగా ప్రారంభమవుతుంది. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు సుఖదుఃఖాలను సూచిస్తాయి. + ఉగాది రోజు ఏరువాక ప్రత్యేకత ఇదే తెలుగు ప్రజల కొత్త సంవత్సరానికి నాంది పలికే ఉగాది పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని విజయనగరం జిల్లా సుందరాడకు చెందిన ప్రముఖ వేద పండితులు పులకండ సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ప్రతి సంవత్సరం ఉగాది…

Read More

Mango Orchard Set On Fire | మామిడి తోటకు నిప్పు.. .రూ.7 లక్షలు ఆస్తి నష్టం | #local18v

చిత్తూరు జిల్లా, బైరెడ్డిపల్లి మండలంలోని చప్పిడిపల్లి పంచాయితీ, దొంతి రాళ్ళ పల్లి గ్రామ రెవెన్యూ లో సర్వే నెంబర్ 5 లో విజయ భాస్కర్ రెడ్డి అనే రైతన్నది17 ఎకరాల 76 సెంట్లు మామిడి తోట కలదు. ఇందులో మూడు ఎకరాలు పై చిలుకు తోటకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.యజమాని,చుట్టుపక్కల వాసులు గ్రహించకపోవడంతో పొలంలో ఉన్న డ్రిప్ పరికరాలు, తీగ జాతీకి చెందిన తొడుగులు, పిందె దశలో ఉన్న మామిడి చెట్లు,కాయలు అగ్ని ఆహుతి…

Read More

మావోయిస్టు అగ్రనేత నరహరి లొంగుబాటు – Visalaandhra

విశాలాంధ్ర-హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి తన భార్య దానమ్మతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మంగళవారం వెల్లడించారు. పసునూరి నరహరిని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన సందర్భంగా డీజీపీ మాట్లాడారు. నరహరి లొంగుబాటుతో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలిందన్నారు. ‘పసునూరి నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లా సోమిడి. డిగ్రీ చదువుతున్న సమయంలో మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిపోయారు. 1982లో అజ్ఞాత దళ సభ్యుడిగా చేరారు. 2017లో కేంద్ర…

Read More

Tiger Movement Creates Panic in Rampachodavaram | ముప్పు తిప్పలు పెడుతున్న పెద్దపులి | #local18V

కాకినాడ జిల్లా దాటి రంపచోడవరం నియోజకవర్గంలోకి పెద్దపులి ప్రవేశించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాజవొమ్మంగి సమీప ప్రాంతాల్లో మరోసారి అలజడి నెలకొనగా, బర్నగూడెం–చెరుకుంపాలెం ప్రధాన రోడ్డును పెద్దపులి దాటిన ఘటన ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది.#tiger #kakinada #Apnews Source link

Read More