DWCRA Loans: గుడ్ న్యూస్.. వీరికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షలు.. ప్రభుత్వం కీలక ప్రకటన..

చేతిలో కొంచెం డబ్బులు ఉన్నా బాగుండు.. ఏదో ఒకటి చేసి కష్టపడి సంపాదించే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలిపింది. పూర్తి వివరాలు ఈ కథనంలో…. Source link

Read More

AP Telangana Weather Updates: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తెలంగాణ, ఏపీలో ఇక వర్షాల బీభత్సం. |

ఇక ఎండల విషయానికి వస్తే తెలంగాణలో పలు జిల్లాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు ఆకస్మిక వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అసాధారణంగా మారింది. రుతుపవనాలు పూర్తిస్థాయిలో ప్రవేశించిన తర్వాత పరిస్థితుల్లో మరింత మార్పు వచ్చే అవకాశముందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. Source…

Read More

Pawan Kalyan: మెగా అభిమానిని మర్చిపోని పవన్ కళ్యాణ్‌.. ఠాగూర్ కుటుంబానికి ఉద్యోగం, ఆర్థిక సహాయం! Pawan Kalyan fan support. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 24, 2026 10:15 PM IST జనసేన అధినేత Pawan Kalyan ఆదేశాలతో MP Tangella Uday Srinivas దారకొండ వెంకటరమణ ఠాగూర్ కుటుంబానికి ఆర్థిక సహాయం, యువతికి ఉద్యోగం హామీ ఇచ్చారు News18 ఎట్టకేలకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం Pawan Kalyanకు అభిమాని దారకొండ వెంకటరమణ కుటుంబానికి పార్టీ నుంచి అండ లభించింది. పార్టీ కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన ఆ అభిమానిని మరవబోమంటూ జనసేన కీలక నిర్ణయం తీసుకుంది….

Read More

Tirumala: రోజుకు 75 టన్నుల చెత్త.. అయినా తిరుమల క్లీన్‌గా ఉంచుతున్న పారిశుద్ధ్య సిబ్బంది కష్టం ఇదే!

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగినా టీటీడీ 210 సాధారణ, 130 సంస్థాగత మరుగుదొడ్లు, వ్యర్థాల నిర్వహణ కట్టుదిట్టం చేస్తూ పరిశుభ్రత కాపాడుతోంది, ఆహార వృథా చేయొద్దని విజ్ఞప్తి చేసింది Source link

Read More

ఎండల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు రిలీఫ్.. బీచ్ రోడ్డుపై ప్రత్యేక ఫాగింగ్ వాహనం! Visakhapatnam mist cannon. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 24, 2026 10:41 PM IST విశాఖలో తీవ్రమైన ఎండల మధ్య, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆర్కే బీచ్ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్డులో మిస్ట్ కానన్ వాహనంతో చల్లని నీటి జల్లులు పిచికారీ చేస్తూ ప్రజలకు ఉపశమనం అందిస్తోంది News18 విశాఖ నగరం ప్రస్తుతం భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పెరుగుతున్న ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే వేడి గాలులు వీచడంతో రోడ్లపైకి…

Read More

రాష్ట్రవ్యాప్తంగా వెటరన్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. ప్రతిష్టాత్మక అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం! Veteran Journalist Awards. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 24, 2026 10:54 PM IST రాజంపేట కళాంజలి సాంస్కృతిక సంస్థ వెటరన్ జర్నలిస్ట్ అవార్డ్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది, జూన్ 25 చివరి తేదీగా నిర్ణయించి 35 మంది సీనియర్ జర్నలిస్టులను సత్కరించనుంది News18 రాష్ట్రవ్యాప్తంగా జర్నలిజం రంగంలో విశేష సేవలందించిన వెటరన్ జర్నలిస్టులకు కళాంజలి సాంస్కృతిక సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ.. సమాజానికి సేవలందించిన సీనియర్ జర్నలిస్టులను గౌరవించేందుకు ప్రతిష్టాత్మక వెటరన్ జర్నలిస్ట్…

Read More

ఆటల్లో టాలెంట్ ఉందా..? 9 రోజుల్లో అప్లై చేయండి.. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఛాన్స్..! AP Dr YSR Sports School admissions. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 24, 2026 2:48 PM IST ఏపీ ప్రభుత్వం కడపలో డాక్టర్ వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించింది, 4 నుంచి 9 తరగతుల వరకు, చివరి తేదీ వచ్చే నెల 2, ఎంపిక పారదర్శకంగా ఉంటుంది News18 ఆటలంటే ఇష్టం.. మైదానంలో పరుగులు పెడితే ఉత్సాహం.. స్కూల్ స్థాయి పోటీల్లో మెడల్స్ కొట్టేస్తున్నారా..? అయితే అలాంటి విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం అదిరిపోయే అవకాశం తీసుకొచ్చింది. చిన్న వయసులోనే క్రీడల్లో…

Read More

AP Tourism | పర్యాటకులకు గుడ్ న్యూస్.. ర్యాపిడో డ్రైవర్లే ఇక టూరిస్ట్ గైడ్స్!

ఏపీ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక ముందడుగు వేసింది. ఏపీ పర్యాటక సంస్థ ఏపీటీడీసీ(aptdc) , రాపిడో సంస్థ సంయుక్తంగా దేశంలోనే మొదటిసారిగా డ్రైవర్ కం గైడ్ అందుబాటులో తీసుకొచ్చింది. ఇతర రాష్ట్రాలు , ఇతర ప్రాంతాల నుండి విశాఖ వచ్చిన వారికి రైల్వే స్టేషన్ , ఏర్పోర్ట్ , బస్ స్టేషన్ నుండి నేరుగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సరికొత్త డ్రైవర్ కం గైడ్ కార్యక్రమం…

Read More

Rohini Karte effect | రోహిణి కార్తె ఎఫెక్ట్.. 45 డిగ్రీలు దాటనున్న ఎండలు

ఏపీలో రోహిణి కార్తె ప్రభావం ప్రారంభమైంది, ఎండాకాలంలో రోహిణి కార్తె ప్రభావం పది నుంచి 14 రోజులు ఉంటుందని చెప్పుకోవచ్చు, ఎండాకాలంలోనే సాధారణ రోజుల మించి, ఈ రోహిణి కార్తె రోజుల్లో బానుడి ప్రతాపం అత్యధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకే రోహిణి కార్తిలో రోళ్లు కూడా బద్దలేసిపోతాయి అంటూ సామెతగా పెద్దలు చెబుతూ ఉంటారు, ఈ రోహిణి కార్తె సంబంధించి మే 25వ తేదీ నుంచి జూన్ 8 వరకు దీని ప్రభావం అత్యధికంగా ఉంటుందని వాతావరణ…

Read More

భర్త ఇంటి ముందు భార్య, కుమారుడి నిరసన

విశాలాంధ్ర-పెనుకొండ:పెనుకొండ పట్టణంలోని రామమందిరం వీధిలో ఆదివారం కుటుంబ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. భర్త కుటుంబం నుంచి న్యాయం చేయాలని కోరుతూ అశ్విని తన కుమారుడితో కలిసి భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది.అనంతపురానికి చెందిన అశ్వినికి 2006లో పెనుకొండకు చెందిన చిదంబర్‌నాథ్‌తో వివాహం జరిగింది. 2008లో వీరికి దినకర్ స్కంద్ కుమారుడు జన్మించాడు. వివాహం అనంతరం అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభమయ్యాయని అశ్విని ఆరోపించింది. అంతేకాకుండా భర్త తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొంది….

Read More