Pawam kalyan: గోదావరి పుష్కరాల కోసం రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్.. సెల్ఫోన్లో స్వయంగా రికార్డ్ చేసిన డిప్యూటీ సీఎం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:May 25, 2026 2:59 PM IST Pawan kalyan: 2027 రాజమండ్రి గోదావరి మహా పుష్కరాలు పనులు నేరుగా పరిశీలించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. + News18 2027 రాజమండ్రి గోదావరి మహా పుష్కరాలు పనులు నేరుగా పరిశీలించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. ఒక హోటల్ ప్రాంతంలో బస చేసిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా గోదావరి ప్రాంతానికి సోమవారం ఉదయం…


