రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది..

శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులువిశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి-పిఆర్టి సర్కిల్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగులకు ఉదయం పాలు, రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా పెనుకొండ లోని వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల వారు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి…

Read More

ఎస్పీ ఆదేశాలతోనే బాలుడు రాయుడు శశికాంత్ ఆత్మహత్య కేసు పురోగతి

విశాలాంధ్ర _అనకాపల్లి: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తానo గ్రామానికి చెందిన బాలుడు రాయుడు శశికాంత్ ఆత్మహత్య కేసులో ఇప్పటికి మొత్తం నలుగురు ముద్దాయిలు అరెస్టు కావడానికి ఎస్పీ తుహిన్ సిన్హా చొరవే కారణమని జిల్లా యాత సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంకె మారేష్ అన్నారు. శనివారం వుడ్ పేటలో జరిగిన సంఘ సమావేశంలో మారేష్ మాట్లాడుతూ. అత్యంత వెనుకబడిన యాత కులంనకు చెందిన బాలుడు పై కొంతమంది రాజకీయ పలుకుబడి కలిగిన వారు దాడి చేసి…

Read More

పంజాబ్లో బీజేపీ కొత్త ఎత్తుగడ – Visalaandhra

డా.అరుణ్ మిత్ర పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల పొత్తులపై ఇప్పుడిప్పుడే చర్చలు ఊపందుకుంటున్నాయి. కేంద్రంలోని ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘం ద్వారా ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలుచేసిన ఈ ప్రక్రియ తమకు రాజకీయ ప్రయోజనాన్ని చేకూర్చడంతో పంజాబ్లో కూడా ఇలాంటి వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు…

Read More

పరశురాముడు తపస్సు చేసిన పర్వతం ఇదే.. మహేంద్రగిరిపై పురాణ గాథలు ఏంటో తెలుసా..?

మహేంద్రగిరి ఒడిశాలో రెండవ ఎత్తైన శిఖరం, పరశురాముని తపోభూమి, పాండవుల శివాలయాలు, మహాశివరాత్రి పాదయాత్ర, 2022 బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. Source link

Read More

పల్లెల్లో ముగియనున్న ‘సర్పంచ్’ల శకం

​ -​ రేపటితో 1,044 పంచాయతీల్లో పూర్తికానున్న పాలకవర్గాల గడువు ​ ఇక ప్రత్యేక అధికారుల పాలన.. చెక్ పవర్ అప్పగింతకు సర్వం సిద్ధం ​ విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఐదేళ్ల ప్రజా పాలనకు తెరపడనుంది. 2021లో ఉత్కంఠభరిత ఎన్నికల ద్వారా కొలువుదీరిన సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఈ నెల ఏప్రిల్ 2వ తేదీతో అధికారికంగా ముగియనుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,044 గ్రామ పంచాయతీల్లో…

Read More

Maha Shivaratri 2026: భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు.. తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 15, 2026 8:40 AM IST Maha Shivaratri 2026 wishes: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. maha shivaratri 2026 Maha Shivaratri 2026: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు….

Read More

Gas Shortage: ఏపీలో గ్యాస్ కొరత నిజమేనా..! పలుచోట్ల దుకాణాలు మూసివేసేందుకు సిద్దం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 12, 2026 1:28 PM IST Gas Shortage: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరతా అనే సమస్య రోజురోజుకు తీవ్రమవుతుందని. ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ వ్యాపార సముదాయాలపై అధికంగా చూపిస్తుంది. దీంతో ఈవ్యాపారాలను నమ్ముకున్న జీవిస్తున్న వారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు సైతం ఎదురవుతున్నాయి. + ఏపీలో గ్యాస్ కొరత.. మూతపడే దిశగా దుకాణాలు Gas Shortage: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరతా అనే సమస్య రోజురోజుకు తీవ్రమవుతుందని. ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ వ్యాపార…

Read More

Mango Orchard Set On Fire | మామిడి తోటకు నిప్పు.. .రూ.7 లక్షలు ఆస్తి నష్టం | #local18v

చిత్తూరు జిల్లా, బైరెడ్డిపల్లి మండలంలోని చప్పిడిపల్లి పంచాయితీ, దొంతి రాళ్ళ పల్లి గ్రామ రెవెన్యూ లో సర్వే నెంబర్ 5 లో విజయ భాస్కర్ రెడ్డి అనే రైతన్నది17 ఎకరాల 76 సెంట్లు మామిడి తోట కలదు. ఇందులో మూడు ఎకరాలు పై చిలుకు తోటకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.యజమాని,చుట్టుపక్కల వాసులు గ్రహించకపోవడంతో పొలంలో ఉన్న డ్రిప్ పరికరాలు, తీగ జాతీకి చెందిన తొడుగులు, పిందె దశలో ఉన్న మామిడి చెట్లు,కాయలు అగ్ని ఆహుతి…

Read More

అమరావతిలో భారీ మెడికల్ ప్రాజెక్టు.. బొల్లినేని కాలేజీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

అమరావతి నిడమర్రులో బొల్లినేని మెడికల్ కాలేజీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపనఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి వైద్య, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే బృహత్ ప్రణాళికకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా, నిడమర్రులో బొల్లినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (బొల్లినేని మెడికల్ కాలేజీ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ) నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ గంటి హరీష్, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్,…

Read More

Pawam kalyan: గోదావరి పుష్కరాల కోసం రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్.. సెల్‌ఫోన్‌లో స్వయంగా రికార్డ్ చేసిన డిప్యూటీ సీఎం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 2:59 PM IST Pawan kalyan: 2027 రాజమండ్రి గోదావరి మహా పుష్కరాలు పనులు నేరుగా పరిశీలించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. + News18 2027 రాజమండ్రి గోదావరి మహా పుష్కరాలు పనులు నేరుగా పరిశీలించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. ఒక హోటల్ ప్రాంతంలో బస చేసిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా గోదావరి ప్రాంతానికి సోమవారం ఉదయం…

Read More