విజయవాడలో జగన్ ఇఫ్తార్ విందు.. ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 18, 2026 9:51 PM IST రంజాన్ మాసం ప్రాముఖ్యతను ప్రస్తావించిన జగన్, ఈ పవిత్ర కాలం మనుషుల్లో సేవాభావం, దాతృత్వం, సహనం వంటి విలువలను పెంపొందిస్తుందని అన్నారు. YS Jagan Attends Iftar in Vijayawada Promotes Harmony and Eid Greetings During Ramadan విజయవాడలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు…

Read More

‘పెద్ది’ సినిమాలోకి మరో నాయిక?

హైదరాబాద్: రామ్‌చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో ఓ ప్రత్యేక గీతాన్ని త్వరలోనే తెరకెక్కించ నున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే రామ్ చరణ్‌తో కలిసి ఆ పాటకు డ్యాన్స్ చేసే కథానాయకను ఎంపిక చేయడంపై చిత్ర బందం దష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు కథానాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా… తెలంగాణ తెలుగమ్మాయి మానస వారణాసి కూడా ఈ రేసులోకి వచ్చింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో ఆకట్టుకున్నారు మానస…

Read More

India Post Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10వ తరగతి అర్హతతో తపాలా శాఖలో పని చేసే ఛాన్స్..!

శ్రీకాకుళం జిల్లాలో తపాలా శాఖ డైరెక్ట్ ఏజెంట్ల నియామకానికి పదవ తరగతి అర్హతతో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. PLI, RPLI పథకాలకు సభ్యత్వాలు నమోదు చేయడం, బీమా అవగాహన పెంచడం బాధ్యతలు. Source link

Read More

Sariya Waterfalls: సరియా వాటర్‌ఫాల్ బ్యూటిఫుల్ లొకేషన్.. ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీతో వెళ్లినా ఆ కిక్కే వేరు

Sariya Waterfalls: సమ్మర్ వచ్చేసింది. స్కూల్స్, కాలేజీ స్టూడెంట్స్‌కి ఎగ్జామ్స్ పూర్తి కావడంతో సమ్మర్ హాలిడేస్‌కి మంచి టూరిస్ట్‌ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా అయితే మీరు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఓ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్‌ని విజిట్ చేయవచ్చు. దాని పేరే సరియా జలపాతం. దీనికి బాహుబలి జలపాతం అనే మరోపేరు కూడా ఉంది. Source link

Read More

రాష్ట్రంలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు: సీఎం రేవంత్

నకిలీ ఉద్యోగులను సృష్టించిన ఏజెన్సీలపై ఆడిట్ చేసి కేసులు పెట్టాలని ఆదేశం ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌పై కఠినంగా లేకుంటే కలెక్టర్లపై చర్యలని హెచ్చరికరాష్ట్రంలో సుమారు 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారని, వారంతా కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా ఏళ్లుగా జీతాలు తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 1.70 లక్షల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఈ నకిలీ ఉద్యోగులను గుర్తించినట్లు తెలిపారు….

Read More

నేడు ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభం

. రాష్ట్రమంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 40 శాతానికిపైగా వైకల్యముంటే వర్తింపు. 12.76 లక్షల మందికి లబ్ధి విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిలో ప్రారంభించనున్నారు. నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం…

Read More

Skill Development: యువతకు సువర్ణావకాశం.. మీ కెరీర్‌ను మార్చే 3 నెలల గోల్డెన్ కోర్స్.. వెంటనే అప్లై చేయండి..

DDU-GKY ఆధ్వర్యంలో పిరిడి గోకుల్ కాలేజ్‌లో శ్రీ వెంకట సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా విజయనగరం యువతకు ఉపాధి అవకాశాలు. Source link

Read More

AP News Updates: ఏపీలో రేషన్ కార్డ్ అప్లికేషన్ సర్వీస్ ఛార్జ్‌ల పెంపు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

వేసవిలో హైదరాబాద్, విశాఖపట్నం మధ్య స్పెషల్ ట్రైన్స్… టైమింగ్స్ ఇవే | Special Summer Trains Between Hyderabad and Visakhapatnam Complete Timetable |

తాంబరం, న్యూ టిన్సుకియా రూట్‌లో నడిచే ఈ రైళ్లు దారిలో చెన్నై ఎగ్మోర్, సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్, దంకుని, బర్ద్ధమాన్, రాంపూర్‌హాట్, మాల్దా టౌన్, బర్సోయి, కిషన్ గంజ్, న్యూ జల్పైగురి, న్యూ బొంగైగావ్, రంగియా, గౌహతి, చపర్ముఖ్, లుమ్డింగ్, డిఫు, దిమాపూర్, ఫుర్కటింగ్, మరియాని రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లల్లో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు…

Read More

అమెరికాకు మిత్రదేశాల షాక్

హోర్ముజ్‌కు యుద్ధనౌకల్ని పంపట్లేదని వెల్లడిసిడ్నీ/టోక్యో: ఇజ్రాయిల్‌తో కలిసి ఇరాన్‌పై భీకర దాడులకు తెగబడుతున్న అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ పరిధిలోని కీలక హోర్ముజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధనౌకలను పంపా లని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సూచనను అనేక అమెరికా మిత్ర దేశాలు తిరస్కరించినట్లు సమాచారం. వీటిలో కొన్ని దేశాలు ఆచితూచి స్పందిస్తుండగా, ఇంకొన్ని దేశాలు కుదరదని తెగేసి చెబుతున్నాయి. హోర్ముజ్ జలసంధి వద్దకు కానీ, పశ్చిమాసియా ప్రాంతానికి కానీ తమ యుద్ధ నౌకను పంపేది…

Read More