నరవణే పుస్తకం లీక్ వెనుక భారీ కుట్ర? కేంద్ర దర్యాప్తులో సంచలన నిజాలు

మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రచించిన ఆత్మకథ దేశ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఈ పుస్తకం వెలుగులోకి రావడం వెనుక ఉద్దేశపూర్వక ప్రణాళిక ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.ఈ వ్యవహారంపై చేపట్టిన దర్యాప్తులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపడుతున్నాయి.నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.పుస్తకంలోని అంశాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తగానే కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్…

Read More

వామపక్ష సాహిత్యంప్రపంచానికి అవసరం – Visalaandhra

. సామ్రాజ్యవాదం అభివృద్ధి నిరోధకం. కమ్యూనిస్టులు లేరనే వారికి భవిష్యత్తే సమాధానం. రెడ్‌బుక్ డే సభలో వక్తలు విశాలాంధ్ర-విజయవాడ:సామ్రాజ్యవాద దోపిడీదారుల నియంతత్వ పోకడలను అడ్డుకునేందుకు వామపక్ష సాహిత్యం ప్రపంచానికి అత్యవసరమని వక్తలు స్పష్టంచేశారు. విజయవాడలోని లెనిన్ విగ్రహం వద్ద విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, ప్రజాశక్తి బుక్ హౌస్ సంయుక్త అధ్వర్యంలో రెడ్‌బుక్ డే కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు వీక్షకులను ఆలోచింపజేశాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య,…

Read More

AP Capital Amaravati: నేడే అమరావతికి చట్టబద్ధత.. లోక్‌సభలో బిల్లు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 01, 2026 5:55 AM IST ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతినే రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపింది. ఆ తీర్మానాన్ని ఆధారంగా తీసుకుని కేంద్రం చట్టసవరణకు ముందడుగు వేస్తోంది. News18 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి కేంద్రంగా మారింది. రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేసే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో సవరణలు చేసి అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు…

Read More

బ్రూణ హత్యలు నిరోధానికి ముప్పేట దాడి తప్పనిసరి…..

జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ. ….విశాలాంధ్ర అనంతపురం టౌన్ : కడుపులో ఆడబిడ్డ అని తెలిసినంతనే అబార్షన్ పేరుతో చిదిమి వేయడం నిర్మూలించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమానితులపై నిఘా ఉంచాలని పెంచాలని జిల్లా గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ కమిటీ తీర్మానించింది. జిల్లా ఇన్చార్జ్ డిఎంహెచ్ఓ సి. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీ సమావేశం జిల్లావైద్యాధికారికార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా వైద్య అధికారి మాట్లాడుతూ లింగ నిర్ధారణ జరగకుండా తీసుకుంటున్న…

Read More

Curd Storage Tips: సమ్మర్‌లో పెరుగు త్వరగా పుల్లగా అవుతుందా..? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు, ట్రై చేయండి |

Last Updated:Apr 10, 2026 10:37 AM IST Curd Storage Tips: వేసవి కాలంలో పెరుగు త్వరగా పులిసిపోవడం ఒక సాధారణ సమస్య. ఇది దాని రుచిని , వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పులియబెట్టే ప్రక్రియను వేగవంతం చేసి, పెరుగులోని ఆమ్లతను పెంచుతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు. Source link

Read More

Tiger spotted in Kakinada district causing panic among residents. మూడేళ్ల తర్వాత ఆ జిల్లాల్లో పెద్దపులి రీఎంట్రీ.. ఆవు–దూడ బలి..ప్రజలకు అటవీశాఖ అలర్ట్..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 08, 2026 3:04 PM IST కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. ఆవు, దూడను హతమార్చడంతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అటవీశాఖ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. + కాకినాడ జిల్లాలోకి అడుగు పెట్టిన పెద్దపులి..పెడుతూ పెడుతూ దాడి ఏపీలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు సంవత్సరాల క్రితం అనేక జిల్లాల్లో సంచరిస్తూ ప్రజల్లో భయాందోళనలకు కారణమైన అదే పెద్దపులి మళ్లీ అదే ప్రాంతంలో కనిపించడంతో…

Read More

రోగులకు సేవచేయుట మా ప్రధాన లక్ష్యం..

శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయడమే మా ప్రధాన లక్ష్యము అని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మందికి రోగులకు, సహాయకులకు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సులు చేతులు మీదుగా పంపిణీ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పుట్టపర్తి బాబా…

Read More

పిల్లలతో గడపడం తనకు ఎంతో ఇష్టం: దీపికా పదుకొణె

హైదరాబాద్: బాలీవుడ్ ప్రముఖ నటి, మోడల్ దీపికా పదుకొణె బాలివుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తరువాత ఆమె అటు కెరీర్‌ను, ఇటు కుటుంబ జీవితాన్ని సమతూకం చేసుకుంటూ వస్తున్నారు. వీరి జంటకు మొదటి సంతానం ‘దువా’ అనే కూతురు ఉంది. ఇప్ప్పుడు రెండోసారి తల్లి కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఆమె పిల్లల గురించి చేసిన ఆసక్తికర కామెంట్స్ ఇప్ప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తను నటి…

Read More

బంగారం తెగనమ్ముతున్న మోదీ?

కష్టకాలంలో బంగారం అమ్మడం, కాస్త నాలుగు డబ్బులు వెనకేయగలిగాం అనుకున్నప్పుడు బంగారం కొనడం అన్ని కుటుంబాలూ అనుసరించే విధానమే. కానీ ప్రభుత్వమే బంగారం నిలవలు అమ్మడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిందనడానికి చిహ్నం. దాదాపు రెండు వారాల సమయంలో మే నెలలో భారత ప్రభుత్వం లక్షా 14వేల కోట్ల బంగారం అమ్మి ఉండవచ్చునన్న వార్తలు నిన్నటి నుంచి గుప్పుమంటున్నాయి. బ్లూంబర్గ్ వార్తాసంస్థ ఈ రహస్యం బయటపెట్టింది. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం ఇది…

Read More

Buddhist Ruins: గుహలో బయటపడ్డ బౌద్ధ స్తూపాలు, కట్టడాలు.. మరో టూరిస్ట్ ప్లేసుగా మారిన గెడ్డపాలెం విలేజ్

Buddhist Ruins: అనకాపల్లి జిల్లాలో క్రీస్తుపూర్వం నాటి బౌద్ధుల కట్టడాలు బయటపడ్డాయి. నాలుగు ద్వారాలు తెరిచి ఉండే బౌద్ధ రామాలు దర్శనమివ్వడంతో ఇంతకాలం గ్రామం మధ్యలో ఉన్న కొండపై ఇంత చక్కని చరిత్ర ఉందా అంటూ ఊరి జనం ఆశ్చర్యపోతున్నారు. Source link

Read More