Girlfriend Murder: ఆ మాట అన్నందుకే ముక్కలు ముక్కలుగా నరికాడు..! వైజాగ్ మౌనిక మర్డర్ కేసులో ట్విస్ట్ ఇదే | ట్రెండింగ్

Last Updated:Apr 03, 2026 3:04 PM IST Girlfriend Murder : చింతాడ రవీంద్ర.. ఈ పేరు అందరికి పెద్దగా తెలియకపోవచ్చు. కాని విశాఖపట్నంలో ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రీజ్‌లో పెట్టిన నేవీ ఉద్యోగి అంటే టక్కున గుర్తుకొస్తాడు. Girlfriend Murder Shocking News: చింతాడ రవీంద్ర.. ఈ పేరు అందరికి పెద్దగా తెలియకపోవచ్చు. కాని విశాఖపట్నంలో ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రీజ్‌లో పెట్టిన నేవీ ఉద్యోగి అంటే టక్కున గుర్తుకొస్తాడు. కేవలం నమ్మి…

Read More

నీటి ఆదాకు నెటాఫిమ్‌తో కలిసి పనిచేస్తున్న అమెజాన్

బెంగళూరుః సుస్థిరమైన నీటిపారుదలలో ప్రపంచ అగ్రగామి ఆర్బియా ప్రెసిషన్ అగ్రికల్చర్‌లో భాగమైన నెటాఫిమ్‌తో కలిసి అమెజాన్ ఇండియా నేడు బెంగళూరు, హైదరాబాద్‌లలో కొత్త నీటి పొదుపు ప్రాజెక్టులను ప్రకటించింది. సంప్రదాయ వరద నీటిపారుదలని బిందు సేద్యంతో భర్తీ చేయడం ద్వారా ఈ ప్రాజెక్టులు సంవత్సరానికి 325 మిలియన్ లీటర్లకు పైగా నీటిని ఆదా చేస్తాయని భావిస్తున్నారు. బిందు సేద్యం నీటిని నేరుగా మొక్కల వేళ్ళకు అందిస్తుంది, పంట దిగుబడిని కొనసాగిస్తూ వథాను గణనీయంగా తగ్గిస్తుంది. భారతదేశంలోని నీటి…

Read More

ఆరోగ్య రంగంలో డిజిటల్ విప్లవం.. సంజీవని ప్రాజెక్ట్‌తో చికిత్స సులభం..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 24, 2026 5:46 PM IST చిత్తూరు జిల్లాలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ ఆరోగ్య సేవల్లో గేమ్ ఛేంజర్, రోగుల రికార్డులు డిజిటల్, వర్చువల్ కన్సల్టేషన్, టాటా DiNC టోల్ ఫ్రీ 155337 సేవలు ప్రారంభం రాష్టంలోనే తొలి డిజిటల్ నేర్వే సెంటర్ ఇక్కడ నుండే ప్రారంభించారు అందుకే ఈ ఫలితాలు ఆరోగ్య రంగంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికేలా డిజిటల్ నెర్వ్ సెంటర్ సంజీవని ప్రాజెక్ట్ చిత్తూరు జిల్లాలో గేమ్ ఛేంజర్‌గా…

Read More

Visakhapatnam Crime: మౌనిక మర్డర్ కేసులో మరో ట్విస్ట్.. రవీంద్రను తప్పించే ప్రయత్నమా..? |

గాజువాక మౌనిక మర్డర్ కేసులో రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో పూర్తి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని బుధవారం కలెక్టరెట్ దగ్గర నిరసన తెలిపారు. ఈ నిరసనలో డి. లలిత వెంకటలక్ష్మి, కొత్తపల్లి వెంకటరమణ, కె.చిన్నారావు, చింతాడ సూర్యం, సయ్యద్, సారయ్య పాల్గొన్నారు. మరి ఈకేసులో నిందితుడికి ఎలాంటి శిక్ష విధిస్తారు.. మృతురాలి కుటుంబానికి ఎలాంటి న్యాయం చేస్తారనే సందిగ్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. Source link

Read More

హెచ్‌-1బీ వీసా వ్యవస్థలో మార్పులు?.. అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానాలపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాలకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది.హెచ్‌-1బీ వీసా వ్యవస్థను గ్రీన్‌కార్డు పొందేందుకు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ, ఆ విధానంలో మార్పులు తీసుకురావాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌లో ఓ రిపబ్లికన్‌ సభ్యుడు కొత్త ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు.రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు చిప్‌ రాయ్‌ గురువారం ఃఅమెరికన్‌ వైట్‌-కాలర్‌ వర్కర్‌ జాబ్స్‌ః పేరుతో ఈ బిల్లును సభ ముందుంచారు.ఈ బిల్లులో…

Read More

మొదటి త్రైమాసికంలో బలమైన అమ్మకాలను నమోదు చేసిన టాటా మోటార్స్

ముంబై: 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యూ1 ఎఫ్ వై26) నమోదైన 85,606 యూనిట్లతో పోలిస్తే, 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యూ1 ఎఫ్ వై26) దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో అమ్మకాలు 1,08,488 యూనిట్లుగా ఉన్నాయి. జూన్ 2025లో నమోదైన 30,238 యూనిట్లతో పోలిస్తే, జూన్ 2026లో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో అమ్మకాలు 40,805 యూనిట్లుగా నమోదయ్యాయి. జూన్ 2026లో ఎంహెచ్ ఎండ్ ఐ సి వి (మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలు) దేశీయ…

Read More

అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. 24 వేల కోళ్ల మృతి

ఆందోళన వద్దు, జాగ్రత్తలు పాటించాలన్న నిపుణులుఏపీలోని అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ మరోసారి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సదుం మండలంలోని మూడు గ్రామాల్లో వేలాది కోళ్లు అంతుచిక్కని రీతిలో మరణించడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 24 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ పరిణామంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టింది. వివరాల్లోకి వెళితే.. సదుం మండలంలోని పుట్టవాండ్లపల్లె, కంభంవారిపల్లె, అమ్మగారిపల్లె గ్రామాల్లోని కోళ్ల ఫారాల్లో…

Read More

జాతీయ బ్రాండ్ అంబాసిడర్ సోమిశెట్టి సరళకు అరుదైన పురస్కార ఆహ్వానం

విశాలాంధ్ర ధర్మవరం::భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘డిజిటల్ డిస్ట్రిక్ట్ రెపోసిటరీ’ ప్రాజెక్ట్ ముగింపు వేడుకల్లో భాగంగా, ప్రాజెక్ట్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ చారిత్రక పరిశోధకురాలు సోమిశెట్టి సరళకు కేంద్ర ప్రభుత్వం నుండి అరుదైన పురస్కార ఆహ్వానం అందింది. దేశంలోనే అత్యధికంగా 228 పరిశోధనాత్మక చారిత్రక వ్యాసాలను సమర్పించి రికార్డు సృష్టించినందుకు గాను, జూన్ 25న న్యూఢిల్లీలో జరిగే జాతీయ సదస్సులో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఆమెకు…

Read More

2న బూత్ స్థాయి ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు సంబంధించి నియోజకవర్గంలోని బూత్ స్థాయి ప్రతినిధులకు (బీఎల్‌ఏలు) జూన్ 2వ తేదీ మంగళవారం నార్పలలో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి తెలిపారు.మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా…

Read More

కూటమి ప్రభుత్వంతోనే రైతుకు భరోసా

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కూటమి ప్రభుత్వంతోనే రైతుకు భరోసా ఉంటుందని సొసైటీ ఛైర్మన్ మీసేవ ఆంజనేయులు, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ముక్కన్న, యూనిట్ ఇంచార్జీ తలారి అంజి, సొసైటీ డైరెక్టర్లు ఎంజీ నరసన్న, హనుమేష్ అన్నారు. బుధవారం టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదేశాల మేరకు మండల పరిధిలోని జాలవాడి, పెద్దకడబూరు గ్రామాలలో…

Read More