Vijayawada: సామాన్యుడిపై యుద్ధ భారం.. భారీగా పెరిగిన కుకింగ్ ఆయిల్, గ్యాస్, చికెన్ ధరలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 28, 2026 6:34 AM IST యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు (Supply Chain) దెబ్బతినడం, ఎగుమతి-దిగుమతులపై ఆంక్షలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఎక్కడో ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం పరోక్షంగా తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య కుటుంబాలపై పెనుభారాన్ని మోపుతోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు (Supply Chain) దెబ్బతినడం, ఎగుమతి-దిగుమతులపై ఆంక్షలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం…

Read More

గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపునకు 58 ప్రత్యేక విమానాలు

మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత విమానయాన సంస్థలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఇవాళ‌ ఒక్కరోజే 58 ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇందులో ఇండిగో 30 విమానాలను, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కలిసి 23 విమానాలను నడపనున్నాయి.పశ్చిమాసియాలోని చాలా దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడం లేదా కఠిన ఆంక్షలు విధించడంతో…

Read More

గొట్లూరులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు

– మంత్రి సత్య కుమార్ యాదవ్ తక్షణ స్పందనవిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గంలోని గొట్లూరు గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ తక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. గొట్లూరు గ్రామ ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని గ్రామ ప్రజలు, బీజేపీ నాయకుడు ,సింగిల్ విండో డైరెక్టర్ గొడ్డిటి వెంకటేష్ కలిసి…

Read More

మా నుంచే గూఢచర్యం జరుగుతోంది – Visalaandhra

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌లో అసహనం పెరుగుతోంది. ఇరాన్ ప్రతిఘటనను చూసి మతిపోతోంది. అంచనాలు తారుమారవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదోనన్న అయోమయ స్థితిలో ఉన్నట్లుంది. తాజాగా ఆయన… మాలోనే ఒక గూఢచారి ఉన్నారు, ఇక్కడ నుంచి గూఢచర్యం జరుగుతోందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో ఒక గూఢచారి ఉన్నారని పేర్కొన్నారు. ఇరాన్‌లో కూలిపోయిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ పైలట్‌ను కాపాడేందుకు అమెరికా సైన్యం…

Read More

విశాఖలో మార్చి 28న రాత్రి 8:30 నుంచి 9:30 వరకు లైట్లు ఆఫ్.. ఎర్త్ అవర్‌కు జీవీఎంసీ పిలుపు..! Earth Hour 2026 message in Visakhapatnam with lights off. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 9:24 PM IST ఎర్త్ అవర్ 2026 సందర్భంగా విశాఖపట్నం లో మార్చి 28 రాత్రి 8.30 నుంచి 9.30 వరకు లైట్లు ఆఫ్ చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పిలుపు, WWF India ఉద్యమానికి 20 ఏళ్లు. మార్చి 28న ‘ఎర్త్ అవర్’లో భాగంగా నగరంలో స్వచ్చందంగా విద్యుత్ లైట్లు ఆఫ్ చేయాలని పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘ఎర్త్ అవర్ 2026’ కార్యక్రమంలో భాగంగా…

Read More

ఈవీఎం గోడౌన్ తనిఖీ

విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డులో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్ పరిసరాలను వారు పరిశీలించారు. అనంతరం భద్రత, గోడానికి వేసిన తాళాల సీజ్ విధానం తదితర వాటిని వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల నడుమ పరిశీలించారు. అనంతరం గోడౌన్ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. తిరిగి రాజకీయ ప్రతినిధుల…

Read More

రైలు నుంచి జారిపడి పదవ తరగతి విద్యార్థి మృతి

హిందూపురం జిఆర్పి రైల్వే పోలీసులువిశాలాంధ్ర- ధర్మవరం; రైలు నుంచి జారిపడి విగ్నేష్ (15) అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. హిందూపురం జి ఆర్ పి రైల్వే పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు నుండి వేసవి సెలవులు నిమిత్తం గుల్బర్గా జిల్లా గానుగాపూర్ కు రైల్లో ప్రయాణిస్తున్నాడు. మూత్రం పోయడానికి బాత్రూం దగ్గరకు వెళ్ళగా జారిపడి, మృతి చెందడం జరిగిందన్నారు. తల చిద్రం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఈ…

Read More

ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటనకు ఏడాది..

:కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ ఫైర్.. ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్‌బీసీ దుర్ఘటన అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. సరిగ్గా ఏడాది కిందట ఫిబ్రవరి నెలలో ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరి మృతదేహాలు వెలికి తీయగా.. మిగతా వారి జాడ తెలియరాలేదు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాలో పెను…

Read More

శ్రీకాకుళంలో డయేరియా కలకలం.. 25 మంది ఆసుపత్రుల్లో, ఒకరి మృతి..! Diarrhea outbreak in Srikakulam 25 cases reported one dead. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 24, 2026 4:49 PM IST శ్రీకాకుళం మేదర వీధి, గోల్కొండ రేవు రోడ్, దమ్మల వీధి, మంగువారి తోటల్లో డయేరియా వ్యాప్తి, 25 కేసులు, సురేష్ మృతి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలన. + ప్రజలకు హెచ్చరిక  పరిశుభ్రత పాటించండి, లక్షణాలు ఉంటే వెంటనే వైద్యం పొందండి శ్రీకాకుళం పట్టణంలో గత రెండు రోజులుగా డయేరియా వ్యాధి ప్రబలడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మేదర వీధి, గోల్కొండ రేవు…

Read More

Bribery Case: మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం.. ఆ పని కోసం రైతు నుంచి రూ. 10 లక్షల డిమాండ్! |

Last Updated:Apr 06, 2026 2:47 PM IST అన్నమయ్య జిల్లా మదనపల్లి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి పై రైతు నుంచి భూ ఎన్ఓసీకి 10 లక్షల లంచం డిమాండ్ ఆరోపణలు, 5 లక్షలు అక్క ఖాతాకు ఆన్‌లైన్ జమ, కలెక్టర్ విచారణ ప్రారంభం + అన్నమయ్య జిల్లాలో మదనపల్లి తహసిల్దార్ అవినీతి బాగోతం..! సామాన్యుడికి అండగా ఉండాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, అక్రమార్కుల అడ్డాగా మారుతోందన్న విమర్శలకు తాజా సంఘటన నిలువుటద్దంగా నిలుస్తోంది. అన్నమయ్య జిల్లా…

Read More