Palnadu: హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం.. పల్నాడులో యువ న్యాయవాది దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రమాదం కాదు.. ప్రణాళికాబద్ధమైన హత్య? ఈనాడు కథనం ప్రకారం.. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఒంగోలు పట్టణంలోని కర్నూలు రోడ్డు నివాసి అయిన హరిప్రసాద్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం హైకోర్టు పని మీద వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఆయన బయలుదేరారు. రాత్రి 8:43 గంటల సమయంలో ఇంటివారితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, ఆ తర్వాత కనిపించకుండా పోయారు. శుక్రవారం తెల్లవారుజామున చిలకలూరిపేట మండలం యడవల్లి పరిధిలోని రోడ్డు పక్కన ఆయన మృతదేహం…

Read More

రాత్రి ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు.. – Visalaandhra

అమిత్ షాతో భేటీ కానున్న సీఎం రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తినకు వెళుతున్నారు. ఈ సాయంత్రం 7.20 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన ఢిల్లీకి బయల్దేరుతారు. రాత్రి 9.35 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రి 1-జన్ పథ్ నివాసంలో ఆయన బస చేస్తారు. రేపు ఉదయం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర…

Read More

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత పుల్లమ్మ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివానగర్ వీధి కి చెందిన కీ,శే పసుపులేటి పుల్లమ్మ (76 సం ) వృద్ధాప్యం తో మరణించగా విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది అని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ….

Read More

Annadata Sukhibhava: రైతన్నలకు పండుగే పండగ! అన్నదాత సుఖీభవ డబ్బులు జమ.. వెంటనే ఫోన్ మెసేజ్ చెక్ చేసుకోండి

Annadata Sukhibhava:రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద భారీ స్థాయిలో ఆర్థిక సాయం జమ చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 48 లక్షల 85 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అన్నదాత సుఖీభవ పథకం ఆర్థిక సాయాన్ని సీఎం అధికారికంగా ప్రారంభించారు. Source…

Read More

ఆటల్లో టాలెంట్ ఉందా..? 9 రోజుల్లో అప్లై చేయండి.. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఛాన్స్..! AP Dr YSR Sports School admissions. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 24, 2026 2:48 PM IST ఏపీ ప్రభుత్వం కడపలో డాక్టర్ వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించింది, 4 నుంచి 9 తరగతుల వరకు, చివరి తేదీ వచ్చే నెల 2, ఎంపిక పారదర్శకంగా ఉంటుంది News18 ఆటలంటే ఇష్టం.. మైదానంలో పరుగులు పెడితే ఉత్సాహం.. స్కూల్ స్థాయి పోటీల్లో మెడల్స్ కొట్టేస్తున్నారా..? అయితే అలాంటి విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం అదిరిపోయే అవకాశం తీసుకొచ్చింది. చిన్న వయసులోనే క్రీడల్లో…

Read More

చిన్నారుల నాట్యానికి నంది పురస్కారం.. శ్రీకాకుళం అకాడమీ ఘనత..! Rajyashyamal Dance Academy students win Nandi Puraskaram. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 01, 2026 6:07 PM IST రాజ్యశ్యామల డాన్స్ అకాడమీ శిష్యబృందం “శివోహం”లో అద్భుత నృత్యం చేసి నంది పురస్కారం సాధించింది. లీలా కృష్ణ రెడ్డి మార్గదర్శకత్వం, చిన్నారుల ప్రతిభకు ప్రశంసలు లభించాయి. + విద్యార్థుల ప్రతిభ అదుర్స్  రాష్ట్ర వేదికపై మెరిసిన రాజ్యశ్యామల శిష్యులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజ్యశ్యామల డాన్స్ అకాడమీ మరోసారి తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. గురువు లీలా కృష్ణ రెడ్డి మార్గదర్శకత్వంలో శిక్షణ పొందుతున్న…

Read More

రెండు జిల్లాల్లో పులి దాగుడుమూతలు.. పశువులపై వరుస దాడులు.. అడవిని వదిలి ఎందుకు వచ్చింది..? Tiger movement in Godavari districts. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 24, 2026 5:18 PM IST గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం తీవ్ర భయం రేపుతోంది. కాకినాడ, రంపచోడవరం ప్రాంతాల్లో పశువులపై దాడులతో ప్రజలు అటవీశాఖపై చర్యలు కోరుతున్నారు. + అడవిలో కాదు మైదానంలో వేట పెద్దపులికి సక్సెస్ అట?  ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అడవిలోనే ఉండాల్సిన ఈ క్రూర మృగం తరచూ అడవిని వదిలి సమీప గ్రామాల మైదానాల్లోకి రావడం, ఆవులు, గేదెలపై దాడులు…

Read More

అసత్యాలు ఆపండి

. నాదర్‌గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ మీరే. కోర్టుకు వెళ్లి కొట్లాడుతున్నది మేమే. వట్టినాగులపల్లి వివాదం మీ ‘కుటుంబ పంచాయితీ’. కొత్వాల్‌గూడ క్రషర్‌పై అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు. బీఆరఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ధ్వజం విశాలాంధ్ర – హైదరాబాద్: నాదర్‌గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ బీఆరఎస్‌దేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి, ఒంటి నిండా అవినీతి బురద పూసుకున్న అబద్ధాల రావు, డ్రామా రావు, శకుని…

Read More

షాంపూ స్నానం నుంచి హెయిర్ కట్ వరకు.. పెంపుడు జంతువులకు ప్రత్యేక స్పా..! Special spa services for pets in Visakha receive good response from owners | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 14, 2026 7:15 PM IST విశాఖపట్నంలో కార్తీక్ నిర్వహిస్తున్న పెట్ స్పా సెంటర్‌లో కుక్కలు, పిల్లులకు స్నానం, హెయిర్ కట్, గోళ్లు కత్తిరించడం వంటి సేవలు అందిస్తున్నారు. హోమ్ స్పా సదుపాయం కూడా ఉంది. + పెంపుడు జంతువులకు ప్రత్యేక స్నానం.. ప్రత్యేక షాంపూ, సబ్బులతో ఇటీవల కాలంలో పెంపుడు జంతువులపై ప్రేమ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా కుక్కలు, పిల్లులను ఇంట్లో పెంచుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వాటిని కుటుంబ సభ్యుల్లా…

Read More

ఎల్లుండి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు… బోర్డు సెక్రటరీ కీలక సూచనలు

ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఈ పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డు సెక్రటరీ, ఐఏఎస్ అధికారి కృష్ణాదిత్య కీలక వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు. ఇందులో మొదటి సంవత్సరం నుంచి 4,89,126 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,07,949 మంది విద్యార్థులు పరీక్షలు…

Read More