రాజకీయ ప్రయోజనాల కోసంతెలుగు ప్రజల్లో చిచ్చుపెట్టొద్దు

. పవన్ కల్యాణ్‌కు కూనంనేని చురక. పరిపక్వత లేని వివాదాస్పద వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటని నిలదీత. నేడు బషీర్‌బాగ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం విశాలాంధ్ర – హైదరాబాద్: ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయడం ప్రజా ద్రోహమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎలఏ కూనంనేని సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ పరిపక్వత…

Read More

కీలక రంగాల్లో జర్మనీతో భాగస్వామ్యం – Visalaandhra

. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం కోసం ఎంవోయÖ. సీఎం రేవంత్‌తో తురింగియా ప్రతినిధి బృందం భేటీ విశాలాంధ్ర – హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి చర్యలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. జర్మనీలోని తురింగియా రాష్ట్రం కీలక రంగాల్లో తెలంగాణతో భాగస్వామ్యానికి ముందుకొచ్చింది. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం కోసం తెలంగాణ ప్రభుత్వం, తురింగియా రాష్ట్ర…

Read More

సీడీఎస్‌కూ ప్రీ-టాక్ కష్టాలు

విశాలాంధ్ర-విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ)లో పరిశోధన (పీహెచ్‌డీ) విద్యార్థుల విషయంలో అధికారుల వైఖరి వివాదాస్పదంగా మారింది. భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎనఎస్ రాజా సుబ్రమణి సైతం వర్సిటీ వేధింపులకు గురికావడం విద్యాశాఖలో కలకలం రేపింది. అత్యున్నత స్థాయి పదవిలో ఉంటేనే పట్టించుకోకపోతే… ఇక సామాన్య విద్యార్థుల సాధకబాధలు పట్టించుకుంటారా అని విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో ఏయూ టీడీఆర్ హబ్ ద్వారా కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగంలో పీహెచ్‌డీ అడ్మిషన్…

Read More

డీఎస్సీపై వైసీపీ ఫేక్ ప్రచారం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : డీఎస్సీపై వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని టీడీపీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున విమర్శించారు. బుధవారం పెద్దకడబూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ గత ఐదు ఏళ్ళలో ఒక్క డీఎస్సీ కూడా వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పార్టీ నాయకులకు కూటమి ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెట్టి, 148 రోజుల్లోనే…

Read More

అక్షరమే ఆయుధంగా పనిచేసే పాత్రికేయులపై బెదిరింపులా?

: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ విశాలాంధ్ర-​రాప్తాడు : సమయపాలన పాటించకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న పెట్రోల్ బంకు దుస్థితిపై వార్తా కవరేజీలో భాగంగా ఫొటోలు తీసినందుకు విశాలాంధ్ర విలేకరి శ్రీమివాసులును ఫోన్ లో బెదిరించడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ తీవ్రంగా ఖండించారు. గోవిందరాజులు అనే వ్యక్తి ఫోన్ బెదిరింపులు: బంకు నిర్వాహకుడు స్వరూప్.. అనంతపురానికి చెందిన గోవిందరాజులు అనే వ్యక్తితో “విశాలాంధ్ర విలేకరి శ్రీనివాసులను ఫోన్లో బెదిరించాడు….

Read More

ఉదయం 6 దాటినా తెరవని పెట్రోల్ బంకు.. హైవేపై వాహనదారుల అవస్థలు!

​అంబులెన్స్‌లకూ తప్పని ఇబ్బందులు.. పట్టించుకోని నిర్వాహకులు​స్పందించి చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు, ప్రయాణికులు​ నిబంధనలు కాగితాలకే పరిమితం ​విశాలాంధ్ర – రాప్తాడు: నియోజకవర్గ కేంద్రం రాప్తాడు హైవే జంక్షన్ లో ఉన్న భారత్ పెట్రోలియం బంకు నిర్వాహకుల వైఖరి వల్ల ప్రయాణికులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నిరంతరం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారిపై ఉన్న ఈ బంకు యాజమాన్యం గత మూడు నెలలుగా కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తుండటంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ​ సమయం…

Read More

పీఏబిఆర్-హంద్రీనీవా కాల్వలను అనుసంధానం చేయండి

ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మలకు పరిటాల శ్రీరామ్, ఎంపీ పార్థసారథి విజ్ఞప్తివిశాలాంధ్ర ధర్మవరం : పీఏబీఆర్ కుడి కాలువ- హంద్రీనీవా కాలువలను అనుసంధానం చేసి ధర్మవరం నియోజకవర్గంలో నీటీ సమస్యలను తీర్చాలని టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కలిశారు. ఎస్ఐఆర్ సమావేశంలో భాగంగా విజయవాడకు వెళ్లిన శ్రీరామ్ హిందూపురం ఎంపీ పార్థసారథితో కలిసి మంత్రి నిమ్మలతో భేటి అయ్యారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల రైతాంగానికి సాగు, తాగునీటి…

Read More

జర్నలిస్టులపై బెదిరింపులు సహించేది లేదు

భారత్ పెట్రోలియం బంకు నిర్వాహకులపై ఏపీ డబ్ల్యూజేఎఫ్ ఆగ్రహం విశాలాంధ్ర-​రాప్తాడు : నిజాలు నిక్కచ్చిగా రాసే పత్రికా విలేకరులపై దౌర్జన్యం చేయడం, ఫోన్లలో బెదిరింపులకు దిగడం అత్యంత అనైతికమని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాప్తాడు నియోజకవర్గం అధ్యక్షుడు పామాల కొండప్ప ఆలియాస్ కొండారెడ్డి తీవ్రంగా ఖండించారు. రాప్తాడు హైవే జంక్షన్‌లోని భారత్ పెట్రోలియం బంకు నిర్వాహకుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు హైవే జంక్షన్‌లో ఉన్న భారత్ పెట్రోలియం బంకులో తగినంత ఇంధన నిలువలు ఉన్నప్పటికీ,…

Read More

మాగ్నెస్ కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద అద్భుత విజయం

భారతదేశానికి చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీలో మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు.ప్రపంచ అగ్రశ్రేణి చెస్ ఆటగాడు మాగ్నెస్ కార్ల్‌సన్‌ను మంగళవారం జరిగిన పోటీలో ఓడించి అందరి దృష్టిని ఆకర్షించాడు. కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద సాధించిన ఇది రెండో విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో అతడు ప్రస్తుత టోర్నీలో 12 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు.మరోవైపు, ఎనిమిదోసారి నార్వే చెస్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలన్న కార్ల్‌సన్ లక్ష్యానికి ఈ ఫలితం గట్టి…

Read More

గోదావరిలో 1,435 టీఎంసీల నీళ్లు.. తెలంగాణకు 968 టీఎంసీలు.. ఏపీకి 516

గోదావరి నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,435 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. పోలవరం ద్వారా మళ్లించే 45 టీఎంసీల జలాలను కలుపుకుంటే మొత్తం లభ్యత 1,480 టీఎంసీలకు చేరుతుందని వెల్లడించింది. ఇందులో తెలంగాణకు 968 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 516 టీఎంసీల వాటా ఉన్నట్లు పేర్కొంది. జీఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో సమావేశంగోదావరి పరీవాహక ప్రాంతం, ఉప బేసిన్‌లలో నీటి లభ్యతపై మంగళవారం దిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో గోదావరి నది యాజమాన్య బోర్డు…

Read More