కృష్ణాతీరంలో అమరావతి ‘ఐ’ – Visalaandhra
. లండన్ తరహాలో ప్రసిద్ధ పర్యాటక ప్రాజెక్టుగా అభివృద్ధి. జులై 1 నుంచి వీబీజీ రామ్జీ అమలు. అగ్రిగోల్డ్ కేసులు పరిష్కరించే ప్రత్యేక కోర్టుకు 21 పోస్టులు. కొత్తగా ఏపీ విమానయాన పాలసీ`2026. శ్రీ సిటీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఓ బృహత్తర ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంగ్లాండ్లోని ‘లండన్…


