ప్రపంచంలోనే తొలిసారి.. ఒకే వ్యక్తికి పంది కాలేయం, రెండు కిడ్నీలు అమర్చిన చైనా వైద్యులు
వైద్య శాస్త్ర రంగంలో చైనా పరిశోధకులు మరో కీలక ఘట్టాన్ని నమోదు చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఒకే వ్యక్తికి పంది నుంచి సేకరించిన కాలేయంతో పాటు రెండు మూత్రపిండాలను విజయవంతంగా అమర్చారు. జన్యుపరంగా మార్పులు చేసిన పంది నుంచి తీసిన మూడు అవయవాలను ఒకేసారి మనిషికి మార్పిడి చేయడం వైద్య చరిత్రలో ఇదే మొదటిసారి.సౌత్ చైనాలోని ఓ విశ్వవిద్యాలయంలో సన్ జుయాంగ్ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించింది. ఈ విషయాన్ని వారు సోమవారం…


