ఇక ధరల దరువే! – Visalaandhra
నిత్యావసరాలపై ఇంధన ధరల పెంపు ప్రభావం. పెరగనున్న రవాణా ఖర్చులు. రాబోయే రెండు నెలల్లో మరింత తీవ్రం. క్రిసిల్ నివేదిక వెల్లడి న్యూదిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దీని ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం ంగా పెరిగిపోయి…అంతిమంగా పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడనుంది. ఇంధన ధరల పెంపు వల్ల రవాణా, వినియోగ వస్తువుల తయారీ ఖర్చుల పెరగడం…ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తిరిగి పెంచవచ్చని, దీని…


