Heat Wave: ఏపీలో భానుడి విశ్వరూపం.. గోదావరి జిల్లాల్లో బయట అడుగుపెట్టలేని పరిస్థితి..! Andhra Pradesh heat wave. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 21, 2026 3:38 PM IST ఏపీలో నిప్పుల కుంపటి.. రోడ్డుపై వెళితే మండిపోతున్న దేహాలు + News18 ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజురోజుకూ మరింత భయంకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, అటవీ ప్రాంతాలు విస్తరించి ఉన్న రంపచోడవరం నియోజకవర్గంలో భానుడి ప్రతాపం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాతావరణ శాఖ 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, నేలమీద పరిస్థితులు అంతకుమించి ఉన్నాయనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఎండ…

Read More

Today Top 10 News: ఎబోలా వైరస్ పై కేంద్రం హెచ్చరికలు.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఎన్టీఆర్ | తెలంగాణ వార్తలు

తెలంగాణలో కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కార్మికులను 4 విభాగాలుగా విభజించిన ప్రభుత్వం.. అన్‌స్కిల్డ్‌ కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.16 వేలకు పెంచింది. సెమీ స్కిల్డ్‌ కార్మికులకు రూ.13 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. స్కిల్డ్‌ కార్మికులకు రూ.17 వేల నుంచి రూ.18 వేలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న: తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. ఎవరిది…

Read More

పదో తరగతి పాస్ అయ్యారా..? వెంటనే జాబ్ కావాలంటే ఇదే బెస్ట్ ఛాన్స్..! andhra pradesh iti admissions 2026 begin applications open until. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 21, 2026 8:06 PM IST ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం, జూన్ 30 వరకు ఆన్లైన్ దరఖాస్తులు, మే 19 నుంచి జులై 2 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తప్పనిసరి News18 పదో తరగతి పూర్తి చేసిన తర్వాత త్వరగా ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకునే విద్యార్థులకు ఐటీఐ కోర్సులు మంచి అవకాశంగా మారుతున్నాయి. ప్రస్తుతం డిగ్రీలు పూర్తి చేసిన వారికీ ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువవుతున్న…

Read More

రూ.14.74 కోట్లతో కొత్త వసతి గదులు.. కాణిపాకంలో భక్తులకు సూపర్ సదుపాయాలు..! kanipakam vinayakasadan new buildings inauguration boost for temples. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 21, 2026 9:56 PM IST కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో మంత్రి Anam Ramanarayana Reddy ప్రత్యేక పూజలు, వినాయకసదన్ 108 గదుల అకామిడేషన్ ప్రారంభం, 106 ఈవో పోస్టుల భర్తీ ప్రకటన + News18 కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి Anam Ramanarayana Reddy స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి రాక సందర్భంగా…

Read More

తిరుపతిలో ఆధ్యాత్మిక శోభ.. మే 23 నుంచి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. Sri Govindarajaswamy Temple. |

వైశాఖ బ్రహ్మోత్సవాలు, మాఘ తెప్పోత్సవాలు, వసంతోత్సవాలు, పవిత్రోత్సవాలు, గరుడసేవ, పూలంగి సేవ వంటి ఉత్సవాలు ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. భక్తులకు ప్రతిరోజూ ఉచిత అన్నప్రసాదాలు అందించడంతో పాటు పుష్కరిణి వద్ద భక్తి సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకతగా నిలుస్తోంది. రామాయణం, మహాభారతం, భాగవత ఘట్టాలతో వెలసిన ఈ దివ్యక్షేత్రం తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది. Source link

Read More

Goa Beach: ఇక గోవా ట్రిప్స్ మర్చిపోండి.. ఏపీలోనే గోవా బీచ్ రెడీ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 21, 2026 8:19 PM IST Goa Beach: గోవా తరహా బీచ్ అనుభూతిని తెలుగు రాష్ట్రాల ప్రజలకు దగ్గర చేయాలనే లక్ష్యంతో బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. News18 ప్రస్తుతం యువతలో గోవా ట్రిప్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. బీచ్‌లు, నైట్ లైఫ్, వాటర్ స్పోర్ట్స్, ప్రకృతి అందాలు ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో యువత గోవాకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో అదే తరహా అంతర్జాతీయ స్థాయి వసతులను…

Read More

Rajahmundry Rose Milk: రాజమండ్రి వెళ్తే ఈ రోజ్ మిల్క్ తాగకుండా రావొద్దు.. 73 ఏళ్ల టేస్ట్ మామూలు కాదు..! Rajahmundry rose milk. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 21, 2026 8:46 PM IST రాజమండ్రిలో 73 ఏళ్లుగా నడుస్తున్న రోజ్ మిల్క్ సెంటర్ ఫేమస్, పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న ఈ దుకాణం చల్లటి రోజ్ మిల్క్, సేమియా కోవా మిక్స్‌తో వేసవిలో టూరిస్టులను ఆకర్షిస్తోంది + News18 ఎండలు మండిపోతున్న ఈ సమయంలో చల్లగా, టేస్టీగా ఏదైనా తాగాలనిపిస్తే చాలామంది గుర్తు చేసుకునేది రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్‌నే. గోదావరి నగరానికి వెళ్లిన వారు ఒక్కసారి అయినా ఈ రోజ్…

Read More

ఏపీలో తీవ్రమైన ఎండలు.. నైరుతిపై కీలక అప్ డేట్

ఏపీలో రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్నాయి. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది విశాఖ వాతావరణ శాఖ. మరోవైపు నైరుతి రాకపై కూడా కీలక అప్ డేట్ ఇచ్చింది. #apweather #monsoon2026 #Weatherupdate Source link

Read More

Tirupati Train: శ్రీవారి భక్తులకు శుభవార్త.. హైదరాబాద్, తిరుపతి మధ్య మరో రెగ్యులర్ రైలు | another regular train service between Hyderabad and Tirupati |

చర్లపల్లి-భువనేశ్వర్, భువనేశ్వర్ న్యూ-చర్లపల్లి రైళ్లు దారిలో నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్‌లో ఆగుతాయి. ఈ రైళ్లల్లో సెకండ్ ఏసీ-3, థర్డ్ ఏసీ-5, స్లీపర్-10, జనరల్ సెకండ్ క్లాస్-4 బోగీలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read More

ఏపీలో భానుడు భగ భగ..! ఆ జిల్లాల ప్రజలకు అలర్ట్

ఏపీలో భానుడు భగ భగ..! ఆ జిల్లాల ప్రజలకు అలర్ట్ ఏపీలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్టంగా 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డులు నమోదవుతున్నాయి. ప్రజల అవసరం అయితే తప్ప బయటకు రావద్దు అంటున్న వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అధిక వడగాలులకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాధ కుమార్. Source link

Read More