Indian Red Cross: మీ పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలు ఇక్కడ చేసుకుంటే.. పది మంది అనాథల ఆకలి తీరుతుంది.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 22, 2026 2:31 PM IST విశాఖపట్నంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, GVMC ఆధ్వర్యంలో మురళి బృందం మతిస్థిమితం లేని నిరాశ్రయులకు ఆశ్రయం, అనాథ మృతదేహాలకు దహన సంస్కారాలు చేస్తోంది + News18 విశాఖపట్నంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) వారి ఆధ్వర్యంలో మతిస్థిమితం లేని నిరాశ్రయులకు ఆశ్రయం ఇస్తూ, అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు ” మురళీ (అండ్ అతని బృందం). రోడ్డు పక్కన…

Read More

Nara Lokesh vs Chidambaram: లోకేష్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్‌పై ఎక్స్ వేదికగా రచ్చ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 22, 2026 9:49 AM IST నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఏపీ మంత్రి నారా లోకేష్ మధ్య ‘ఎక్స్’ వేదికగా మాటల యుద్ధం నడిచింది. 2026 తర్వాత దక్షిణాది సీట్ల వర్గీకరణ, ప్రయోజనాలపై ఇరు నేతలు లెక్కలతో పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. News18 దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. జనాభా ప్రాతిపదికన స్థానాలను కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే…

Read More

Tirumala: VIPలకు నేరుగా వస్తేనే దర్శనం, సిఫార్సు లేఖలు చెల్లవు.. శ్రీవారి దర్శనంపై టీటీడీ కీలక ఆంక్షలు

Tirumala: తిరుమలలో సమ్మర్ హాలిడేస్ కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను రద్దు చేసింది. వీఐపీలు, వీవీఐపీలు స్వయంగా వస్తే తప్ప బ్రేక్ దర్శనాలకు అనుమతించడం లేదు. అదే విధంగా శ్రీవాణి దర్శనం టోకన్ల సంఖ్యను కూడా తగ్గించింది. Source link

Read More

Tirumala Temple: వేల కి.మీ పాదయాత్ర చేస్తూ శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఇద్దరు యువకులు.. ఎందుకు చేశారో తెలుసా |

Last Updated:May 22, 2026 11:23 AM IST Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది, సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటలు పడుతోంది. పర్యావరణ చైతన్యంతో రాజ్వీర్ సింగ్, సౌరభ్ దేవాంగన్ వేల కిలోమీటర్లు నడిచి శ్రీవారి దర్శనం చేశారు + News18 దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తరలివస్తుండటంతో ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతపు సెలవులు కలిసి రావడంతో తిరుమలలో భక్తుల…

Read More

Rajiv Gandhi: ఆ జిల్లాలో ‘రాజీవ్ గాంధీ’ వర్ధంతి వేడుకలకు దూరంగా కాంగ్రెస్ నేతలు.. అసలు కారణం ఏంటంటే.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 22, 2026 10:17 AM IST రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా దేశంలో కాంగ్రెస్ ఘన నివాళులు, కానీ చిత్తూరులో విగ్రహం వద్ద నేతలు గైర్హాజరు, జిల్లా కాంగ్రెస్ బలహీనతపై రాజకీయ వర్గాల్లో చర్చ News18 భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పలు చోట్ల స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన సేవలను…

Read More

Latest News Live Updates: వరుసగా రెండో రోజూ పుంజుకున్న రూపాయి ! | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Narasaraopeta: నరసరావుపేటలో భారీ ట్రేడింగ్ స్కామ్.. రూ.1.44 కోట్లు నొక్కేసిన క్రికెట్ బుకీలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 22, 2026 8:14 AM IST నరసరావుపేట బుకీల వ్యవహారం ఇప్పుడు నగరంలో తీవ్ర సంచలనంగా మారింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేయగా, ప్రధాన బుకీ పరారీలో ఉన్నాడు. ప్రతీకాత్మక చిత్రం Narasaraopeta: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట అమాయకులకు వల వేసి, రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టించి.. చివరకు ఆ సొమ్మును క్రికెట్ బెట్టింగులకు మళ్లిస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు రట్టు…

Read More

Ganja Smuggling: శ్రీకాకుళం జిల్లాలో భారీగా పట్టుబడిన గంజాయి.. 26 కేజీల బ్యాగ్‌తో ఒడిశా ముఠా అరెస్ట్.. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:May 22, 2026 7:05 AM IST ఆముదాలవలస రైల్వేస్టేషన్ వద్ద పోలీసులు 26 కేజీల గంజాయి స్వాధీనం, ఒడిశా గజపతి జిల్లా చెందిన సిద్ధాంత మాలిక్, మిశ్ర రైతు అరెస్ట్, అజయ్ మాజీపై నిఘా, కేసు దర్యాప్తు వేగవంతం News18 శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో గంజాయి ముఠాల కలకలం రేగింది. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాన్ని వేదికగా చేసుకుని సాగుతున్న గంజాయి అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు….

Read More

Rajamahendravaram: సమయస్ఫూర్తి అంటే ఇదే.. గోదావరిలోకి దూకిన వ్యక్తిని 15 నిమిషాల్లో కాపాడిన పోలీసులు.. రాజమండ్రి బ్రిడ్జిపై అర్ధరాత్రి హైడ్రామా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 22, 2026 6:37 AM IST ఆర్థిక ఇబ్బందుల తాళలేక గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఒక మున్సిపల్ కార్మికుడిని రాజమండ్రి టూ-టౌన్ (రెండో పట్టణ) పోలీసులు కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే అత్యంత సాహసోపేతంగా రక్షించారు. ప్రతీకాత్మక చిత్రం Rajamahendravaram: క్షణికావేశంలో ఒక వ్యక్తి తీసుకున్న ఆత్మహత్య నిర్ణయం.. సమాచారం అందిన వెంటనే పోలీసులు ప్రదర్శించిన అసాధారణ వేగం.. ప్రాణాలను పణంగా పెట్టి రంగంలోకి దిగిన మత్స్యకారులు.. వెరసి తూర్పుగోదావరి జిల్లా…

Read More

Weather Update: పిడుగులతో కూడిన అకాల వర్షాలు.. వాతావరణంలో ఊహించని మార్పులు.. |

ముఖ్యంగా మే 22 ఉదయం భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో, రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో వాతావరణం భిన్నంగా మారనుంది. వర్షాలు కురిసే జిల్లాలకు విరుద్ధంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి…

Read More