ఏపీలో రానున్న మూడు రోజులు జాగ్రత్త..! |

Last Updated: May 22, 2026, 21:06 IST ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న 3 రోజులు అతి తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో ఏలూరు, కృష్ణా, NTR, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, ప.గో, కోనసీమ, తూ.గో, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్, అల్లూరి, పోలవరం, విశాఖ, పార్వతీపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా…

Read More

మండిపోతున్న ఆంధ్రప్రదేశ్.. 15 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు..! Andhra Pradesh heat wave | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

వచ్చే బుధవారం వరకు ఎండ తీవ్రత కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా శనివారం 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో సాధారణ వడగాల్పుల ప్రభావం కనిపించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావద్దని సూచించింది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మే 23 శనివారం పోలవరం, కాకినాడ, కోనసీమ,…

Read More

రాజారెడ్డి జీన్స్.. జగన్ జీన్స్ రెండూ ఒకటే’.. యనమల తీవ్ర విమర్శలు..! YS Jagan Mohan Reddy criticism | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 22, 2026 10:51 PM IST యనమల రామకృష్ణుడు కాకినాడలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాజారెడ్డి జీన్స్ వ్యాఖ్యలు చేస్తూ, ఫ్యాక్షన్, అవినీతి, కుటుంబ రాజకీయాల ఆరోపణలు చేసి ఆర్థిక దుస్థితికి జగన్‌ను కారణమని అన్నారు + News18 యనమల రామకృష్ణుడు మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజారెడ్డి జీన్స్, జగన్ జీన్స్ రెండూ ఒకటే అంటూ ఘాటు వ్యాఖ్యలు…

Read More

తిరుమలలో భక్తుల రద్దీపై ఫుల్ ఫోకస్.. క్యూలైన్లలో అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు..! Tirumala Tirupati Devasthanam crowd management |

Last Updated:May 22, 2026 10:05 PM IST వేసవి సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ స్టాగర్డ్ మోడల్ ద్వారా దర్శన ఏర్పాట్లు, క్యూ లైన్లలో అన్నప్రసాదం, పానీయాలు, సౌకర్యాలు బలోపేతం చేసింది + News18 తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు…

Read More

Tirumala Rush: తిరుమలకు రావద్దని టీటీడీ విజ్ఞప్తి.. క్యూలైన్లకు బ్రేక్..గోగర్భం డ్యామ్ దాటిన రద్దీ..!

వేసవి సెలవులతో తిరుమలలో భక్తుల భారీ రద్దీ, క్యూలైన్లు కిలోమీటర్లకు సాగి గదుల కొరత తీవ్రం, టీటీడీ బ్రేక్ దర్శనం టికెట్లు నిలిపి ప్రత్యేక చర్యలు చేపట్టింది Source link

Read More

సింహాచలంలో మళ్లీ ప్రారంభం కానున్న స్వర్ణపుష్పార్చన.. భక్తులకు అరుదైన అవకాశం..! Simhachalam Swarnapushparchana seva | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 22, 2026 8:11 PM IST సింహాచలం దేవస్థానంలో స్వర్ణపుష్పార్చన సేవను ఈ నెల 23 నుంచి ప్రతి శని, ఆదివారాల్లో మూడు విడతలుగా పునఃప్రారంభం, టికెట్లు AP Temples Official, మనమిత్ర, QR కోడ్ ద్వారా లభ్యం News18 ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా వెలసిన సింహాచలం దేవస్థానంలో భక్తులకు మరో అరుదైన ఆధ్యాత్మిక అవకాశం లభించనుంది. భక్తుల చిరకాల కోరిక మేరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించే విశిష్టమైన స్వర్ణపుష్పార్చన సేవను ఈ…

Read More

Rose Milk | ఈ రోజ్ మిల్క్ ఎప్పుడైన తాగారా .. 73 ఏళ్ల టేస్ట్ మామూలుగా ఉండదు..!

73 ఏళ్ల చరిత్ర కలిగిన రాజమండ్రి రోజ్ మిల్క్ సెంటర్కు వేసవిలో భారీగా ప్రజలు తరలివచ్చి ప్రత్యేక రుచిని ఆస్వాదిస్తూ కుటుంబాలతో కలసి సందడి చేస్తున్నారు. Source link

Read More

అనాథ చిన్నారులకు పవన్ కళ్యాణ్ అండ.. మీ భవిష్యత్తు నేను చూసుకుంటా అంటూ భరోసా..! Pawan Kalyan humanitarian support | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 22, 2026 4:40 PM IST ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తల్లిదండ్రులు లేని ఇద్దరు చిన్నారులకు నెలకు రూ.5000 సహాయం, పెన్షన్, శ్రీ శక్తి పథకం లబ్ధి కల్పించేందుకు హామీ ఇచ్చారు + News18 ఆంధ్రప్రదేశ్‌లో సమస్యలో ఉన్నవారికి అండగా నిలుస్తూ డిప్యూటీ సీఎం Pawan Kalyan మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా దిక్కులేని చిన్నారులు, పేద కుటుంబాల సమస్యలపై వెంటనే స్పందిస్తూ ప్రజల మనసులు గెలుచుకుంటున్న పవన్…

Read More

Temple Gold Crown Scam: వేంకటేశ్వరస్వామి కిరీటాన్ని తాకట్టు పెట్టారు.. కాపలాదారులే దొంగలు అంటే ఇదే | విజయవాడ వార్తలు (Vijayawada News)

Last Updated:May 22, 2026 5:13 PM IST Viral News: కక్కూర్తి, డబ్బు మీద ఆశ సమాజంలో మనుషులను హీనస్థితికి దిగజార్చుతోందిన. ఇప్పటి వరకు ఇంట్లో, బ్యాంకులు, షాపుల్లో చోరీకి పాల్పడిన వాళ్లను చూశాం. కాని మొదటిసారిగా గుడివాడలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఘోర అపచారానికి పాల్పడ్డారు ఆలయ కమిటీ సభ్యులు. Temple Gold Crown Viral News: కక్కూర్తి, డబ్బు మీద ఆశ సమాజంలో మనుషులను హీనస్థితికి దిగజార్చుతోందిన. ఇప్పటి వరకు ఇంట్లో, బ్యాంకులు, షాపుల్లో…

Read More

Varahi Ammavaru: గోదావరి జిల్లాల్లో వారాహి మాత మహిమ.. ఐదు శుక్రవారాల పూజతో కోరికలు నెరవేరుతాయట..! Varahi temple Godavari districts. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 22, 2026 3:53 PM IST గోదావరి జిల్లాల్లో శ్రీ వారాహి అమ్మవారి భక్తి వేగంగా పెరుగుతోంది, Pawan Kalyan వారాహి వాహనం ప్రభావంతో ఆలయాలు పెరిగి, బలబద్రపురం కొత్త ఆలయం ప్రత్యేక ఆకర్షణగా మారింది + News18 గోదావరి జిల్లాల్లో శ్రీ వారాహి అమ్మవారి భక్తి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఒకప్పుడు కొద్దిమందికే పరిమితమైన వారాహి ఆరాధన ఇప్పుడు గ్రామాల నుంచి పట్టణాల వరకు విస్తరించి, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా మారింది. ముఖ్యంగా డిప్యూటీ…

Read More