Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. అయితే ఈ ఫోన్ నంబర్ సేవ్ చేసుకోండి, మీకే లాభం |

Last Updated:Apr 13, 2026 5:25 PM IST Tirumala: తిరుమలలో భక్తులకు అందిస్తున్న లగేజీ డిపాజిట్ సేవల విషయంలో ఒక అనుచిత ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని లగేజీ సెంటర్‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వ్యక్తి కాసుల కోసం కక్కూర్తి పడ్డాడు. తిరుమల లో లగేజీ కౌంటర్‌లో డబ్బులు వసూలు చేసిన ఉద్యోగి తొలగింపు..! Tirumala: తిరుమలలో భక్తులకు అందిస్తున్న లగేజీ డిపాజిట్ సేవల విషయంలో ఒక అనుచిత ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని లగేజీ…

Read More

Sports Competition: డ్రాగన్ బోట్ రేసులో విశాఖ క్రీడాకారుల సత్తా.. కేవలం 6 సెకన్ల తేడాతో నాలుగో స్థానం కైవసం.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 13, 2026 4:04 PM IST విజయవాడ రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోట్ పోటీల్లో వైజాగ్ జట్టు తొలి పాల్గొనికే 6 సెకన్ల తేడాతో నాలుగో స్థానం, కోచ్ సదుపాయాలు ఇస్తే అంతర్జాతీయ పతకాలు సాధ్యమని నమ్మకం విజయవాడలో రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోట్ పోటీలు..! విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోట్ పోటీలలో విశాఖపట్నం జట్టు తొలిసారిగా పాల్గొని ప్రతిభ కనబరిచింది. సీనియర్ జట్లతో సమానంగా పోటీపడి కేవలం 6 సెకన్ల…

Read More

Prominent Personalities Visits Tirumala temple | శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు | #local18shorts

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు ఈరోజు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.#Tirumala #ambatirambabu Source link

Read More

TTD Festivals: తిరుపతి లో ఏప్రిల్‌ 13 నుంచి 22 వరకు భాష్యకారుల విశేష ఉత్సవాలు.. ఘనంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ.. |

Last Updated:Apr 13, 2026 2:13 PM IST తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ భాష్యకారుల వార్షిక ఉత్సవాలు ఏప్రిల్ 13 నుంచి 22 వరకు, భోగి తేరు 21న, సాత్తుమొర 22న, గంధపొడి ఉత్సవం 23న, టీటీడీ భక్తులను ఆహ్వానించింది తిరుపతి లో ఏప్రిల్‌ 13 నుంచి 22 వరకు భాష్యకారుల విశేష ఉత్సవాలు..! తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జగద్గురు శ్రీ భాష్యకారుల వారి వార్షిక ఉత్సవాలను అత్యంత భక్తి, శ్రద్ధలతో,…

Read More

Ambati Rambabu Visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో అంబటి రాంబాబు

వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.#AmbatiRambabu #TirumalaTemple #tirumalanews Source link

Read More

సింహాచలంలో చందనోత్సవం: శాస్త్రీయ పద్ధతిలో చందనం అరగదీకరణ జరిగింది.

సింహాచలం: సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం ఈ నెల 20న అత్యంత వైభవంగా నిర్వహించనుంది. ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా సింహాచలం విరాజిల్లుతున్న నేపథ్యంలో, ఏడాది పొడవునా సుగంధ చందనంలో కొలువుండే స్వామి, వైశాఖ శుద్ధ తదియనాడు భక్తులకు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా, చందనం అరగదీత కార్యక్రమం నేడు శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. చైత్రశుద్ధ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున స్వామికి సుప్రభాత సేవతో ఆరాధన గావించారు. ఉదయం 6:30 గంటలకు ఆలయ బాండాగారం వద్ద ప్రత్యేక వేదికపై…

Read More

Sandalwood Grinding at Simhagiri | సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేడుకలు | #local18v

సింహాచలం సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం కోసం చందనం అరగదీత ప్రక్రియ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఏడాది పొడవునా గంధపు పూతతో దర్శనమిచ్చే స్వామివారు, కేవలం వైశాఖ శుద్ధ తదియ నాడే తన నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ పవిత్ర చందనోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాయపలకలపై మూడు మణుగుల చందనాన్ని తొలి విడతగా అరగదీయడం విశేషం.#Simhachalam #Simhagiri #Chandanam Source link

Read More

Simhachalam Temple | సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేడుకలు

సింహాచలం సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం కోసం చందనం అరగదీత ప్రక్రియ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఏడాది పొడవునా గంధపు పూతతో దర్శనమిచ్చే స్వామివారు, కేవలం వైశాఖ శుద్ధ తదియ నాడే తన నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ పవిత్ర చందనోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాయపలకలపై మూడు మణుగుల చందనాన్ని తొలి విడతగా అరగదీయడం విశేషం. Source link

Read More

Heatwave Alert: ఇవాళ్టి నుండి భారీ ఎండలు, వడగాల్పులు..! అప్రమత్తంగా లేకపోతే డేంజర్ అని వార్నింగ్ | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 13, 2026 9:30 AM IST Heatwave Alert: ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ  అధికారులు చెబుతున్నారు. రానున్న వారం రోజులు పాటు భారీ ఎండలు నమోదు అవుతున్నాయని తెలిపారు. ఏపీలో భారీ ఎండలు , వడగాల్పులు..! Heatwave Alert: ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ  అధికారులు చెబుతున్నారు. రానున్న వారం రోజులు పాటు భారీ ఎండలు నమోదు అవుతున్నాయని తెలిపారు. భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ప్రజలందరూ…

Read More

AP News: బాపట్ల వేమూరు రైతులకు చంద్రబాబు బంగారు కానుక! నేడు పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సూరేపల్లి ప్రజా సమావేశ మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. రైతుల కోసం ప్రభుత్వం ఏయే కార్యక్రమాలు నిర్వహిస్తోందో చెబుతారు. అలాగే.. కొత్త పట్టాదారు పాస్ బుక్స్‌ కోసం ఉయోగిస్తున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి చెబుతారు. ఈ బుక్స్ కారణంగా రైతులకు బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం ఎంత తేలిక అవుతుందో వివరిస్తారని సమాచారం. ఈ ప్రోగ్రామ్ ద్వారా రైతుల భావోద్వేగ బంధం ఉన్న భూములు.. ఇక శాశ్వతంగా వారి హక్కులోకి…

Read More