Good News: విద్యార్థుల కోసం 2 కొత్త పథకాలు.. సీఎం రేవంత్ ప్లాన్! |

తెలంగాణలో విద్యార్థుల కోసం 2 కొత్త పథకాలు ప్రకటించేందుకు సీఎం రేవంత్ రెడీ అవుతున్నారని తెలిసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల్ని ప్రోత్సహించేలా ఈ కొత్త పథకాలు ఉంటాయని సమాచారం. విద్యార్థులకు రవాణా ఇబ్బందులు రాకుండా ఉండేలా ఒక పథకం, అలాగే టాలెంట్ ఉన్న విద్యార్థుల కోసం మరో పథకం ఉండబోతోందని తెలిసింది. ఈ పథకాలు ఏంటి అనేది స్పష్టంగా తెలియట్లేదు. ఐతే.. విద్యార్థులకు స్కూటర్లు ఇస్తారనే ప్రచారం మొదలైంది. అలాగే.. విద్యార్థులకు స్కాలర్‌షిప్ కింద…

Read More

Vijayawada Gold Silver Rates: విజయవాడలో కుప్పకూలిన గోల్డ్ రేట్స్.. భారీగా డౌన్.. ఎంత తగ్గిందంటే? |

24 క్యారెట్ల బంగారం క్రితం ముగింపుతో పోలిస్తే సోమవారం రూ. 2,240 తగ్గింది. ప్రస్తుతంరూ. 1,57,420 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారంపై రూ. 2,050 కోత పడింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ. 1,44,300 వద్ద స్థిరపడింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,670 తగ్గింది. ప్రస్తుతం రూ. 1,18,070 వద్ద ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. సోమవారం కేజీ వెండిపై రూ. 4 వేలు…

Read More

CM Chandrababu Unveils 58-Feet 'Statue of Sacrifice' | 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాఖమూరు పార్క్ వద్ద 58 అడుగుల ఎత్తైన పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.#chandrababu #pawankalyan #PottiSriramulu Source link

Read More

భారీ ఉద్యోగ మేళా: డిగ్రీ పూర్తిచేసిన వారికి టాప్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

మార్చి 17న విశాఖపట్నం సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమంలో 500కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయి. 10కి పైగా ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. ఉద్యోగాల కోసం అర్హతలు పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, మరియు బి.టెక్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు కావాలి. వయసు పరిమితి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ జాబ్ మేళా యువతకు ఉద్యోగ…

Read More

Job Mela 2026: ఆ జిల్లాలో ఉద్యోగాల జాతర.. జాబ్ ఆఫర్ చేస్తున్న పెద్ద పెద్ద కంపెనీలు

Job Mela 2026: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ ఏపీ, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి శిక్షణ సంస్థ ,మోడల్ కెరీర్ సెంటర్ విజయనగరం సంయుక్తంగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు ఇవిగో. Source link

Read More

LPG Shortage Hits Tirumala | తిరుమలను తాకిన గ్యాస్ కష్టాలు.. భక్తులకు విజ్ఞప్తి ఇదే! | #local18V

తిరుమలలో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వహకులు గ్యాస్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను తిరుమలకు తీసుకువచ్చిన సమయంలో స్థానిక వ్యాపారులు అడ్డుకున్నారు. తమకు సిలిండర్లు ఇవ్వకుండా ఇతరులకు ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నిస్తూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.#lpgshortage #tirumala #gascylinder Source link

Read More

Humanity Story: ఆయన కోటీశ్వరుడు కాదు.. కానీ ప్రతిరోజు వందలాది మందికి సాయం.. ఆయనకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 16, 2026 7:41 PM IST మహమ్మద్ ఇర్ఫా పాయకరావుపేటకు చెందిన వ్యక్తి, కాకినాడ జిల్లాలో నివసిస్తూ నిరుపేదలకు సహాయం చేస్తూ ‘సాయిబు గారు’గా ప్రసిద్ధి చెందారు. తన సంపాదనలో కొంత భాగాన్ని దానంగా ఇచ్చి, మానవత్వంతో జీవిస్తున్నారు. + సాయిబుగారు సేవలకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే కులం, మతం అనే సరిహద్దులను చెరిపేసి, మానవత్వమే పరమావధిగా జీవిస్తున్న అరుదైన వ్యక్తి మహమ్మద్ ఇర్ఫా. సాధారణంగా దానధర్మాలు అంటే కోటీశ్వరులు చేస్తారని మనం అనుకుంటాం,…

Read More

Today Top 10 News: ఈరోజు టాప్ టెన్ తెలుగు వార్తలు..

Top 10 News Today: మార్చి 16వ తేదీ తాజా వార్తలు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో వార్తలే కాకుండా దేశీయం, అంతర్జాతీయ వార్తలు కూడా ఇప్పుడు చూద్దాం. న్యూస్18 తెలుగు అందిస్తున్న టాప్ 10 వార్తలు. Source link

Read More

Health Awareness: యువతకు డాక్టర్ల హెచ్చరిక.. 25-45 ఏళ్ల వారు ఈ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 16, 2026 9:44 PM IST అధిక రక్తపోటు కారణంగా ‘అయోర్టిక్ డిసెక్షన్’ అనే ప్రమాదకర గుండె సంబంధిత సమస్య వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో అరుదైన హైబ్రిడ్ శస్త్రచికిత్స ద్వారా ఒక రోగిని వైద్యులు విజయవంతంగా కాపాడారు. + ఈ ఒక్కపని చేయకపోతే భవిష్యత్ లో మీ గుండె నాళాలు చీలే అవకాశం ఉంది అంటున్న వైద్యులు మానవ శరీరంలో గుండె ఒక ఇంజిన్ వంటిది. గుండె…

Read More

Chandrababu: ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. ఫొటోలు చూసేయండి |

అన్ని మతాలను గౌరవిస్తా… అందరివాడిలా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. పేదలను ఆదుకునేందుకు పీ4 తీసుకొచ్చామని, ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటా అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విందులో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్, ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యేలు నజీర్, బోండా ఉమ, గద్దె రామ్మోహన్, పలువురు ప్రజా ప్రతినిధులు, ముస్లిం మైనార్టీ నేతలు పాల్గొన్నారు. Source link

Read More