Yediyurappa Visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో యడ్యూరప్ప

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బి.ఎస్. యడ్యూరప్ప ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్న ఆయన.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.#Yediyurappa #tirumalatemple #tirumala Source link

Read More

Child Suicide: క్షణికావేశంలో పసిప్రాణం బలి.. పెదనాన్న అలా చేయడంతో 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 23, 2026 7:02 AM IST Child Suicide: రాజానగరం శ్రీకృష్ణపట్నం లో 13 ఏళ్ల పంజాబీ ఏసు, పెదనాన్న పంజాబీ సత్తిబాబు మందలించాడనే మనస్తాపంతో గడ్డిమందు తాగి ఆత్మహత్య, జీజీహెచ్ లో మృతి ప్రతీకాత్మక చిత్రం చిన్నపాటి కోపతాపాలు, క్షణికావేశాలు ఒక పసి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పెద్దలు హితవు పలికినా, మంచికే చెప్పినా అర్థం చేసుకోలేని వయసు కావడంతో.. పెదనాన్న మందలించాడనే చిన్న కారణంతో ఓ 13 ఏళ్ల బాలుడు గడ్డిమందు తాగి…

Read More

Crime News: ఐదేళ్ల వివాహేతర సంబంధం.. వేరొకరితో సన్నిహితంగా ఉందని మెడకు తీగ బిగించి హత్యాయత్నం! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 23, 2026 9:16 AM IST Crime News: విశాఖపట్నం మధురవాడలో ఐదేళ్ల వివాహేతర సంబంధం వివాదంగా మారి, కొయ్య కార్తీక్ ప్రియురాలిని తీగతో చంపేందుకు ప్రయత్నం, ఆమె ప్రాణాలతో బయటపడగా కార్తీక్ అరెస్ట్ ప్రతీకాత్మక చిత్రం అనుమానం పెనుభూతమై ఐదేళ్లుగా కొనసాగుతున్న ఒక వివాహేతర సంబంధాన్ని బలితీసుకోవడానికి కారణమైంది. తన ప్రియురాలు వేరొక యువకుడితో సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో, ఆమెను అంతమొందించాలని పథకం పన్నిన ఒక ప్రియుడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పదునైన…

Read More

Woman Suicide: శ్రీకాకుళంలో 23 ఏళ్ల యువతి లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్య.. ఆ కారణమే ప్రాణాన్ని తీసుకుందా.. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:May 23, 2026 8:33 AM IST Woman Suicide: తీవ్ర అనారోగ్యం, వైద్యం ఖర్చుల భారం తట్టుకోలేక ఒడిశాకు చెందిన 23 ఏళ్ల కస్తూరి బెహారా శ్రీకాకుళం ప్రైవేట్ లాడ్జీలో ఉరేసుకుని ఆత్మహత్య, కేసు నమోదు ప్రతీకాత్మక చిత్రం తీవ్రమైన అనారోగ్య సమస్యలు, వాటిని నయం చేసుకోవడానికి కుటుంబ ఆర్థిక స్తోమత సరిపోకపోవడం, తన వల్ల తల్లిదండ్రులు మరింత అప్పులపాలు అవుతున్నారనే మానసిక వేదన ఓ యువతిని బలవన్మరణానికి పురికొల్పాయి. పొరుగు రాష్ట్రానికి చెందిన…

Read More

Chandrababu Naidu: బీజేపీకి షాక్ ఇచ్చిన టీటీపీ.. ఈసారి ఆ పని చేయలేం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి తేల్చిచెప్పిన సీఎం చంద్రబాబు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 23, 2026 7:42 AM IST శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఆ పార్టీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ కలిసి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. chandrababu Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో, రాష్ట్ర అధికార కూటమిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి….

Read More

AP and Telangana News Live: నేడు చిత్తూరు జిల్లా పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Heat Stroke: తెలుగు రాష్ట్రాలను వణికిస్తూన్న భానుడు.. ఒకే రోజు రెండు రాష్ట్రాల్లో 55 మంది బలి!

ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోవడం, వడగాల్పులు వీస్తుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 55 మంది మృత్యువాత పడ్డారు. తెలంగాణలో 34 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆంధ్రప్రదేశ్‌లో 21 మంది మరణించారు. Source link

Read More

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. 5 రోజుల్లో 4,32,213 మంది దర్శనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎండల తీవ్రత నుండి ఉపశమనం.. ప్రత్యేక ఏర్పాట్లు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆలయ పరిసరాలు, లడ్డు కౌంటర్లు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాలలో టీటీడీ ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేసింది. భక్తులు కాళ్లు కాలకుండా, నేల వేడి నుండి రక్షణ కల్పించేందుకు నాలుగు మాడ వీధుల్లో సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేయించారు. వీటితో పాటు, బాటగంగమ్మ గుడి సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న క్యూ లైన్లలో…

Read More

Today Top 10 News: ఒక్కరోజులో దేశంలో ఏం జరిగింది? టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు

హరీశ్‌రావు అమెరికా పర్యటనలో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్యూచర్‌సిటీని రద్దు చేసి ఫార్మాసిటీని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే చేస్తోందని ఆరోపించారు. ఫార్మాసిటీ వల్ల లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు కోర్టులో నిలవవని వ్యాఖ్యానించారు. రైతుల భూములు వెనక్కి ఇవ్వాలన్న చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని విమర్శించారు. ——– 2.భగీరథ్‌ను దాచిపెట్టారు బండి భగీరథ్‌పై ఉన్న పోక్సో కేసులో సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమ్మక్కై…

Read More

Heavy Rain: ఉదయం ఉక్కపోత.. సాయంత్రం ఊచకోత.. విశాఖలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 22, 2026 8:46 PM IST విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం, రోడ్లు జలమయం, ట్రాఫిక్ జామ్, విద్యుత్ నిలిపివేత, వాతావరణ శాఖ మరిన్ని వర్షాల హెచ్చరిక News18 విశాఖపట్నం నగరంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచే మండిపడిన ఎండలు, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా.. సాయంత్రానికి వరుణుడు ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చాడు. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో మండిపోయిన నగరం…..

Read More