Yediyurappa Visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో యడ్యూరప్ప
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బి.ఎస్. యడ్యూరప్ప ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్న ఆయన.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.#Yediyurappa #tirumalatemple #tirumala Source link


