Summer Crime Alert: దాహం అవుతోంది మంచినీళ్లు ఇవ్వమని అడిగి.. ఎంపీపీకే షాక్ ఇచ్చిన ఆగంతకులు |

Last Updated:May 11, 2026 12:52 PM IST Summer Crime Alert: ప్రస్తుతం ఎండాకాలం కావడంతో చోరీలు చేసేందుకు దొంగలు వేసే ఎత్తుగడలు చాలా విచిత్రంగా, వింతగా ఉంటున్నాయి. కనీసం ఆలోచనకు కూడా తట్టనంలా ఉంటున్నాయి. ఆకలి, దాహం పేరుతో ఇళ్లు, ఆఫీసుల దగ్గరకు చేరుకొని అక్కడున్న భౌతిక, స్థానిక పరిస్థితులను పరిశీలించి తమకు అనుకూలంగా మార్చుకొని చోరీలు చేస్తున్న పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. summer crime alert Summer Crime Alert: ప్రస్తుతం ఎండాకాలం…

Read More

Weather today: బలంగా ఆవర్తనం.. ఏపీకి 4 రోజులు వర్షాలు.. తెలంగాణలో ఉరుములతో వానలు

Weather today: మే 11న వాతావరణం యాక్టివ్‌గా మారింది. బంగాళాఖాతంలో పరిస్థితులు అల్లకల్లోలంగా అవుతున్నాయి. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై ఉండబోతోంది. ఇవాళ సోమవారం ఏపీ, తెలంగాణ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. Source link

Read More

Rain Alert: మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఆ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు |

మంగళవారం (12-05-26)* మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. Source link

Read More

Tirumala: తిరుమల కొండపై పోలీసుల స్పీడ్ యాక్షన్.. తప్పిపోయిన చిన్నారిని అరగంటలో పేరెంట్స్‌కి అప్పగింత |

Last Updated:May 11, 2026 9:42 AM IST Tirumala: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ అధికారులు మరోసారి తమ అప్రమత్తతను చాటిచెప్పారు. తిరుమలలో తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని కేవలం అరగంటలోపే గుర్తించి సురక్షితంగా అతని తల్లిదండ్రులకు అప్పగించి కొండపైన భద్రత ప్రమాణాలు పటిష్టంగా ఉన్నాయని మరోసారి రుజువు చేశారు. News18 Tirumala: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ అధికారులు మరోసారి తమ అప్రమత్తతను చాటిచెప్పారు. తిరుమలలో తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని…

Read More

PM Modi Chandrababu: సీఎం చంద్రబాబుతో ప్రధాని మోదీ ఏం మాట్లాడారు? గంటకు పైగా చర్చల్లో వ్యూహమేంటి? |

భేటీ వివరాలు, చర్చలు: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి.. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి కుటుంబంతో కలిసి ప్రార్థనలు చేశారు. నారా లోకేశ్‌తో ఫిట్‌నెస్, ఆరోగ్యం గురించి సంభాషించారు. లోకేశ్‌ మరింత బరువు తగ్గకుండా ఉండాలని మోదీ సలహా ఇచ్చారని డెక్కన్ క్రానికల్ రిపోర్ట్ చేసింది. ఈ భేటీ సుదీర్ఘంగా కొనసాగింది. వివిధ అంశాలపై అభిప్రాయాలు మార్పిడి జరిగింది. చంద్రబాబు అమరావతి, పోలవరం,…

Read More

AP and Telangana News Live: ఏపీ, తెలంగాణ లైవ్ అప్‌డేట్స్.. ఇక్కడ చూడండి! | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Konaseema: తప్పుడు కేసు పెట్టిన భార్య.. ఎలుకల మందుతో ఊహించని పని చేసిన భర్త | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 11, 2026 6:38 AM IST మృతుడి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలంటూ భార్య ఇంటి ముందే మృతదేహంతో నిరసన తెలపడంతో గ్రామంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రతీకార చిత్రం Konaseema: కట్టుకున్న భార్యే అండగా ఉండాల్సింది పోయి పుట్టింటి వారితో కలిసి తప్పుడు కేసు పెట్టిందన్న అవమానం ఒక యువకుడి ప్రాణం తీసింది. పోలీసుల విచారణకు వెళ్లాల్సి రావడాన్ని భరించలేక, ఆత్మగౌరవం దెబ్బతిన్నదని భావించిన సదరు యువకుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు…

Read More

Eluru: ఎవరికైనా చెపితే దేవుడు శపిస్తాడు.. ఏలూరు బాలిక అత్యాచారం ఘటనలో పాస్టర్ నిర్వాకం ! |

Last Updated:May 11, 2026 5:05 AM IST 14 ఏళ్ల మైనర్ బాలికపై వరుసగా అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, తన పాపం బయటపడకుండా ఉండేందుకు ఆమెకు గర్భనిరోధక మాత్రలు వాడటంతో బాధితురాలి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ప్రతీకాత్మక చిత్రం Eluru: భక్తుల నమ్మకాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక చర్చి పాస్టర్ పసికూనపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలంలో కలకలం రేపింది. దైవ ప్రార్థనల పేరుతో నమ్మించి, 14 ఏళ్ల…

Read More

Tirumala Srivari Hundi Collection | తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.23 కోట్లు

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం 81,512 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 38,988 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన హుండీ కానుకల ద్వారా రూ.3.23 కోట్ల ఆదాయం లభించింది. భారీ రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ను దాటి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వెలుపల వరకు భక్తుల క్యూలైన్లు కొనసాగుతున్నాయి. Source link

Read More

“నాన్న లేడు.. నేను ఉన్నా”.. నానమ్మకు తలకొరివి పెట్టిన మనవరాలు.. కన్నీరు పెట్టిస్తున్న ఘటన..! women performing last rites,. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 10, 2026 3:52 PM IST అంబేద్కర్ కోనసీమలో రేణుక అనే యువతి నానమ్మ సత్యవేణి అంత్యక్రియలు స్వయంగా నిర్వహించి, పితృకర్మలు మగవారే చేయాలనే భావనను సవాలు చేసింది + News18 కాలం మారుతోంది.. సంప్రదాయాలపై ఉన్న పాత ఆలోచనలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు అంత్యక్రియలు అంటే కేవలం మగవారే చేయాలనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆడబిడ్డలు కూడా కన్న తల్లిదండ్రులు, పెద్దల పట్ల తమ బాధ్యతను నెరవేర్చేందుకు ముందుకు వస్తున్నారు. మేము…

Read More