Job Mela 2026: టెన్త్ , ఇంటర్ అర్హతతో రూ.30 నుండి 40 వేలు జీతం..! ఈ మెగా జాబ్ మేళా మిస్ చేసుకోకండి | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:May 12, 2026 4:28 PM IST Job Mela 2026: నిరుద్యోగ యువతకు ఉద్యోగా కల్పనే ధ్యేయంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు.  UEI & GB, A.U ఆద్వర్యములో పలు కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. ఎంపికైన అభ్యర్థులకు అర్హతల ఆధారంగా రూ.15వేల నుంచి రూ.40వేల వేతనం వరకు ఉంటుంది. మీ వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. Job Mela 2026 Job…

Read More

Summer Special May Flowers | ఏడాదిలో ఒక్కసారే దర్శనమిచ్చే మే పుష్పాలు..! | #local18v

గోదావరిజిల్లాలు అంటేనే ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రాంతాలకు పెట్టిందని చెప్పుకోవచ్చు. అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మే పుష్పాలు సందడి ప్రారంభమైంది, కాకినాడ జిల్లా లోవ అటవీప్రాంత అందచందాల నడుమ మే పుష్పాలు కనువిందుగా సందడి చేస్తున్నాయి, చూడటానికి పింక్ కలర్ లో ఒక బాల్ ఆకారంలో కనిపించే ఈ రౌండ్ పుష్పాలు, లోవక్షేత్రంలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం మే మాసంలో మాత్రమే అరుదుగా కనిపించే ఈ మే పుష్పాలు, అమ్మవారి సన్నిధిలో పూయడం పట్ల భక్తుల…

Read More

NTR: సీనియర్ ఎన్టీఆర్ కీలక నిర్ణయాల వెనుక ఉన్న జ్యోతిష్యుడు ఎవరు? చంద్రబాబు నమ్మేది ఎవరినో తెలుసా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 12, 2026 4:53 PM IST NTR Personal Astrologer: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత జ్యోతిష్యుడిగా, అప్పటి టీడీపీ కీలక నేత బీవీ మోహన్ రెడ్డి రాజకీయ వర్గాల్లో పేరుగాంచారు. మరి చంద్రబాబు నమ్మే జ్యోతిష్యులు ఎవరో తెలుసా? News18 విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత జ్యోతిష్యుడిగా, అప్పటి టీడీపీ కీలక నేత బీవీ మోహన్ రెడ్డి రాజకీయ వర్గాల్లో పేరుగాంచారు. 1982లో పార్టీ…

Read More

Success Story: అతను అందరి బంధువు, పేదల కడుపు నింపే అన్నదాత.. భార్గవ్ చేసే సేవ వెలకట్టలేనిది | ట్రెండింగ్

Last Updated:May 12, 2026 3:26 PM IST Success Story: సాయం చేసే గుణం అందరికి ఉండదు. సేవ చేయాలనే ఆలోచన అందరికి తట్టదు. కాని విజయవాడకు చెందిన భార్గవ్ వెంట్రాప్రగడ అనే సాధారణ ఉద్యోగి వందలాది మందికి అమ్మలా అన్నం పెడుతూ పుణ్యాన్ని మూటగట్టుకుంటున్నారు. + free food distribution Success Story: స్థాయి ఎంత పెరిగినా .. ఎంత దుర్బరమైన జీవనం గడుపుతున్న మనిషి ప్రాణంతో ఉండాలంటే కనీస అవసరం ఆహారం. అందుకే…

Read More

Vijayawada | హెల్పింగ్ స్పాట్ సేవలు.. వేల మందికి అన్నదానం

స్లమ్ లో ఉన్న ప్రజలతో పాటు నిరుపేదలకు భిక్షాటకులకు నిత్యం కడుపు నింపాలి అనే సంకల్పంతో, నాడు చిన్నగా ప్రారంభమై నేడు నగరాలకు సైతం విస్తరించి లక్షలాదిమంది స్లమ్ ఏరియాలో ఉన్న ప్రజలకు ప్రతినిత్యం ఆహారం అందించేందుకు ఆ స్వచ్చంద సంస్థ కంకణం కట్టుకుంది. విజయవాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాలలో ఉన్న నిరుపేదలకు భిక్షాటకులకు స్లం ఏరియాలో ఉన్న ప్రజలకు ప్రతిరోజు క్రమం తప్పకుండా భోజనం అందించే కార్యక్రమం విజయవాడ హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది.#HelpingSpot…

Read More

Amaravati Punggol Township: అమరావతిలో ‘పుంగోల్‌’.. సింగపూర్‌ తరహా టౌన్‌షిప్ నిర్మాణం.. ఎలా ఉంటుంది? |

పుంగోల్ పట్టణం ప్రత్యేకత?: పుంగోల్ అనేది సింగపూర్‌లోని ఒక సరికొత్త స్మార్ట్‌ టౌన్‌షిప్. ఇది పర్యావరణానికి ఏమాత్రం హాని చెయ్యని టౌన్. ఇందులో ప్రజలు జీవించేందుకు జిల్లాలు, బిజినెస్ పార్క్, యూనివర్శిటీ క్యాంపస్, కమ్యూనిటీ ఫెసిలిటీలు, పార్కులు, నీటి చెలమలు ఉంటాయి. అంటే ఒకే పట్టణంలో.. అన్ని రకాల సదుపాయాలూ ఉంటాయి. తద్వారా ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా, అన్నీ ఒకే చోట పొందగలరు. Source link

Read More

Theft Case: 18 సచివాలయాల్లో ఇంజనీరింగ్ విద్యార్థి ల్యాప్‌టాప్స్, ప్రింటర్స్ చోరీ.. వాటి విలువ ఎంతో తెలుసా.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

ఎస్.ఆర్. పురం మండలం, కన్యాకాపురం గ్రామానికి చెందిన సి. మహేష్ బాబు (22) తిరుపతిలో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే, చదువుపై శ్రద్ధ పెట్టాల్సిన వయసులో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. బెట్టింగ్‌లో పోగొట్టుకున్న డబ్బును సంపాదించడానికి, విలాసవంతమైన జీవనశైలిని కొనసాగించడానికి దొంగతనాల బాట పట్టాడు. ఇతను సామాన్య ఇళ్లలో కాకుండా, రక్షణ తక్కువగా ఉండే ప్రభుత్వ సచివాలయాలను తన లక్ష్యంగా ఎంచుకోవడం గమనార్హం. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, పోలీసులు ప్రధాన రహదారులపై…

Read More

Guntur Nidubrolu Chaos: గుంటూరు.. నిడుబ్రోలులో కాల్పుల కలకలం.. ఏం జరిగింది? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 12, 2026 7:36 AM IST Guntur Nidubrolu Chaos: గుంటూరు.. నిడుబ్రోలులో కాల్పుల కలకలం రేగింది. ఏమైందో తెలుసుకుందాం. ప్రతీకాత్మక చిత్రం గుంటూరు.. నిడుబ్రోలులో కాల్పుల కలకలం రేగింది. రైల్వే సిగ్నల్స్ దగ్గర కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. అప్రమత్తమైన జీఆర్పీ పోలీసులు.. ఏమైందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తులు రైల్వే సిగ్నల్స్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులకు డౌట్ వచ్చింది. దాంతో ఆ వ్యక్తుల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ…

Read More

Weather hyderabad: నైరుతీ రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. IMD తీపికబురు.. అనుకూల వాతావరణం |

దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ దీవులవైపు నైరుతీ రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి అని భారత వాతావరణ శాఖ (IMD) చెప్పింది. ఈ వారం చివరి నాటికి నైరుతీ గాలులు ఇటుగా వస్తాయని IMD తెలిపింది. దానికి తోడు.. శ్రీలంకకు ఉత్తరం వైపున ఒక అల్పపీడనం మే 11 సాయంత్రం వేళ ఏర్పడింది. అది బలంగా, స్థిరంగా ఉంది. వచ్చే 48 గంటల్లో అది మరింత బలపడే ఛాన్స్ ఉంది. దాని కారణంగా…

Read More

Konaseema: కోనసీమలో పట్టపగలే తెగింపు.. మంచినీళ్ల కోసం వచ్చి ఎంపీపీ మెడలోని బంగారు గొలుసుతో ఉడాయింపు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 12, 2026 5:29 AM IST అతి తెలివిగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దొంగతనం జరిగిన తీరు చూస్తుంటే, దొంగలు ముందుగానే రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రతీకాత్మక చిత్రం Konaseema: ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో దొంగలు సరికొత్త వేషధారణలతో, వినూత్న ఎత్తుగడలతో రెచ్చిపోతున్నారు. తాజా ఘటనలో దొంగలు ఏకంగా రాజోలు మండల ఎంపీపీ కడలి శ్రీదుర్గనే లక్ష్యంగా చేసుకున్నారు….

Read More