Thalliki Vandanam Money: అకౌంట్లలోకి తల్లికి వందనం రూ.15 వేలు డబ్బులు.. ప్రభుత్వం గుడ్ న్యూస్, ఎప్పుడంటే..
తల్లికి వందనం స్కీమ్పై అదిరే అప్డేట్ వచ్చేసింది. రూ.15 వేలు డబ్బులు రాబోతున్నాయి. వెంటనే ఈ విషయం తెలుసుకోండి. Source link
తల్లికి వందనం స్కీమ్పై అదిరే అప్డేట్ వచ్చేసింది. రూ.15 వేలు డబ్బులు రాబోతున్నాయి. వెంటనే ఈ విషయం తెలుసుకోండి. Source link
Last Updated:May 25, 2026 11:15 AM IST తాజా నోటీసుల ప్రకారం ఈ నెల 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ముఖ్యంగా ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఈ కేసులో కీలకంగా ప్రస్తావనకు వచ్చిన రాజ్ కసిరెడ్డి వ్యాపార సంబంధాలపై అధికారులు ప్రశ్నలు అడిగే అవకాశముందని సమాచారం. Kesineni Sivanath (fb) వైసీపీ ప్రభుత్వ కాలంలో వెలుగులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్…
కేంద్ర పౌర విమానయాన శాఖ (సివిల్ ఏవియేషన్) మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అలిపిరి పాదాల మండపం నుండి సాంప్రదాయబద్ధంగా కాలినడకన బయలుదేరి, దాదాపు 3,400 మెట్లు ఎక్కి ఆయన తిరుమలకు చేరుకున్నారు.#RammohanNaidu #tirumalatemple #tirumala Source link
Last Updated:May 25, 2026 9:55 AM IST రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదీ తీర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. News18 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో పర్యటనలు ప్రారంభించారు. ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ప్రజల్లోకి వచ్చిన ఆయన, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదీ తీర…
చేతిలో కొంచెం డబ్బులు ఉన్నా బాగుండు.. ఏదో ఒకటి చేసి కష్టపడి సంపాదించే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలిపింది. పూర్తి వివరాలు ఈ కథనంలో…. Source link
ఇక ఎండల విషయానికి వస్తే తెలంగాణలో పలు జిల్లాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు ఆకస్మిక వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అసాధారణంగా మారింది. రుతుపవనాలు పూర్తిస్థాయిలో ప్రవేశించిన తర్వాత పరిస్థితుల్లో మరింత మార్పు వచ్చే అవకాశముందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. Source…
Last Updated:May 24, 2026 10:15 PM IST జనసేన అధినేత Pawan Kalyan ఆదేశాలతో MP Tangella Uday Srinivas దారకొండ వెంకటరమణ ఠాగూర్ కుటుంబానికి ఆర్థిక సహాయం, యువతికి ఉద్యోగం హామీ ఇచ్చారు News18 ఎట్టకేలకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం Pawan Kalyanకు అభిమాని దారకొండ వెంకటరమణ కుటుంబానికి పార్టీ నుంచి అండ లభించింది. పార్టీ కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన ఆ అభిమానిని మరవబోమంటూ జనసేన కీలక నిర్ణయం తీసుకుంది….
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగినా టీటీడీ 210 సాధారణ, 130 సంస్థాగత మరుగుదొడ్లు, వ్యర్థాల నిర్వహణ కట్టుదిట్టం చేస్తూ పరిశుభ్రత కాపాడుతోంది, ఆహార వృథా చేయొద్దని విజ్ఞప్తి చేసింది Source link
Last Updated:May 24, 2026 10:41 PM IST విశాఖలో తీవ్రమైన ఎండల మధ్య, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆర్కే బీచ్ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్డులో మిస్ట్ కానన్ వాహనంతో చల్లని నీటి జల్లులు పిచికారీ చేస్తూ ప్రజలకు ఉపశమనం అందిస్తోంది News18 విశాఖ నగరం ప్రస్తుతం భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పెరుగుతున్న ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే వేడి గాలులు వీచడంతో రోడ్లపైకి…
Last Updated:May 24, 2026 10:54 PM IST రాజంపేట కళాంజలి సాంస్కృతిక సంస్థ వెటరన్ జర్నలిస్ట్ అవార్డ్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది, జూన్ 25 చివరి తేదీగా నిర్ణయించి 35 మంది సీనియర్ జర్నలిస్టులను సత్కరించనుంది News18 రాష్ట్రవ్యాప్తంగా జర్నలిజం రంగంలో విశేష సేవలందించిన వెటరన్ జర్నలిస్టులకు కళాంజలి సాంస్కృతిక సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ.. సమాజానికి సేవలందించిన సీనియర్ జర్నలిస్టులను గౌరవించేందుకు ప్రతిష్టాత్మక వెటరన్ జర్నలిస్ట్…