Pawan Kalyan fan: మెగాస్టార్ చిరంజీవి కోసం పెళ్లి త్యాగం.. పవన్ కళ్యాణ్ ని చూడాలని ప్రాణాలు విడిచాడు.. తుని జనసైనికుడు కథ వింటే కన్నీళ్లు ఆగవు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 17, 2026 7:25 PM IST పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారి చూడాలన్న కోరిక తీరకుండానే జనసేన నేత ఠాగూర్ కన్నుమూత, కాకినాడ జీజీహెచ్‌లో మృతి, కొలిమేరు గ్రామంలో అంత్యక్రియలు, గ్రామం శోకసంద్రం News18 నన్ను ఒక్కసారి పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్లండి.. ఆయనను చూసి చనిపోతా.. అని కన్నీటి కళ్లతో కుటుంబ సభ్యులను వేడుకున్న ఆ అభిమాని గుండె.. చివరకు ఆ కోరిక తీరకుండానే ఆగిపోయింది. డిప్యూటీ సీఎం Pawan Kalyan కోసం ప్రాణం…

Read More

ఎండిపోతున్న చెరువులకు ఊపిరి.. భారీ స్థాయిలో పూడిక తొలగింపు పనులు..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 17, 2026 8:03 PM IST చిత్తూరు జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు Sumit Kumar నేతృత్వంలో 1500 పనులు, ప్రతి మూడు చెరువులకు టెక్నికల్ అసిస్టెంట్, రాష్ట్రవ్యాప్తంగా జలధార ప్రాజెక్టు వేగవంతం, నీటి సంరక్షణపై దృష్టి News18 చిత్తూరు జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు భారీ స్థాయిలో చర్యలు చేపడుతున్నామని, ప్రతి మూడు చెరువులకు ఒక టెక్నికల్ అసిస్టెంట్‌ను ప్రత్యేకంగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ Sumit Kumar వెల్లడించారు. ఫీడర్ కాలువల్లో పూడిక తొలగింపు, చెరువులను…

Read More

Suicide: పెళ్లైన 22 రోజులకే భర్త అక్రమ సంబంధం బట్టబయలు.. మనస్తాపంతో నవవధువు బలవన్మరణం! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 17, 2026 5:28 PM IST కాకినాడ జిల్లా గోనేడ గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి, భర్త గాది కోటేశ్వరరావు అక్రమ సంబంధం బాధ తట్టుకోలేక పెళ్లి తర్వాత 22 రోజుల్లో ఉరివేసుకుని ఆత్మహత్య, కేసు దర్యాప్తులో ఉంది News18 ఏప్రిల్ 25న పెళ్లి పీటలెక్కిన ఓ నవవధువు… మే 17 నాటికి ప్రాణాలు కోల్పోవడం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. జీవితాంతం తోడుంటాడనుకున్న భర్త తనను మోసం చేశాడనే బాధను తట్టుకోలేక, ఆ యువతి…

Read More

Viral Incident: నెట్టింట వైరల్ అవుతున్న దివ్యాంగురాలి కన్నీటి గాథ.. కాకినాడ జిల్లాలో మానవత్వం చాటుకున్న దాడిశెట్టి శ్రీనివాస్.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 17, 2026 2:00 PM IST Viral Incident: కాకినాడ తునిలో దివ్యాంగురాలు చందక గౌరీ శ్రీకు పింఛన్ నిలిపివేతతో ఇబ్బందులు, కలెక్టర్ భరోసా, యువనేత దాడిశెట్టి శ్రీనివాస్ నెలనెలా ఆర్థిక సహాయం ప్రకటించారు News18 సమాజంలో ఎంతమంది బంధువులు, రక్త సంబంధీకులు ఉన్నప్పటికీ.. ఆపద కాలంలో ఆదుకునే గుణం, కరుణ జాలి లేకపోతే ఆ బంధాలన్నీ వ్యర్థమే అనిపించే సంఘటన ఒకటి కాకినాడ జిల్లాలో వెలుగుచూసింది. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని బత్తాయి…

Read More

Goshamahal MLA Raja Singh visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యే రాజా సింగ్

తెలంగాణ శాసనసభ్యులు (MLA) టి. రాజాసింగ్ ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.#RajaSingh #tirumalatemple #tirumalanews Source link

Read More

Bus Accident: లారీని ఢీకొట్టిన జేబీటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికుడు మృతి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 17, 2026 8:39 AM IST Bus Accident: అతివేగం ప్రమాదకరం అనేది ఈ ఘటనలో మరోసారి రుజువైంది. చాలా ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు.. ప్రమాణాలు పాటించట్లేదు. ఇష్టం వచ్చినట్లు బస్సుల్ని నడుపుతున్నారు. ఫలితంగా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. News18 జేబీటీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు, ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రయాణికుడు మృతి చెందారు. కర్నూలు జిల్లా.. ఆళ్లగడ్డ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చెయ్యబోతూ.. దాన్ని బస్సు…

Read More

Murder: మధిరలో మహిళ దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 17, 2026 6:01 AM IST ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సదరు మహిళను గుర్తుతెలియని వ్యక్తులు ముఖంపై దాడి చేసి, చున్నీతో గొంతు బిగించి కిరాతకంగా చంపేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రతీకాత్మక చిత్రం Murder: ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలో ఒక యువతి దారుణ హత్యకు గురైన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆఫీస్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చిన ఒక వివాహిత, నిర్మానుష్య ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ వెంచర్‌లో శవమై…

Read More

Weather Today: అండమాన్‌ని తాకిన నైరుతీ రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణకు పిడుగుల వర్షాలు! |

ఆదివారం, సోమవారం, మంగళవారం తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. వర్షం పడినప్పుడు ఉరుములు, మెరుపులు కూడా వస్తాయనీ.. ఈదురు గాలుల వేగం గంటకు 30 నంచి 40 కిలోమీటర్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణ పేటలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రభ రిపోర్ట్ చేసింది. శనివారం నైరుతీ రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్ని తాకాయి. అలాగే.. అగ్నేయ…

Read More

AP and Telangana News Live: ఏపీ, తెలంగాణ లైవ్ అప్‌డేట్స్.. ఇక్కడ చూడండి! | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Monsoon Weather: అక్కడో వాయుగుండం.. అండమాన్‌కి నైరుతీ రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణకు వర్షం అలర్ట్! |

మే 16న లక్షదీవులు, రాయలసీమ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాంలో అక్కడక్కడా జల్లులు పడతాయనీ ఉరుములు, మెరుపులు వస్తాయని IMD చెప్పింది. ఈదురు గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని తెలిపింది. అదే విధంగా మే 16, 17న తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ చెప్పింది. కర్ణాటకలో 16 నుంచి 18 వరకూ భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మే 16న తెలంగాణకి…

Read More