Swarna Andhra Swachh Andhra: తల్లికి వందనం రూ.15,000 కంటే పెంచుతాం: సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

కార్యక్రమంలో చంద్రబాబు చేపట్టిన పనులు, చర్యలు: సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ మెషిన్‌ను ప్రారంభించారు. పారిశుధ్య కార్మికులతో మాట్లాడి, వారి సేవలకు సెల్యూట్ చేశారు. ప్రజలతో నేరుగా సంభాషించారు. ఇందిరా నగర్, హడ్కో కాలనీలలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు శుభ్రం చేయడం, డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యకలాపాలను పర్యవేక్షించారు. జన సమ్మేళనంలో ప్రజలతో కలిసి మాట్లాడుతూ, విక్టరీ సంకేతాలు చూపిన బాబు, యువత, మహిళల ముఖాల్లో…

Read More

YSRCP Protest | పెన్షన్ల కోతపై విశాఖలో వైసీపీ ఆందోళన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక పెన్షన్ల కోత విధించడంపై వైఎస్సార్సీపీ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగులకు అందాల్సిన పెండింగ్ పెన్షన్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.#ycp #vizag #apnews Source link

Read More

Huge Devotees Rush at Tirumala Temple | తిరుమల ఆలయానికి పోటెత్తిన భక్తులు

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి క్షేత్రానికి భక్తులు భారీగా పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం పడుతోంది.#tirumala #tirumalatemple #tirumalanews Source link

Read More

Road Accident: ఉపాధి హామీ కూలీలను ఢీకొట్టిన టిప్పర్.. నలుగురు మృతి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 16, 2026 8:13 AM IST కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుల వివరాలు సేకరిస్తున్నారు. అలాగే.. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నారు. ఇలా ఉపాధి హామీ కూలీలు.. ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ప్రభుత్వమే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. News18 ఉపాధి హామీ కూలీలను టిప్పర్ ఢీకొట్టడంతో.. నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ…

Read More

Uttar Pradesh Deadly Storm 2026: యూపీ వాతావరణంలో వచ్చిన మార్పేంటి? ఏపీ, తెలంగాణలో అలా అవుతుందా?

Uttar Pradesh Deadly Storm 2026: ఉత్తరప్రదేశ్‌లో వచ్చింది మామూలు తుపాను కాదు. సడెన్‌గా వచ్చింది. అప్పటివరకూ అసలు మేఘాలే లేవు. జల్లులు కూడా పడవు అనుకునే పరిస్థితి. అలాంటిది భయంకరమైన తుపాను ఎలా వచ్చింది? అక్కడి వాతావరణంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. Source link

Read More

Rural Development: ఆ జిల్లాకు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు.. కలెక్టర్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 16, 2026 8:35 AM IST Rural Development: చిత్తూరు జిల్లా గ్రామీణాభివృద్ధికి మూడు జాతీయ అవార్డులు దక్కగా, నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ సుమిత్ కుమార్‌ను అభినందించారు, ప్లాస్టిక్ రహిత ఆంధ్ర లక్ష్యంగా సూచనలు ఇచ్చారు News18 చిత్తూరు జిల్లా గ్రామీణాభివృద్ధి, స్థానిక పరిపాలనలో సరికొత్త రికార్డు సృష్టించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను చిత్తూరు జిల్లాకు ఏకంగా మూడు జాతీయ అవార్డులు వరించాయి….

Read More

Smart Meters: ఏపీలో విద్యుత్ విప్లవం.. ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు.. జూన్ 1 నుంచి అమలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ప్రకటన ప్రకారం, ఈ చర్య విద్యుత్ బకాయిలను తగ్గించి, ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఉద్దేశించినది. 9 జిల్లాల్లోని ప్రభుత్వ సంస్థల నుంచి సుమారు ₹9,507 కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు తెలిపారు. స్మార్ట్ మీటర్లు ఇప్పటికే కొన్ని కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. ప్రీపెయిడ్ వ్యవస్థ ద్వారా వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షించి, బకాయిలు పేరుకుపోకుండా చూడవచ్చని CMD తెలిపారు. స్మార్ట్ మీటర్లు సాధారణ మీటర్ల కంటే అధునాతన సాంకేతికతతో…

Read More

East Godavari: తూర్పు గోదావరిలో దారుణం.. భార్యపై కక్షతో నాలుగేళ్ల కన్నకూతురిని బావిలో పడేసి చంపిన భర్త | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 16, 2026 5:53 AM IST కన్నతండ్రే తన నాలుగేళ్ల అమాయక కుమార్తెను నిద్రపోతుండగా తీసుకెళ్లి బావిలో పడేసి కిరాతకంగా చంపేసిన అమానవీయ ఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం East Godavari: కన్న ప్రేమే కాటేసింది. అల్లారుముద్దుగా పెంచి, రక్షణగా నిలవాల్సిన తండ్రే కసాయిగా మారాడు. భార్యాభర్తల మధ్య ఉన్న కుటుంబ కలహాలు, మద్యం మత్తు కలిసి ఒక పసిప్రాణాన్ని బలితీసుకున్నాయి. కన్నతండ్రే తన నాలుగేళ్ల…

Read More

AP and Telangana News Live: ఏపీ, తెలంగాణ లైవ్ అప్‌డేట్స్.. ఇక్కడ చూడండి! | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

May Flowers Bloom Spectacle in AP | ఆ ఇంట్లో వెయ్యి మే పుష్పాలు.. స్పెషల్ గార్డెన్

ముమ్మిడివరం గున్నేపల్లి గ్రామంలో రిటైర్డ్ ఉద్యోగి నివాసంలో వందల మే పుష్పాలు పూయడం ద్వారా ఆ ప్రాంతం ఆకర్షణగా మారింది, ప్రజలు ఫోటోలు తీసుకోవడానికి తరలివస్తున్నారు. Source link

Read More