Mega Job Mela: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. మే 22న మెగా జాబ్ మేళా.. టాప్ కంపెనీల్లో ఉద్యోగం పక్కా.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 16, 2026 7:58 AM IST Mega Job Mela: చిత్తూరు జిల్లాలో పి.కొత్తకోట వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో 22న ఉదయం 9 గంటలకు APSSDC మెగా జాబ్ మేళా, 40కి పైగా MNCs, 18-35 ఏళ్ల నిరుద్యోగులకు అవకాశం News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) జిల్లా ఉపాధి కార్యాలయం…

Read More

Road Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొని నలుగురు మహిళా కూలీలు మృతి! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 16, 2026 11:00 AM IST Road Accident: కాకినాడ రూరల్ కొవ్వూరు జాతీయ రహదారిపై టిప్పర్ లారీ ఢీకొని నలుగురు ఉపాధి హామీ మహిళలు మృతి, ఇద్దరు తీవ్రంగా గాయపడి జిజిహెచ్ లో చికిత్స, పోలీసులు దర్యాప్తు ప్రారంభం + News18 ఏపీలో శనివారం ఉదయం భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రశాంతతకు మారుపేరు అయిన కాకినాడ రూరల్ కొవ్వూరు జాతియ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది . ఈ ప్రమాదంలో నలుగురు…

Read More

కాన్వాయ్‌లకు బ్రేక్.. సైకిల్, స్కూటీ, రైల్లో ఎమ్మెల్యేలు.. ఏపీలో కొత్త ట్రెండ్ వైరల్..!

ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు భారీ కాన్వాయిలకు బదులుగా సైకిళ్లు, స్కూటీలు, రైళ్లలో ప్రయాణం, ఇంధన పొదుపు, ఖర్చు తగ్గింపు లక్ష్యంగా N. Chandrababu Naidu, Pawan Kalyan పిలుపు ప్రభావం Source link

Read More

TTD e-Auction: తిరుమల శ్రీవారి ఆలయ గోనె సంచుల ఈ-వేలం.. పాల్గొనాలంటే ఈ రూల్స్ తప్పనిసరి! |

Last Updated:May 16, 2026 9:11 PM IST టీటీడీ ఆలయాల్లో వాడిన గోనె సంచులను 2026-27కి ఈ-వేలం ద్వారా విక్రయించనుంది, మే 26న ఆన్‌లైన్ వేలం, పాల్గొనాలంటే మే 25లోపు 75000 రూపాయల ఈఎండీ డిపాజిట్ చేయాలి News18 కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుబంధ ఆలయాల్లో నిత్యం టన్నుల కొద్దీ ప్రసాదాల తయారీ, ఇతర అవసరాల కోసం సరుకులను ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో అక్కడ భారీగా…

Read More

Top 10 News Today: నేటి టాప్ పది వార్తలు.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు

Last Updated:May 16, 2026 7:38 PM IST సీఎం చంద్రబాబు మూడో, నాలుగో బిడ్డలకు నగదు ప్రోత్సాహకాలు, బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు, పెట్రోల్ ధరల పెరుగుదల, పాక్, తైవాన్, మోదీ విదేశీ పర్యటనలపై కీలక వ్యాఖ్యలు. News18 పిల్లల్ని కనేవారికి సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని చూడటమే తన ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. పిల్లలు భారం కాదు దేశానికి నిజమైన సంపద అని ఆయన…

Read More

ఇసుక వేస్తే రాలనంత జనం.. మందపల్లి శనీశ్వర క్షేత్రంలో ఉద్రిక్తత.. ఆలయం మూసివేత..! Shani Jayanti Mandapalli temple crowd | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 16, 2026 6:43 PM IST మందపల్లిలో మూసేసిన శనేశ్వర స్వామి ఆలయం.. దర్శనం చేసుకునే వెళ్తామంటున్న భక్తులు + News18 శనీశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన పర్వదినంగా భావించే శని జయంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని మందపల్లి మందేశ్వర స్వామి దివ్య క్షేత్రం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. సాధారణ రోజుల్లో ప్రశాంతంగా కనిపించే ఈ ఆలయ ప్రాంగణం, శని జయంతి రోజున మాత్రం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడింది….

Read More

Tirumala: భగ్గుమన్న తిరుమల.. వైసీపీ, టీడీపీ మహిళా శ్రేణుల నిరసనలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 16, 2026 11:26 AM IST Tirumala: ఆధ్యాత్మి్క నగరం తిరుమలలో ఇలాంటి ఆందోళనలు జరగడం, రాజకీయ వాతావరణం వేడెక్కడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రతీకాత్మక చిత్రం తిరుమలలో రాజకీయం వేడెక్కింది. వైసీపీ, టీడీపీ మహిళా కార్యకర్తలు నిరసనలకు దిగడంతో.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ గంజాయిని ప్రోత్సహిస్తోందనీ.. భానూ అనే వ్యక్తి 6 కేజీల గంజాయితో పట్టుబడ్డాడనీ.. ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి అడ్డాగా మార్చుతున్నారని వైసీపీ మహిళా కార్యకర్తలు ఆరోపిస్తూ నిరసన తెలిపారు….

Read More

Monsoon Rain: నైరుతీ రుతుపవనాల్ని ఎలా కనిపెడతారు? కంటికి కనిపించని గాలుల్ని ఎలా గుర్తిస్తారు?

Monsoon Rain: మన ఇంటికి రోజులో చాలాసార్లు గాలి వస్తూ ఉంటుంది. ఆ గాలిలో రకాలను మనం గుర్తించలేం. ఎందుకంటే గాలి కంటికి కనిపించదు. మరి భారత వాతావరణ శాఖ నైరుతీ రుతుపవనాల్ని ఎలా కనిపెడుతోంది? వాటి రాకను ఎలా గుర్తిస్తోందో, ఎలా ట్రాక్ చేస్తోందో తెలుసుకుందాం. Source link

Read More

CM Chandrababu | పిల్లల్ని కనేవారికి సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు జనాభా పెంపు మరియు కుటుంబాల సంక్షేమాన్ని ప్రోత్సహించేలా కీలక ప్రకటన చేశారు. కొత్త పథకం కింద మూడో పు రూ.30,000, నాలుగో బిడ్డ పుడితే రూ.40,000 ఆర్థిక సహాయం అందజేస్తుంది.“పిల్లలు భారం కాదు.. పిల్లలే సంపద” అని పేర్కొంటూ, కుటుంబ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. Source link

Read More

Tirumala Temple: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అప్పటి నుంచి వీఐపి బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు! |

Last Updated:May 16, 2026 1:48 PM IST Tirumala Temple: తిరుమలలో భారీ భక్తుల రద్దీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోగా శిలాతోరణం వరకు క్యూలు, టీటీడీ అన్నప్రసాదం, నీరు, ఉచిత బస్సులు పెంచి, విఐపి బ్రేక్ దర్శనాలు జులై 15 వరకు రద్దు + News18 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ వస్తుంది.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి ఔటర్ రింగ్ రోడ్డులోని శిలా తోరణం వరకు క్యూ లైన్…

Read More