జోగి రమేష్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 18, 2026 1:13 PM IST గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వైసీపీ నేత జోగి రమేష్‌ని అడ్డుకొని, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వైసీపీ నేత జోగి రమేష్‌ని అడ్డుకొని, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మామిళ్ల పల్లిలో రైతులకు సంబంధించిన ఓ గోడౌన్‌ను ప్రభుత్వం సీజ్ చేసింది. దాన్ని చూసేందుకు జోగి రమేష్ వెళ్లడంతో.. పోలీసులు…

Read More

Chittoor: ఖాకీల దొంగాట.. దొంగల ముఠాతో చేతులు కలిపి తమిళనాడు వ్యాపారిని దోచుకున్న ఏఎస్ఐ, కానిస్టేబుల్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 18, 2026 5:47 AM IST గంగాధరనెల్లూరు సీఐ ప్రసాద్ ఆదివారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో నిర్వాహకులతో పాటు చిత్తూరుకు చెందిన ఒక ఏఎస్ఐ, ఏఆర్ కానిస్టేబుల్‌ సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతీకాత్మక చిత్రం Chittoor: రక్షకభటులే భక్షకులుగా మారితే ఇక సామాన్యుడికి దిక్కెవరు? దొంగలను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే స్వయంగా దొంగలతో చేతులు కలిపారు. ఈజీ మనీ (సులభంగా డబ్బు సంపాదించడం)కి అలవాటుపడి, తోటి…

Read More

Andhra Pradesh: ఆంధ్రా ప్యారిస్‌కు పూర్వవైభవం.. తెనాలి కాలువల సుందరీకరణపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్.. త్వరలో బోట్ షికారు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 18, 2026 6:15 AM IST అయితే, తెనాలిలోని సాంస్కృతిక, సాహిత్య, చారిత్రక వారసత్వాన్ని పునరుద్ధరించడంతో పాటు, పట్టణాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కాలువల రూపురేఖలను వేగంగా మారుస్తోంది. ప్రతీకాత్మక చిత్రం Andhra Pradesh: జలనవ్వల సుందర దృశ్యాలు, ఆహ్లాదపరిచే పచ్చదనానికి కేరళాఫ్ అడ్రస్ అయిన ‘ఆంధ్రా ప్యారిస్’ తెనాలి పట్టణానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఒకప్పుడు పర్యాటక శోభతో…

Read More

Minister Vangalapudi Anitha | తిరుమల శ్రీవారి సేవలో హోం మంత్రి వంగలపూడి అనిత

ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. తిరుమల కొండపై కొలువై ఉన్న శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజలు మరియు మొక్కులు సమర్పించుకున్నారు.#VangalapudiAnitha #tirumalatemple #tirumala Source link

Read More

Elephants: అర్థరాత్రి ఏనుగుల హల్‌చల్.. వాహనదారుడి వెంటపడిన గజాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 18, 2026 6:52 AM IST Elephants: తిరుమలలో తరచూ ఏనుగులు హల్‌చల్ చేస్తున్నాయి. వీటిని అడవుల్లోకి పంపేందుకు.. కర్ణాటక నుంచి ఏపీ ప్రభుత్వం కుంకీ ఏనుగుల్ని తెప్పించింది. ఆ ఏనుగుల ద్వారా కొంతవరకూ సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతీకాత్మక చిత్రం తిరుపతి జిల్లా.. చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్ రోడ్డులో ఏనుగులు కలకలం రేపాయి. అర్ధరాత్రి ఏనుగుల గుంపు ద్విచక్ర వాహనదారుడిని వెంటాడటంతో అతడు ప్రాణాలతో తృటిలో తప్పించుకుని అటవీ శాఖకు సమాచారం ఇచ్చాడు….

Read More

Weather Report: జోరుగా నైరుతీ.. అక్కడ భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణ వాతావరణ రిపోర్ట్ |

భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనాల ప్రకారం.. మే 20, 21 తేదీల్లో తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈదురు గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. అలాగే.. మే 19న రాయలసీమ, తీర ప్రాంత ఏపీ, యానాంలో తేలికపాటి వర్షాలు, ఉరుములు, మెరుపులు వస్తాయని IMD చెప్పింది. మత్స్యకారులు.. మే 18 నుంచి 22 వరకూ బంగాళాఖాతంలో…

Read More

Tirumala: చరిత్ర సృష్టించిన టీటీడీ.. శేషాచల అడవుల్లో 89.40 శాతం పచ్చదనంతో సరికొత్త రికార్డు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

కార్బన్ నిల్వల రక్షణ – నాలుగు ఫారెస్ట్ రేంజ్‌లు ఆంధ్రప్రభ కథనం ప్రకారం.. తూర్పు కనుమల పరిధిలోని టీటీడీ అటవీ విభాగం మొత్తం 2,719 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండగా, అందులో దాదాపు 2,431 హెక్టార్లలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఇవి భారీగా కార్బన్ నిల్వలను (Carbon Sinks) పట్టి ఉంచుతూ, వాతావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవస్థను డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (DCF) పర్యవేక్షణలో తిరుమలలో రెండు,…

Read More

దొంగనోట్ల ముఠాతో చేతులు కలిపిన పోలీసులు.. చిత్తూరులో సంచలనం..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 17, 2026 11:27 PM IST చిత్తూరులో దొంగనోట్ల ముఠా కలకలం, ఏఎస్ఐ Lokanatham, హెడ్ కానిస్టేబుల్ Ravi సహా ఐదుగురు అరెస్ట్, రూ.10 లక్షల దోపిడీ, మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది News18 చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చిన దొంగనోట్ల ముఠా వ్యవహారం సంచలనంగా మారింది. అమాయక వ్యాపారులను భారీ లాభాల పేరుతో వలలో వేసుకుని.. చివరకు పోలీసులమంటూ బెదిరించి రూ.10 లక్షల అసలు నగదును బలవంతంగా దోచుకెళ్లిన ఘటన జిల్లాలో తీవ్ర…

Read More

భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి.. కాణిపాకం ఆలయంలో నూతన టెక్నాలజీపై మంత్రి ప్రశంసలు | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 17, 2026 9:41 PM IST కాణిపాకం Varasiddhi Vinayaka Templeలో భక్తుల రద్దీ, మంత్రి Vangalapudi Anitha కుటుంబంతో దర్శనం, సౌకర్యాలు భద్రతపై సంతృప్తి, అధికారులు పోలీసులను ఆమె ప్రశంసించారు + News18 చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం Kanipakam Varasiddhi Vinayaka Temple భక్తజన సందోహంతో కళకళలాడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి Vangalapudi Anitha కుటుంబ సమేతంగా స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు….

Read More

శేషాచల అరణ్యాల పరిరక్షణలో టీటీడీ రికార్డు.. దేశానికి ఆదర్శంగా నిలిచిన ఫారెస్ట్ విభాగం..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

తూర్పు కనుమల్లో విస్తరించిన పవిత్ర శేషాచల పర్వత శ్రేణుల్లో టీటీడీ పరిధిలో మొత్తం 2719 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉండగా, తాజా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం 89.40 శాతం మేర అటవీ ప్రాంతం నమోదవడం విశేషం. సుమారు 2431 హెక్టార్లలో సుసంపన్నమైన అటవీ విస్తీర్ణం కొనసాగుతుండటం టీటీడీ అటవీ పరిరక్షణ చర్యలకు నిదర్శనంగా నిలుస్తోంది. కార్బన్ నిల్వలు, వాతావరణ నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో ఈ అరణ్యాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. డిప్యూటీ…

Read More