News Desk

సిపిఐ సోషల్ మీడియా అభివృద్ధికి10.000 విరాళం.

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సోషల్ మీడియా అభివృద్ధికి రాష్ట్ర కన్వీనర్ సాయికుమార్ కి లాప్టాప్ కొనడానికి సత్యవేడు సిపిఐ పార్టీ నియోజకవర్గ కమిటీ పదివేల రూపాయలు విరాళంగా విశాలాంధ్ర జనరల్ మేనేజర్ పి. హరినాథ్ రెడ్డి గారి కి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా పార్టీ కార్యదర్శి పి మురళి సత్యవేడు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి ఆంబాకం చిన్నిరాజ్. ఏఐటీయూసీ సత్యవేడు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు అన్నా దురై, చంద్ర.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా…

Read More

ఎండిపోతున్న చెరువులకు ఊపిరి.. భారీ స్థాయిలో పూడిక తొలగింపు పనులు..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 17, 2026 8:03 PM IST చిత్తూరు జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు Sumit Kumar నేతృత్వంలో 1500 పనులు, ప్రతి మూడు చెరువులకు టెక్నికల్ అసిస్టెంట్, రాష్ట్రవ్యాప్తంగా జలధార ప్రాజెక్టు వేగవంతం, నీటి సంరక్షణపై దృష్టి News18 చిత్తూరు జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు భారీ స్థాయిలో చర్యలు చేపడుతున్నామని, ప్రతి మూడు చెరువులకు ఒక టెక్నికల్ అసిస్టెంట్‌ను ప్రత్యేకంగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ Sumit Kumar వెల్లడించారు. ఫీడర్ కాలువల్లో పూడిక తొలగింపు, చెరువులను…

Read More

అరసం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 83 వ వార్షికోత్సవం సందర్భంగా 20 వ రాష్ట్ర సభలు స్థానిక బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవనంలో ఈ నెల 23, 24 తేదీలలో నిర్వహించనున్నట్లు అరసం సభలు ఆహ్వాన సంఘం అధ్యక్షుడు సాకం నాగరాజ తెలిపారు. ఈ సందర్భంగా అరసం సభలకు సంబంధించిన కరపత్రాలు ఆహ్వాన పత్రికలను బైరాగిపట్టెడలోని ఎస్టీయూ భవన్ గ్రంథాలంలో ఆదివారం ఉదయం ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు ఎన్. విశ్వనాథ రెడ్డి తిరుపతి,…

Read More

ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరడం అనుమానమే

*జనగణమన జాతీయ గీతం సమాధికి కుట్ర*మామూలీకరణ నిషేధించాలి*‘సర్’ కు వ్యతిరేకంగా పౌరులు ఉద్యమించాలి*భారత రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత అందరిదీ-ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ (విశాలాంధ్ర – తిరుపతి) ‘‘వచ్చే ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురుతుందనే నమ్మకం లేదు. నేడు జాతీయ గీతం కంటే ముందు వందేమాతరం పాడాలని చెబుతున్నారు. సమయం తక్కువగా ఉందనే నెపంతో జాతీయ గీతాన్ని పక్కన పెట్టే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుత…

Read More

Suicide: పెళ్లైన 22 రోజులకే భర్త అక్రమ సంబంధం బట్టబయలు.. మనస్తాపంతో నవవధువు బలవన్మరణం! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 17, 2026 5:28 PM IST కాకినాడ జిల్లా గోనేడ గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి, భర్త గాది కోటేశ్వరరావు అక్రమ సంబంధం బాధ తట్టుకోలేక పెళ్లి తర్వాత 22 రోజుల్లో ఉరివేసుకుని ఆత్మహత్య, కేసు దర్యాప్తులో ఉంది News18 ఏప్రిల్ 25న పెళ్లి పీటలెక్కిన ఓ నవవధువు… మే 17 నాటికి ప్రాణాలు కోల్పోవడం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. జీవితాంతం తోడుంటాడనుకున్న భర్త తనను మోసం చేశాడనే బాధను తట్టుకోలేక, ఆ యువతి…

Read More

Viral Incident: నెట్టింట వైరల్ అవుతున్న దివ్యాంగురాలి కన్నీటి గాథ.. కాకినాడ జిల్లాలో మానవత్వం చాటుకున్న దాడిశెట్టి శ్రీనివాస్.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 17, 2026 2:00 PM IST Viral Incident: కాకినాడ తునిలో దివ్యాంగురాలు చందక గౌరీ శ్రీకు పింఛన్ నిలిపివేతతో ఇబ్బందులు, కలెక్టర్ భరోసా, యువనేత దాడిశెట్టి శ్రీనివాస్ నెలనెలా ఆర్థిక సహాయం ప్రకటించారు News18 సమాజంలో ఎంతమంది బంధువులు, రక్త సంబంధీకులు ఉన్నప్పటికీ.. ఆపద కాలంలో ఆదుకునే గుణం, కరుణ జాలి లేకపోతే ఆ బంధాలన్నీ వ్యర్థమే అనిపించే సంఘటన ఒకటి కాకినాడ జిల్లాలో వెలుగుచూసింది. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని బత్తాయి…

Read More

Goshamahal MLA Raja Singh visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యే రాజా సింగ్

తెలంగాణ శాసనసభ్యులు (MLA) టి. రాజాసింగ్ ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.#RajaSingh #tirumalatemple #tirumalanews Source link

Read More

Bus Accident: లారీని ఢీకొట్టిన జేబీటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికుడు మృతి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 17, 2026 8:39 AM IST Bus Accident: అతివేగం ప్రమాదకరం అనేది ఈ ఘటనలో మరోసారి రుజువైంది. చాలా ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు.. ప్రమాణాలు పాటించట్లేదు. ఇష్టం వచ్చినట్లు బస్సుల్ని నడుపుతున్నారు. ఫలితంగా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. News18 జేబీటీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు, ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రయాణికుడు మృతి చెందారు. కర్నూలు జిల్లా.. ఆళ్లగడ్డ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చెయ్యబోతూ.. దాన్ని బస్సు…

Read More

Murder: మధిరలో మహిళ దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 17, 2026 6:01 AM IST ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సదరు మహిళను గుర్తుతెలియని వ్యక్తులు ముఖంపై దాడి చేసి, చున్నీతో గొంతు బిగించి కిరాతకంగా చంపేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రతీకాత్మక చిత్రం Murder: ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలో ఒక యువతి దారుణ హత్యకు గురైన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆఫీస్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చిన ఒక వివాహిత, నిర్మానుష్య ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ వెంచర్‌లో శవమై…

Read More

Weather Today: అండమాన్‌ని తాకిన నైరుతీ రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణకు పిడుగుల వర్షాలు! |

ఆదివారం, సోమవారం, మంగళవారం తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. వర్షం పడినప్పుడు ఉరుములు, మెరుపులు కూడా వస్తాయనీ.. ఈదురు గాలుల వేగం గంటకు 30 నంచి 40 కిలోమీటర్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణ పేటలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రభ రిపోర్ట్ చేసింది. శనివారం నైరుతీ రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్ని తాకాయి. అలాగే.. అగ్నేయ…

Read More