News Desk

భౌగోళికంగా విడిపోయినప్పటికీ తెలుగు జాతి ఎప్పుడూ ఒక్కటే

: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన చంద్రబాబు రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపుతెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ… రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ, తెలుగు జాతి ఎప్పుడూ ఒక్కటేనని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధిలో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ముందుకు దూసుకుపోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు….

Read More

నెతన్యాహుపై ట్రంప్ మండిపాటు

నేను లేకపోతే జైల్లో ఉండేవాడివని ఆగ్రహంవాషింగ్టన్: ఇజ్రాయిల్‌ను వెనకేసుకొస్తూ ఇరాన్‌పై యుద్ధానికి దగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్ప్పుడు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. నెతన్యాహుపై ట్రంప్ మండిపడినట్లు తెలుస్తోంది. తాను లేకపోతే ఇప్పటికే జైల్లో ఉండే వాడివంటూ నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. లెబనాన్‌లోని హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ సైనిక చర్యల విషయంపై నెతన్యాహును ట్రంప్ మందలించినట్లు అమెరికా అధికారిక వర్గాలను ఉటంకిస్తూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. బీరుట్…

Read More

బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో కొత్త పార్టీపై జోరుగా ప్రచారం

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం అన్నామలై పేరు చర్చనీయాంశంగా మారింది.రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారనే ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది.కోయంబత్తూరులో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పోస్టర్లు,అలాగే అభిమాన సంఘం చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తున్నాయి.మరోవైపు బీజేపీ కీలక సమావేశాలకు ఆయన దూరంగా ఉండటం కూడా రాజకీయ వర్గాల్లో అనేక సందేహాలకు తావిస్తోంది. కోయంబత్తూరులో పోస్టర్ల హడావిడిప్రస్తుతం కోయంబత్తూరులో బీజేపీ రాష్ట్ర…

Read More

ఒక్క నిర్ణయం రెండు జీవితాలను ప్రభావితం చేస్తుంది: సీఐ కౌలుట్లయ్య…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- గంజాయి రహిత సమాజం నిర్మాణమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శింగనమల సీఐ కౌలుట్లయ్య తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ వ్యవస్థను కూడా దెబ్బతీసే ప్రమాదకరమైన…

Read More

రైతులకు 90 శాతం రాయితీతో విత్తనాలు పంపిణీ చేయాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు 90 శాతం రాయితీతో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలంటూ సోమవారం జిల్లా పిలుపు మేరకు రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు…

Read More

పేద ప్రజల సంక్షేమమే లక్ష్యం – Visalaandhra

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున అన్నారు. సోమవారం మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో “పేదల సేవలో” కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. వృద్ధులు, వికలాంగులు,…

Read More

ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తా…

గొట్లూరు సింగల్ విండో చైర్మన్ మేకల రామాంజనేయులువిశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యము అని గొట్లూరు సింగిల్ విండో చైర్మన్ మేకల రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం రూరల్ మండలం ఓబుల్ నాయనపల్లి గ్రామంలో రాష్ట్ర తెలుగు దేశం పార్టీ ఆదేశాల మేరకు, పరిటాల శ్రీరామ్ సూచనలతో పేదల సేవలో భాగంగా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోట్లూరు సింగిల్ విండో చైర్మన్ మేకల రామాంజనేయులు పాల్గొని అర్హులైన…

Read More

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ తాడిపత్రిలో సిపిఐ రాస్తారోకో…

విశాలాంధ్ర – తాడిపత్రి: పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య ఆధ్వర్యంలో సోమవారం తాడిపత్రి పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. నంద్యాల రోడ్డు, రంగప్ప కాలనీ సమీపంలో రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా టి. రంగయ్య మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన బీజేపీ…

Read More

కె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ: ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. కే .ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం డిజిటల్ యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి అవసరమని, అందుకు అనుగుణంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఈ శిక్షణలో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ , ఎమ్మెస్ ఆఫీస్ టూల్స్ కోర్సులు బోధించబడతాయని తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు…

Read More

గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి: – Visalaandhra

వెంకట్ వకుళ ఫౌండేషన్ చైర్మన్ ఆలం వెంకట నరసానాయుడు.. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న వెంకట్ వకుళ ఫౌండేషన్ క్రికెట్ ఛాంపియన్స్ కప్‌ను వెంకట్ వకుళ ఫౌండేషన్ చైర్మన్ ఆలం వెంకట నరసానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం గ్రామీణ యువత క్రీడా పోటీలకు దూరమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం…

Read More