News Desk

ఖరీఫ్‌పై‘ఎల్ నినో’ కాటు

కుంచించుకుపోనున్న వర్షపాతం. దీర్ఘకాలిక సగటు 92 శాతానికే పరిమితం?. కరవు ముప్ప్పు 35 శాతం… ఆహార ఉత్పత్తిపై దెబ్బ. వరి, పత్తి, మిరప, వేరుశనగ దిగుబడులు 30 శాతం తగ్గే ప్రమాదం. యుద్ధప్రాతిపదికన జిల్లా స్థాయి ‘కంటింజెన్సీ’ వ్యూహాలు. ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం విశాలాంధ్ర-సచివాలయం : రాష్ట్ర వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన, కోట్లాది మంది రైతుల జీవనాధారమైన ఖరీఫ్ సాగు సీజన్ ముంగిట కరవు రక్కసి నీడలు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రంగా కమ్ముకుంటున్నాయి….

Read More

ఇక ధరల దరువే! – Visalaandhra

నిత్యావసరాలపై ఇంధన ధరల పెంపు ప్రభావం. పెరగనున్న రవాణా ఖర్చులు. రాబోయే రెండు నెలల్లో మరింత తీవ్రం. క్రిసిల్ నివేదిక వెల్లడి న్యూదిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దీని ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం ంగా పెరిగిపోయి…అంతిమంగా పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడనుంది. ఇంధన ధరల పెంపు వల్ల రవాణా, వినియోగ వస్తువుల తయారీ ఖర్చుల పెరగడం…ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తిరిగి పెంచవచ్చని, దీని…

Read More

ఆపరేషన్ చెక్‌మేట్ ముమ్మరం – Visalaandhra

అమెరికాలో 30 మంది భారతీయ డ్రైవర్లు అరెస్టు: త్వరలో డిపోర్ట్ వాషింగ్టన్: తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని గుర్తించేందుకు అమెరికా కస్టమ్స్ Ê సరిహద్దు భద్రతా విభాగం ఆపరేషన్ చెక్‌మేట్‌ను ముమ్మరంగా సాగిస్తోంది. వారం రోజుల్లో 52 మందిని అదుపులోకి తీసుకుంది. ఇందులో 36 మంది అక్రమ సెమీ ట్రక్ డ్రైవర్లు కాగా వీరిలో 30 మంది భారతీయులే ఉన్నారని వెల్లడించింది. 30 మంది భారతీయులు వాణిజ్య ట్రక్ డ్రైవర్లు కాగా. మే 11`15 తేదీల్లో…

Read More

ఇక బాబ్ అల్ మందెబ్ వంతు

ఇరాన్ తాజా హెచ్చరికలుతెహ్రాన్: పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పే విధంగా అమెరికా, ఇజ్రాయిల్‌పై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ మరొక ప్రయత్నం మొదలు పెట్టింది. హోర్మూజ్ జల సంధిపై చర్చలు కొనసాగుతుండగానే మరొక కీలక జల సంధిని అడ్డుకోవాలని భావిస్తోంది. లెబనాన్‌లో ఇజ్రాయిల్ దాడులు ఆగకపోతే బాబ అల్ మందెబ్ జల సంధిని అడ్డుకుంటామని తాజాగా హెచ్చరికలు జారీచేసింది. అమెరికాతో చర్చలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. బాబ్ అల్ మందెబ్ సహా కొన్ని మార్గాల్లో ప్రతిచర్యలు తీసుకోవాలన్న యోచనలో యంత్రాంగం ఉన్నట్లు…

Read More

నెతన్యాహు నువ్వు చేస్తున్నదేమిటి – Visalaandhra

ట్రంప్ చీవాట్లు: బీరుట్‌పై దాడులొద్దని సూచనకాల్పుల విరమణకు హెజ్బుల్లా అంగీకరించినట్లు ప్రకటన వాషింగ్టన్: తాను లేకపోతే నువ్వు జైల్లో ఉండే వాడివి అంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. లెబనాన్‌లో హెజ్బుల్లాపై ఇజ్రాయిల్ దాడులకు సంబంధించి నెతన్యాహుకు చీవాట్లు పెట్టారు. దక్షిణ బీరుట్ శివారు ప్రాంతాలను ఖాళీ చేయించాలని ఇజ్రాయిల్ సైన్యం హెచ్చరికలు జారీచేసింది. అయితే లెబనాన్‌పై దాడులు చేస్తే అమెరికాతో చర్చలను కొనసాగించేది లేదని ఇరాన్ తేల్చిచెప్పిన నేపథ్యంలో…

Read More

పరిశోధనపై రాజకీయ నీడలు

రెండేళ్లుగా అడ్మిషన్లు నిల్… రూ.45 కోట్ల వరకు నష్టం700 మంది పరిశోధక విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం విశాలాంధ్ర- విశాఖపట్నం: జాతీయ విద్యా విధానం-2020 (ఎనఈపీ-2020) లక్ష్యాలకు అనుగుణంగా అంతర్ విభాగ పరిశోధనలకు వేదికగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘ట్రాన్స్‌డిసిప్లినరీ రీసెర్చ్ హబ’ (ఏయూ టీడీఆర్ హబ్) అనిశ్చితిని ఎదుర్కొంటోంది. అంతర్గత విభేదాలు, పరిపాలనా నిర్ణయాలు, అధికార పోరు కారణంగా నిర్వీర్యమవుతోంది. రెండేళ్లుగా కొత్త అడ్మిషన్లు నిలిచిపోయాయి. వందలాది మంది పరిశోధనా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది….

Read More

అలరించిన నాట్య ప్రదర్శన – Visalaandhra

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శ్రీ లలిత నాట్య కళా నికేతన్ గురువులు బాబు బాలాజీ, హర్షశ్రీ,రామలాలిత్య నిర్వహించిన వేసవి నాట్య శిక్షణా శిబిరము ముగింపు సంబరాలు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.50 మంది శిష్యబృందం చేత “శివ,రామ,కృష్ణ,గోవిందం,”అను నృత్య రూపకం,కుంభజ్యోతి నాట్యం,తరంగం నాట్యం కనువిందు చేశాయి.ముఖ్య అతిథులుగా పోలా ప్రభాకర్ , పోలా,శ్రీనివాస్,పెద్దపోగు ఆనంద్, మొదలైన వారు పాల్గొని పిల్లలకు జ్ఞాపకాలు,మెడల్స్ అందచేశారు.ఈ సారి ప్రత్యేకంగా అమెరికా నుండి…

Read More

ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ సభ్యులువిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పుట్టపర్తి రోడ్డు, సాయి నగర్ లో గల సాయిబాబా ఆలయంలో జూన్ మూడవ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ అధ్యక్షులు సూర్యప్రకాష్, ఉపాధ్యక్షులు రాంప్రసాద్, కార్యదర్శి కృష్ణమూర్తి, ఉప కార్యదర్శి రామాంజనేయులు, కోశాధికారి శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం వారు…

Read More

ప్రభుత్వ పాఠశాలతో పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు….డీఈవో చంద్రకళ

విశాలాంధ్ర- నందిగామ : ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యను అభ్యసిస్తే ప్రతిభవంతులవుతారని ఎన్టీఆర్ జిల్లా డీఈవో చంద్రకళ అన్నారు మంగళవారం పట్టణంలో పాత బస్టాండ్ పలు ప్రాంతాలలో విద్యార్థిని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అడ్మిషన్ల కొరకు స్థానిక డీవైఈవో గురునాథం,ఎంఈఓ లతో కలిసి బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తే విద్యార్థులకు ప్రభుత్వం నుండి అందించే రైతుల గురించి తల్లిదండ్రులకు వివరించారు అలాగే…

Read More

తెలంగాణలో పోటీ చేసి తీరుతాం…

: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలంగాణలో జనసేన ఉంటుందని, తాము పోటీ చేసి తీరుతామని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణపై తనకు ఎంతో ప్రేమ ఉందని, అది రాజకీయాలకు అతీతమైందని అన్నారు. తెలంగాణ ప్రజలు తనకు ఎన్నోసార్లు అండగా నిలిచారన్నారు. తనను బెదిరించిన వారికి హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రజలే అండగా నిలిచారు.. ‘‘ఈ మధ్యన కొందరు నన్ను హైదరాబాద్‌లో…

Read More