News Desk

విద్యార్థుల విజయాలకు ప్రోత్సాహంగా ప్రతిభా పురస్కారాలు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణానికి చెందిన మాదిగ విద్యార్థి మందల ప్రభంజన్, బాయ్స్ టౌన్ స్కూల్ లో చదువుతూ 10వ తరగతి పరీక్షల్లో 563 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన సందర్భంగా అనంతపురంలో మాదిగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం లో ఘనంగా సన్మానించి ప్రతిభ పురస్కారం ధర్మవరం విద్యార్థులకు బహుమతి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన ఆయుధమని నాయకులు పేర్కొన్నారు. కష్టపడి చదివి అత్యుత్తమ…

Read More

భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. కానీ అప్రమత్తంగా ఉండాలి…!:

కేంద్రం కీలక అడ్వైజరీ భారతదేశంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే, కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికుల కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారు లేదా ఆ దేశాల మీదుగా ప్రయాణించిన వారు తమ ఆరోగ్యాన్ని…

Read More

ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో.. కొత్తగా మూడు వ్యాక్సిన్ల అభివృద్ధి

ఎబోలా వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, ప్రస్తుతం దాదాపు 250 మందిని బలిగొన్న అరుదైన బుండిబుగ్యో రకాన్ని ఎదుర్కొనేందుకు మూడు కొత్త వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి.ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ (IAVI), ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ప్రముఖ ఔషధ సంస్థ మోడెర్నా ఈ వ్యాక్సిన్ల అభివృద్ధిపై పరిశోధనలు కొనసాగిస్తున్నాయి.ఈ మూడు ప్రాజెక్టులకు కోలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్ ఆర్థిక సహాయం అందిస్తోంది. వెయ్యి దాటిన అనుమానిత కేసులు.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఎబోలాప్రస్తుతం…

Read More

బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు

బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్‌సీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం ఉదయం 7:43 గంటల 17 సెకన్లకు చోటుచేసుకుంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఎన్‌సీఎస్ సమాచారం ప్రకారం, భూకంప కేంద్రం 14.027 ఉత్తర అక్షాంశం, 93.132 తూర్పు రేఖాంశం వద్ద బంగాళాఖాతంలో గుర్తించారు. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎన్‌సీఎస్…

Read More

భౌగోళికంగా విడిపోయినప్పటికీ తెలుగు జాతి ఎప్పుడూ ఒక్కటే

: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన చంద్రబాబు రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపుతెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ… రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ, తెలుగు జాతి ఎప్పుడూ ఒక్కటేనని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధిలో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ముందుకు దూసుకుపోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు….

Read More

నెతన్యాహుపై ట్రంప్ మండిపాటు

నేను లేకపోతే జైల్లో ఉండేవాడివని ఆగ్రహంవాషింగ్టన్: ఇజ్రాయిల్‌ను వెనకేసుకొస్తూ ఇరాన్‌పై యుద్ధానికి దగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్ప్పుడు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. నెతన్యాహుపై ట్రంప్ మండిపడినట్లు తెలుస్తోంది. తాను లేకపోతే ఇప్పటికే జైల్లో ఉండే వాడివంటూ నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. లెబనాన్‌లోని హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ సైనిక చర్యల విషయంపై నెతన్యాహును ట్రంప్ మందలించినట్లు అమెరికా అధికారిక వర్గాలను ఉటంకిస్తూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. బీరుట్…

Read More

బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో కొత్త పార్టీపై జోరుగా ప్రచారం

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం అన్నామలై పేరు చర్చనీయాంశంగా మారింది.రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారనే ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది.కోయంబత్తూరులో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పోస్టర్లు,అలాగే అభిమాన సంఘం చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తున్నాయి.మరోవైపు బీజేపీ కీలక సమావేశాలకు ఆయన దూరంగా ఉండటం కూడా రాజకీయ వర్గాల్లో అనేక సందేహాలకు తావిస్తోంది. కోయంబత్తూరులో పోస్టర్ల హడావిడిప్రస్తుతం కోయంబత్తూరులో బీజేపీ రాష్ట్ర…

Read More

ఒక్క నిర్ణయం రెండు జీవితాలను ప్రభావితం చేస్తుంది: సీఐ కౌలుట్లయ్య…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- గంజాయి రహిత సమాజం నిర్మాణమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శింగనమల సీఐ కౌలుట్లయ్య తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ వ్యవస్థను కూడా దెబ్బతీసే ప్రమాదకరమైన…

Read More

రైతులకు 90 శాతం రాయితీతో విత్తనాలు పంపిణీ చేయాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు 90 శాతం రాయితీతో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలంటూ సోమవారం జిల్లా పిలుపు మేరకు రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు…

Read More

పేద ప్రజల సంక్షేమమే లక్ష్యం – Visalaandhra

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున అన్నారు. సోమవారం మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో “పేదల సేవలో” కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. వృద్ధులు, వికలాంగులు,…

Read More