News Desk

నెతన్యాహు నువ్వు చేస్తున్నదేమిటి – Visalaandhra

ట్రంప్ చీవాట్లు: బీరుట్‌పై దాడులొద్దని సూచనకాల్పుల విరమణకు హెజ్బుల్లా అంగీకరించినట్లు ప్రకటన వాషింగ్టన్: తాను లేకపోతే నువ్వు జైల్లో ఉండే వాడివి అంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. లెబనాన్‌లో హెజ్బుల్లాపై ఇజ్రాయిల్ దాడులకు సంబంధించి నెతన్యాహుకు చీవాట్లు పెట్టారు. దక్షిణ బీరుట్ శివారు ప్రాంతాలను ఖాళీ చేయించాలని ఇజ్రాయిల్ సైన్యం హెచ్చరికలు జారీచేసింది. అయితే లెబనాన్‌పై దాడులు చేస్తే అమెరికాతో చర్చలను కొనసాగించేది లేదని ఇరాన్ తేల్చిచెప్పిన నేపథ్యంలో…

Read More

పరిశోధనపై రాజకీయ నీడలు

రెండేళ్లుగా అడ్మిషన్లు నిల్… రూ.45 కోట్ల వరకు నష్టం700 మంది పరిశోధక విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం విశాలాంధ్ర- విశాఖపట్నం: జాతీయ విద్యా విధానం-2020 (ఎనఈపీ-2020) లక్ష్యాలకు అనుగుణంగా అంతర్ విభాగ పరిశోధనలకు వేదికగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘ట్రాన్స్‌డిసిప్లినరీ రీసెర్చ్ హబ’ (ఏయూ టీడీఆర్ హబ్) అనిశ్చితిని ఎదుర్కొంటోంది. అంతర్గత విభేదాలు, పరిపాలనా నిర్ణయాలు, అధికార పోరు కారణంగా నిర్వీర్యమవుతోంది. రెండేళ్లుగా కొత్త అడ్మిషన్లు నిలిచిపోయాయి. వందలాది మంది పరిశోధనా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది….

Read More

అలరించిన నాట్య ప్రదర్శన – Visalaandhra

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శ్రీ లలిత నాట్య కళా నికేతన్ గురువులు బాబు బాలాజీ, హర్షశ్రీ,రామలాలిత్య నిర్వహించిన వేసవి నాట్య శిక్షణా శిబిరము ముగింపు సంబరాలు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.50 మంది శిష్యబృందం చేత “శివ,రామ,కృష్ణ,గోవిందం,”అను నృత్య రూపకం,కుంభజ్యోతి నాట్యం,తరంగం నాట్యం కనువిందు చేశాయి.ముఖ్య అతిథులుగా పోలా ప్రభాకర్ , పోలా,శ్రీనివాస్,పెద్దపోగు ఆనంద్, మొదలైన వారు పాల్గొని పిల్లలకు జ్ఞాపకాలు,మెడల్స్ అందచేశారు.ఈ సారి ప్రత్యేకంగా అమెరికా నుండి…

Read More

ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ సభ్యులువిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పుట్టపర్తి రోడ్డు, సాయి నగర్ లో గల సాయిబాబా ఆలయంలో జూన్ మూడవ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ అధ్యక్షులు సూర్యప్రకాష్, ఉపాధ్యక్షులు రాంప్రసాద్, కార్యదర్శి కృష్ణమూర్తి, ఉప కార్యదర్శి రామాంజనేయులు, కోశాధికారి శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం వారు…

Read More

ప్రభుత్వ పాఠశాలతో పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు….డీఈవో చంద్రకళ

విశాలాంధ్ర- నందిగామ : ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యను అభ్యసిస్తే ప్రతిభవంతులవుతారని ఎన్టీఆర్ జిల్లా డీఈవో చంద్రకళ అన్నారు మంగళవారం పట్టణంలో పాత బస్టాండ్ పలు ప్రాంతాలలో విద్యార్థిని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అడ్మిషన్ల కొరకు స్థానిక డీవైఈవో గురునాథం,ఎంఈఓ లతో కలిసి బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తే విద్యార్థులకు ప్రభుత్వం నుండి అందించే రైతుల గురించి తల్లిదండ్రులకు వివరించారు అలాగే…

Read More

తెలంగాణలో పోటీ చేసి తీరుతాం…

: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలంగాణలో జనసేన ఉంటుందని, తాము పోటీ చేసి తీరుతామని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణపై తనకు ఎంతో ప్రేమ ఉందని, అది రాజకీయాలకు అతీతమైందని అన్నారు. తెలంగాణ ప్రజలు తనకు ఎన్నోసార్లు అండగా నిలిచారన్నారు. తనను బెదిరించిన వారికి హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రజలే అండగా నిలిచారు.. ‘‘ఈ మధ్యన కొందరు నన్ను హైదరాబాద్‌లో…

Read More

విద్యార్థుల విజయాలకు ప్రోత్సాహంగా ప్రతిభా పురస్కారాలు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణానికి చెందిన మాదిగ విద్యార్థి మందల ప్రభంజన్, బాయ్స్ టౌన్ స్కూల్ లో చదువుతూ 10వ తరగతి పరీక్షల్లో 563 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన సందర్భంగా అనంతపురంలో మాదిగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం లో ఘనంగా సన్మానించి ప్రతిభ పురస్కారం ధర్మవరం విద్యార్థులకు బహుమతి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన ఆయుధమని నాయకులు పేర్కొన్నారు. కష్టపడి చదివి అత్యుత్తమ…

Read More

భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. కానీ అప్రమత్తంగా ఉండాలి…!:

కేంద్రం కీలక అడ్వైజరీ భారతదేశంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే, కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికుల కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారు లేదా ఆ దేశాల మీదుగా ప్రయాణించిన వారు తమ ఆరోగ్యాన్ని…

Read More

ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో.. కొత్తగా మూడు వ్యాక్సిన్ల అభివృద్ధి

ఎబోలా వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, ప్రస్తుతం దాదాపు 250 మందిని బలిగొన్న అరుదైన బుండిబుగ్యో రకాన్ని ఎదుర్కొనేందుకు మూడు కొత్త వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి.ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ (IAVI), ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ప్రముఖ ఔషధ సంస్థ మోడెర్నా ఈ వ్యాక్సిన్ల అభివృద్ధిపై పరిశోధనలు కొనసాగిస్తున్నాయి.ఈ మూడు ప్రాజెక్టులకు కోలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్ ఆర్థిక సహాయం అందిస్తోంది. వెయ్యి దాటిన అనుమానిత కేసులు.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఎబోలాప్రస్తుతం…

Read More

బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు

బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్‌సీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం ఉదయం 7:43 గంటల 17 సెకన్లకు చోటుచేసుకుంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఎన్‌సీఎస్ సమాచారం ప్రకారం, భూకంప కేంద్రం 14.027 ఉత్తర అక్షాంశం, 93.132 తూర్పు రేఖాంశం వద్ద బంగాళాఖాతంలో గుర్తించారు. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎన్‌సీఎస్…

Read More