News Desk

చర్చిలో ప్రార్థనలు చేసిన టీటీడీ బోర్డు సభ్యుడి ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..! TTD board member controversy |

Last Updated:Apr 11, 2026 2:44 PM IST టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబం చర్చిలో ప్రార్థన ఫోటోలు వైరల్, మత స్వేచ్ఛ వర్సెస్ టీటీడీ నైతికతపై సోషల్ మీడియాలో వేడి చర్చ, దర్శన్ స్పందనపై దృష్టి చర్చిలో టీటీడీ బోర్డు సభ్యుడి ఫ్యామిలీ ప్రార్థనలు..! టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న కర్ణాటకకు చెందిన దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సాధారణంగా వ్యక్తిగత…

Read More

ఇరాన్‌తో శాంతి చర్చలు.. ఇస్లామాబాద్‌కు చేరుకున్న జేడీ వాన్స్‌ బృందం

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్‌ మధ్య కీలక శాంతి చర్చలు మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నాయి.ఈ చర్చల్లో పాల్గొనడానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం తాజాగా ఇస్లామాబాద్‌కు చేరుకుంది.వాన్స్‌ బృందంలో పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌ కూడా ఉన్నారు.వీరు యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ సి-32ఏ ప్రత్యేక విమానంలో ప్రయాణించి, భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్‌ గగనతలాన్ని దాటకుండా ప్రత్యామ్నాయ మార్గంలో ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు….

Read More

Vizianagaram: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సాయం చేసిన విజయనగరం పోలీసులు

దీనిని దృష్టిలో ఉంచుకున్న విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ ఎ. ఆర్. దామోదర్ గారు ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ మేరకు ఆ జంక్షన్‌ను పరిశీలించేందుకు డెంకాడ ఎస్ఐ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందితో వెళ్లారు. Source link

Read More

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ వాయిదా.. ఈసీ కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా మూడు దశల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే నిర్ణయించింది. తొలి దశలో గతేడాది బిహార్‌లో ఈ ప్రక్రియ పూర్తయింది. రెండో దశలో పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ సహా 11 రాష్ట్రాల్లో ఈ సవరణలు చేపట్టగా, ప్రస్తుతం అవి చివరి దశకు చేరుకున్నాయి.మూడో దశలో తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో మ్యాపింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ఇప్పటికే సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 100…

Read More

Job Mela: ఐటీఐ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 13న 'నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా'.. వెంటనే అప్లై చేయండి

విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో 13న ప్రధాని నేషనల్ అప్రెంటిస్ మేళా, మ్యాట్రిక్స్ లేబొరేటరీ వరుణ్ మోటార్స్ శ్యాంసంగ్ వోల్టాస్ ఎల్జీ తదితర కంపెనీలు పాల్గొని స్టైపెండ్ శిక్షణ ఇస్తాయి Source link

Read More

ప్లాన్ బీ లేదు..

ఇరాన్‌తో చర్చలకు ముందు ట్రంప్ సంచలన వ్యాఖ్యలుప‌శ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉన్నతస్థాయి చర్చలు ఇవాళ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ప్రారంభమయ్యాయి. అయితే, ఈ చర్చలు విఫలమైతే తమ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక (ప్లాన్ బీ) లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనిక శక్తిని తాము పూర్తిగా దెబ్బతీశామని, అందుకే ప్లాన్ బీ అవసరం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ చర్చల…

Read More

Killer Lover: 16 ఏళ్ల బాలిక పెళ్లికి ‘నో’ చెప్పిందని కిరాతకంగా గొంతు కోసిన ఉన్మాది.. పట్టుకున్న పోలీసులను సైతం ఏం చేశాడో తెలుసా | కడప వార్తలు (Kadapa News)

Last Updated:Apr 11, 2026 11:52 AM IST కడప కాజీపేటలో 16 ఏళ్ల బాలికను పెళ్లి నిరాకరించిందని 19 ఏళ్ల వెంకటేష్ కత్తితో హత్య, స్థానిక నిరసనలు, కఠిన శిక్షల కోసం డిమాండ్ చేశారు. News18 మనుషుల మధ్య విజ్ఞానం పెరుగుతున్నా, ఆలోచనా విధానంలో మాత్రం ఇంకా ఆదిమ కాలపు పైశాచికత్వం రాజ్యమేలుతోందని చెప్పడానికి కడప జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఒక అమ్మాయి “నో” చెప్పడాన్ని తట్టుకోలేని ఒక ఉన్మాది, ఏకంగా ఆమె…

Read More

Gangamma Jatara: 11 రోజుల వేడుక.. అడుగడుగునా ఆచారాల పండుగ.. కామిదొడ్డి గంగమ్మ జాతర విశిష్టత ఇదీ! |

గంగమ్మ జాతరలు అనేవి సంవత్సరం పొడవునా చిత్తూరు జిల్లాలో జరుగుతుంటాయి. అవి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిర్ణయించిన మాసాలలో, ఏళ్ల ఆనవాయితీ, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార అలవాట్లు పద్ధతిగా పాటించి మరీ చేస్తుంటారు. కానీ జాతర అంటే గ్రామీణ ప్రాంతాల్లో గుర్తొచ్చేది ఒక్కటే కుటుంబాల సమేతంగా, దేశం కానీ దేశంలో ఉన్నా సరే కచ్చితంగా జాతర రోజు ఆ కుటుంబ సభ్యులు ఒక్కటి కావడం అది గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకో తగ్గ విషయం. ఇదే సంస్కృతి…

Read More

Palnadu: హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం.. పల్నాడులో యువ న్యాయవాది దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రమాదం కాదు.. ప్రణాళికాబద్ధమైన హత్య? ఈనాడు కథనం ప్రకారం.. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఒంగోలు పట్టణంలోని కర్నూలు రోడ్డు నివాసి అయిన హరిప్రసాద్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం హైకోర్టు పని మీద వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఆయన బయలుదేరారు. రాత్రి 8:43 గంటల సమయంలో ఇంటివారితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, ఆ తర్వాత కనిపించకుండా పోయారు. శుక్రవారం తెల్లవారుజామున చిలకలూరిపేట మండలం యడవల్లి పరిధిలోని రోడ్డు పక్కన ఆయన మృతదేహం…

Read More

Murder: హరియాణాలో దారుణం.. గుడివాడ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య.. ఉద్యోగంలో చేరిన 10 రోజులకే మృతి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 11, 2026 6:19 AM IST ఉపాధి కోసం సుదూర ప్రాంతానికి వెళ్లిన యువకుడు, విధుల్లో చేరిన పది రోజులకే విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటన గుడివాడ పట్టణంలో కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం Murder: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఒక యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హరియాణాలో దారుణ హత్యకు గురయ్యారు. ఉపాధి కోసం సుదూర ప్రాంతానికి వెళ్లిన యువకుడు, విధుల్లో చేరిన పది…

Read More