News Desk

ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్.ఎం.ఎం.ఎస్ కు ఎంపిక .. హెడ్మాస్టర్ రామకృష్ణ

విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని భుత్వ ఉన్నత పాఠశాల ధర్మవరంలో 8వ తరగతి చదువుతున్న భాస్కర్ నాయక్ నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్ పోటీ పరీక్షల్లో ఎన్నికై తన తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు అని ప్రధానోపాధ్యాయులు రామక్రిష్టప్ప తెలిపారు. విద్యార్థి ఉపాధ్యాయుల యొక్క ప్రయత్నాన్ని అభినందిస్తూ నాలుగు సంవత్సరాల పాటు 12 వేల రూపాయలు వంతున స్కాలర్షిప్ రావడం విద్యార్థికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని మరువలేమని తల్లిదండ్రులు తెలియజేశారు.2025-26 విద్యా సంవత్సరానికి ఎన్సిసి యూనిట్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్…

Read More

Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్లపై తీపి కబురు చెప్పిన సీఎం.. అలా చేసిన వారికి రూ. 2,400లు..

Free Gas Cylinder: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ‘దీపం’ (Deepam) పథకం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు ఒక తీపి కబురు చెప్పారు. Source link

Read More

నగరంలో ఐబాకో నూతన బ్రాంచ్ ప్రారంభం

విశాలాంధ్ర – విజయవాడ (లబ్బీపేట) : నగరంలోని సీతారాంపురం కేపీ టవర్స్ లో ఐబాకో నూతన బ్రాంచ్ ను కెపి టవర్స్ ఏ బ్లాక్ అసోసియేషన్ సెక్రటరీ వి. రమేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెక్రటరీ రమేష్ మాట్లాడుతూ నాణ్యమైన ఉత్పత్తులను అందించడంలో ఐబాకో ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐబాకో కంపెనీ టీమ్ మెంబర్స్ శరత్, రమణ, కేపీ టవర్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్ సిహెచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Source link

Read More

జనసేన నాయకుపై లైంగిక వేధింపుల కేసు నమోదు; మహిళ ఆరోపణలతో వీడియో విడుదల.

పశ్చిమగోదావరి జిల్లా: వీరవాసరం జడ్పీటీసీ జయప్రకాష్ నాయుడుపై అత్యాచారం కేసు నమోదైంది. ఒక మహిళ ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేయడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. బాధితురాలు గత సంవత్సరం జయప్రకాష్ నాయుడితో సహజీవనం చేసిందని, ఆయన తనను మోసం చేశాడని ఆరోపించింది. ఆమె తన అనుభవాలను, ఇబ్బందులను సోషల్ మీడియాలో వీడియో రూపంలో పంచుకుంది. అంతేకాకుండా, జయప్రకాష్ నాయుడు తనపై దాడి చేయించాడని కొన్ని ఫోటోలు, వీడియోలు విడుదల చేసింది….

Read More

Heat Wave: హీట్‌వేవ్ , థండర్ స్టార్మ్.. బయటకు వెళ్లాలంటే జాగ్రత్త.. ఏపీలో 3 రోజులు బిగ్ అలర్ట్..!

రాష్ట్రంలో ఒకవైపు తీవ్ర ఎండలు వడగాలులు, మరోవైపు పిడుగులతో అకాల వర్షాలు, విశాఖ వాతావరణ శాఖ మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిక Source link

Read More

ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..

కరెస్పాండెంట్ నిర్మలాదేవివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని కరెస్పాండెంట్ నిర్మలాదేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ తరగతి నుండి ప్రైమరీ తరగతుల వరకు నిర్వహించామని తెలిపారు. తదుపరి ఫ్రీ ప్రైమరీ తరగతులలో ప్రతిభ ఘనపరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందని తెలిపారు. అనంతరం విద్యార్థులు చేసిన ప్రసంగాలు, ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శెట్టిపి సూర్య…

Read More

Today Top 10 News: తీవ్ర ఆందోళనకు గురయ్యా అంటున్న చిరంజీవి.. ఎందుకో తెలుసా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావును కలిశారు. కేసీఆర్ ఆయనను సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు, ఈ సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. జీవన్ రెడ్డి కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ, తమ ప్రభుత్వాన్ని కించపరిచే ప్రయత్నాలు విఫలమవుతాయని హెచ్చరించారు….

Read More

ప్రజా దర్బార్ లో రోడ్లు, స్మశాన వాటికలు, నీటి సమస్యలపై విజ్ఞప్తులు

విశాలాంధ్ర -ధర్మవరం : గ్రామాల్లో సమస్యలపై టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన విద్యార్థులను వారి స్వీకరించారు. ధర్మవరం టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాలు, ధర్మవరం పట్టణానికి చెందిన ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు తెలియజేశారు. ఇందులో ప్రధానంగా ధర్మవరం మండలం మల్కాపురం గ్రామంలో నీటి సమస్యపై గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా…

Read More

బయట అడుగు పెట్టాలంటే భయం.. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు..! anantapuram heatwave temperatures soar to 44 degrees. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 10, 2026 7:30 PM IST అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీలకు చేరి జనజీవనం దెబ్బతింది, డీహైడ్రేషన్ సన్‌స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిక ఎండలు బాబోయ్ ఎండలు ఎండలు… ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేసవి ఎండలు భగ్గుమంటున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటితే చాలు, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు తన తాపాన్ని చూపించడం ప్రారంభించడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు….

Read More

చిత్తూరు కలెక్టరుకు హైకోర్టు నోటీసులు – Visalaandhra

దివ్యజ్ఞాన సమాజం వ్యవహారం (విశాలాంధ్ర-చిత్తూరు) : చిత్తూరు దివ్యజ్ఞాన సమాజం (థియోసాఫికల్ సొసైటీ) ఆస్తుల వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వంద ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ ఆస్తుల పరిరక్షణలో జరుగుతున్న అక్రమాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం… చిత్తూరు జిల్లా కలెక్టరుకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి కలెక్టరుకు రెండు వారాల గడువు విధించింది.హైకోర్టులో బలమైన వాదనలుబీసీ నేత బుల్లెట్…

Read More