News Desk

AC Water Dispute: ఏసీ నీరు ఇంట్లో పడుతుందని రోజూ గొడవ.. చివరికి బ్లేడుతో ఆ ఇద్దరిని ఏం చేశాడంటే.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 11, 2026 6:44 AM IST కాకినాడ జగ్గంపేట నెహ్రూ కాలనీలో ఏసీ నీటి వివాదం బ్లేడు దాడికి దారి, కుమారి ప్రసాద్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో, అప్పలరాజు కుటుంబంపై కేసు నమోదు News18 మనుషుల మధ్య సహనం నశిస్తే ఎంతటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగిన ఈ సంఘటన ఒక నిలువెత్తు నిదర్శనం. కేవలం ఏసీ నుంచి కారుతున్న నీటి విషయంలో మొదలైన చిన్నపాటి వివాదం, చివరకు బ్లేడు…

Read More

Macherla: పోలీసు కాదు కీచకుడు.. ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. మాచర్లలో వెలుగు చూసిన దారుణం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 11, 2026 6:37 AM IST పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వెలుగు చూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు పోలీసు శాఖకే మచ్చ తెస్తోంది. ఏకాంతంగా గడుపుతున్న ప్రేమికులే లక్ష్యంగా ఒక ఏఎస్సై (ASSI) సాగిస్తున్న బ్లాక్ మెయిల్ దందా బట్టబయలైంది. ప్రతీకాత్మక చిత్రం Macherla: సమాజంలో అన్యాయం జరిగితే సామాన్యుడు వెళ్లేది పోలీసుల దగ్గరకు. కానీ, ఆ పోలీసులే అక్రమాలకు పాల్పడితే, రక్షించాల్సిన వారే రాబందుల్లా మారితే ఇక సామాన్యుడికి దిక్కెవరు?…

Read More

Telangana and AP Weather Forecast Update: ఏపీ, తెలంగాణకి హీట్‌వేవ్.. భగ్గుమనే ఎండలు.. నిప్పుల సెగ తప్పదు! |

భారత వాతావర శాఖ (IMD), ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించిన హీట్ వేవ్ హెచ్చరిక జారీచేసింది. ఏప్రిల్ 11 నుంచి 16 వరకూ కోస్తాంధ్ర, యానాంలో అత్యంత వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది. ఉక్కపోత కూడా ఉంటుంది. తెలంగాణకి హీట్ వేవ్ హెచ్చరిక చెయ్యలేదు. కానీ తెలంగాణలో కూడా ఇవాళ ఏప్రిల్ 11న వేడి వాతావరణమే ఉంటుంది. ఇంకా ఒడిశా, బెంగాల్, మాహారాష్ట్ర, కేరళ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలో కూడా వేడి వాతావరణమే ఉంటుంది అని…

Read More

ఏపీ ప్రజలకు శుభవార్త.. ‘మన మిత్ర’ వాట్సాప్ చాట్‌బాట్‌ ప్రారంభం | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు వాట్సాప్ సేవల్ని మరింత విస్తరిస్తోంది. 9552300009 నంబరు ద్వారా ఇకపై మనకు ‘మన మిత్ర’ అనే వాట్సాప్ చాట్‌బాట్‌ ఉంటుంది. అది మనిషిలా మనతో మాట్లాడుతుంది. దాన్ని వాడుకొని మనం రకరకాల సర్వీసులను పొందవచ్చు. మన డౌట్స్ అడగవచ్చు. ఏ సేవ ఎలా పొందాలో తెలుసుకోవచ్చు. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, ఆధార్ లేదా eKYC చేయించుకున్న ఏపీ ప్రజవలు ఈ సేవలు పొందగలరు. ఈ చాట్‌బాట్‌ని ఎలా…

Read More

Social Media: ఏపీలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్. త్వరలో చట్టం. నారా లోకేష్ ఆదేశం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 10, 2026 8:38 AM IST Social Media Ban: ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలకు సోషల్ మీడియాని బ్యాన్ చేసే విషయంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. పైగా నిన్న మంత్రులతో చర్చల్లో మంత్రి నారా లోకేష్ స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ బ్యాన్ అమలు సాధ్యమేనా? ఆంధ్రప్రదేశ్‌లో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ కాబోతోంది. ఇప్పుడే కాదు. దీనిపై గైడ్‌లైన్స్ రెడీ చేసి, ముసాయిదా…

Read More

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్.. విజయవాడ, సికింద్రాబాద్, విశాఖపట్నం, కాకినాడ మార్గాల్లో 20 ట్రైన్స్ రద్దు!

రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్! ఏప్రిల్ 28 నుండి ఈ రైళ్లు బంద్.. మీ టికెట్ క్యాన్సిల్ అయిందేమో చూసుకోండి! Source link

Read More

13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం…

మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంచేందుకు వీలుగా ఒక ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలో మంత్రుల బృందం, ఉన్నతాధికారులు, మెటా, యూట్యూబ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రి…

Read More

Free Electricity: ఏపీలో నేతన్నలకు ఉచిత విద్యుత్.. దరఖాస్తుల స్వీకరణ.. ఇలా చెయ్యండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 10, 2026 9:26 AM IST Free Electricity: నేతన్నల కోసం ఏపీ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తోంది. ఉచిత విద్యుత్ వాటిలో ఒకటి. ఐతే.. దీన్ని పొందాలంటే దరఖాస్తు చేసుకోవాలి. కాబట్టి.. ఇప్పుడు నేతన్నలు ఎంత బిజీగా ఉన్నా.. ఈ పని పూర్తి చేసుకోవాలి. ఏం చెయ్యాలో చూద్దాం. దరఖాస్తు చేసుకొని, ఉచితంగా పొందండి ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెట్టినప్పుడు.. కొన్ని కండీషన్స్ కూడా పెడతాయి. ఆ అర్హతలు ఉన్నవారికే వాటిని ఇస్తూ…

Read More

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం… పలు అంశాలపై కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో 60 అంశాల ఎజెండాపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం, భారీ పెట్టుబడులను ఆకర్షించడం, ఉన్నత విద్యలో సంస్కరణలు వంటి ముఖ్యమైన అంశాలపై కేబినెట్ దృష్టి సారించింది. సమావేశంలో ప్రధానంగా, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేసినందుకు…

Read More

Dadisetti Raja Criticizes Amaravati Capital Plans| అమరావతి రాజధాని అవ్వదు?

దాడిశెట్టి రాజా అమరావతి రాజధాని నిర్మాణాన్ని విమర్శిస్తూ, ఖర్చులు వృథా అవుతున్నాయని, ప్రజలకు అందుబాటులో ఉన్న నగరాన్ని రాజధానిగా చేయాలని వ్యాఖ్యానించారు. Source link

Read More