AC Water Dispute: ఏసీ నీరు ఇంట్లో పడుతుందని రోజూ గొడవ.. చివరికి బ్లేడుతో ఆ ఇద్దరిని ఏం చేశాడంటే.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Apr 11, 2026 6:44 AM IST కాకినాడ జగ్గంపేట నెహ్రూ కాలనీలో ఏసీ నీటి వివాదం బ్లేడు దాడికి దారి, కుమారి ప్రసాద్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో, అప్పలరాజు కుటుంబంపై కేసు నమోదు News18 మనుషుల మధ్య సహనం నశిస్తే ఎంతటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగిన ఈ సంఘటన ఒక నిలువెత్తు నిదర్శనం. కేవలం ఏసీ నుంచి కారుతున్న నీటి విషయంలో మొదలైన చిన్నపాటి వివాదం, చివరకు బ్లేడు…


