విద్యారంగంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలి
యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రా రెడ్డి విశాలాంధ్ర ధర్మవరం; విద్యారంగంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వర కుమారి ధర్మవరం పట్టణంలో యుటిఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల్లో…
Rising Heat Impacting People Across Andhra Pradesh | ఏపీలో భానుడి భగభగలు
ఆంధ్ర ప్రదేశ్లో పెరుగుతున్న ఎండల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండగా కొబ్బరి నీరు మజ్జిగ వంటి సహజ పానీయాలతో ఆరోగ్యం కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. Source link
క్వాంటం రంగంలో ఏపీ సరికొత్త చరిత్ర.. ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదుపాయాలను మంగళవారం ప్రారంభించారు. ఈ ఆవిష్కరణతో క్వాంటం రంగంలో రాష్ట్రం కీలక ముందడుగు వేసినట్లయింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీఃతో పాటు, గన్నవరంలోని మేధా టవర్స్లో ఉన్న 1క్యూ…
Amaravati Farmers Visit Kanipakam Temple | కాణిపాకంలో మొక్కులు తీర్చుకున్న అమరావతి రైతులు
అమరావతి రాజధానికి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంతో అమరావతి రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ మొక్కుల ప్రకారం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.#KanipakamTemple #AmaravatiFarmers #andhrapradesh Source link
బెంగాల్ ఎన్నికల వేళ ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ అరెస్ట్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రముఖ రాజకీయ వ్యూహ సంస్థ ఐ-ప్యాక్కు చెందిన సహ వ్యవస్థాపకుడు,నిర్వాహకుడు వినేష్ చందేల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. బెంగాల్ బొగ్గు అవినీతి వ్యవహారానికి సంబంధించిన అక్రమ ధన లావాదేవీల కేసులో భాగంగా సోమవారం రాత్రి ఢిల్లీలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మంగళవారం ఆయనను ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ నిరోధక చట్ట న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది….
Heatstroke Protection: ఈ సమ్మర్లో వడదెబ్బ తగలకుండా మిమ్మల్ని కాపాడుకోండి.. మీ జేబులో ఉల్లిపాయలు చాలు |
ఈ రోజుల్లో పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ సేవలు, అవగాహనతో, ఇటువంటి సాంప్రదాయ నివారణల వాడకం కొద్దిగా తగ్గింది. కానీ పూర్తిగా ఆగిపోలేదు. అనేక గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఇప్పటికీ ఈ చిట్కాను పాటిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు వేసవిలో తమ పర్సులలో ఉల్లిపాయలను ఉంచుకోవడం మర్చిపోరు. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలు, పురుషులు కూడా వాటిని తమతో పాటు ఉంచుకుంటారు. ఇప్పుడు ఈ సంప్రదాయం కేవలం ఒక నివారణగా మాత్రమే కాకుండా, సాంస్కృతిక గుర్తింపులో ఒక భాగంగా…
హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా దిగ్బంధనం.. ఇరాన్కు రోజుకు రోజుకు రూ.4,081 కోట్ల నష్టం
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదిరాయి.ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపర్చే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉన్న ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది.ఈ చర్యతో ఇరాన్కు రోజుకు సుమారు 435 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.4,081 కోట్లు నష్టం వాటిల్లవచ్చని ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం అంచనా వేసింది. కాల్పుల విరమణపై చర్చలు ఫలించకపోవడంతో, ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు ఈ కఠిన చర్య…
Amaravati Capital: మూడు ముక్కలాటపై గెలిచిన ఏకైక రాజధాని.. కాణిపాకంలో మొక్కులు తీర్చుకున్న అమరావతి రైతన్నలు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)
Last Updated:Apr 14, 2026 12:46 PM IST అమరావతి రైతుల దీర్ఘ పోరాటం ఫలించి, కొత్త కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేసింది, రైతులు కానిపాకంలో మొక్కులు తీర్చుకున్నారు + స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో అమరావతి రైతన్నలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు సుస్థిరమైన రాజధాని లేకపోవడం అనేది ఒక చారిత్రక లోటుగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది….
భోగాపురం విమానాశ్రయానికి ఆర్టీసీ ఏసీ బస్సులు..
మూడు నగరాల నుంచి సేవలువిజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి వేగంగా పనులు కొనసాగుతున్నాయి.ఇప్పటికే దాదాపు 98 శాతం నిర్మాణం పూర్తయింది. మిగిలిన పనులను జూన్ నెలాఖరు నాటికి ముగించి, జులై లేదా ఆగస్టు నెలల్లో విమానాశ్రయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ముఖ్యమైన కార్యక్రమానికి దేశ ప్రధానిని ఆహ్వానించాలని అధికారులు భావిస్తున్నారు.విమానాశ్రయం ప్రారంభం దృష్ట్యా ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా…


