News Desk

Andhra University: సచిన్ చెప్పిన సక్సెస్ మంత్రం.. ఏయూ వేదికగా యువతకు సూచనలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 27, 2026 8:47 PM IST Andhra University: విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ముగింపు వేడుకల్లో సచిన్ టెండూల్కర్, సి.పి. రాధాకృష్ణన్, నారా చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొని యువతకు ప్రేరణాత్మక సందేశాలు ఇచ్చారు. విశాఖపట్నంలోని చారిత్రక ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University) శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ చారిత్రక ఘట్టానికి దేశం గర్వించదగ్గ క్రికెట్ దిగ్గజం, ‘క్రికెట్…

Read More

హిజ్రా మల్లిక మృతి పై కుటుంబ సభ్యుల ఆందోళన

విశాలాంధ్ర–తాడిపత్రి..తాడిపత్రి పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం హిజ్రా మల్లిక అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆదివారం రాత్రి సమయంలో కొంతమంది హిజ్రాలు ఆటోలో వచ్చి మల్లికను తీసుకెళ్లారని తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేసినప్పటికీ, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. అయితే, తెల్లవారుజామున రైల్వే పట్టాలపై మల్లిక మృతదేహం లభించినట్లు సమాచారం అందిందని చెప్పారు. తాము ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే స్పందించి…

Read More

Buddhist site: షాకింగ్ డిస్కవరీ.. ఎవరూ ఊహించని చోట బయటపడ్డ బౌద్ధ కట్టడాలు .. వీడియో ఇదిగో..! Buddhist site Andhra Pradesh. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 27, 2026 6:28 PM IST అనకాపల్లి జిల్లాలో గెడ్డపాలెం కొండపై ప్రాచీన బౌద్ధ గృహాలు, స్తూపాలు, శిల్పాలు బయటపడి చరిత్రకారులను ఆకట్టుకుంటున్నాయి, పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది + News18 ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి చరిత్ర తన ఉనికిని గుర్తు చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బౌద్ధ ఆనవాళ్లు వెలుగులోకి వస్తుండగా, తాజాగా అనకాపల్లి జిల్లాలో ఒక కొండపై బయటపడిన గృహాలు, స్తూపాలు చరిత్రకారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా కనిపించే ఒక కొండ…

Read More

ప్రజల అర్జీలకు ప్రాధాన్యం – సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

మంత్రి పయ్యావుల కేశవ్ విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాదర్బార్ నిర్వహించి, వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో…

Read More

Tiger: ఏపీలో టైగర్ టూర్ ఆగట్లేదు.. రాజమండ్రికి రిలీఫ్.. రంపచోడవరానికి టెన్షన్.. ప్రజల్లో భయం..! operation tiger in rampachodavaram forests tension. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 27, 2026 7:18 PM IST రాజమండ్రి పరిసరాల్లో సంచరించిన పెద్దపులి రంపచోడవరం వైపు కదలడంతో భయం, అటవీశాఖ ఆపరేషన్ టైగర్ ప్రారంభం, పూణే నిపుణులు, పిసిసిఎఫ్ చలపతిరావు పర్యవేక్షణ + పులిగొడవ ఇక ముగిసినట్టేనా, రంపచోడవరం అడవిలో మత్తు గనులతో రెడీ రాజమండ్రి పరిసరాల్లో కొన్నిరోజులుగా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన పెద్దపులి ఇప్పుడు తన దారి మార్చింది. పాండవులమెట్ట సమీప కొండల్లో తిష్టవేసిన ఈ పులి, గత 24 గంటల్లోనే రంపచోడవరం వైపు…

Read More

కేంద్ర విధానాలపై గళమెత్తిన ఎరువుల డీలర్లు , ఉరవకొండలో భారత్ బంద్‌కు స్పందన

నిరసన తెలుపుతున్న డీలర్లు విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఎరువులు, పెస్టిసైడ్స్ మరియు విత్తనాల డీలర్ల సమస్యలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం నిర్వహించిన దేశవ్యాప్త భారత్ బంద్‌కు ఉరవకొండలో విశేష స్పందన లభించింది. బంద్‌కు మద్దతుగా స్థానిక డీలర్లు స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలను మూసివేసి ఐక్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా డీలర్లు ఐక్యంగా నిలబడి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తమకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ…

Read More

Andhra University: విశాఖ అభివృద్ధి అన్‌స్టాపబుల్.. ఏయూ సభలో చంద్రబాబు బిగ్ స్టేట్‌మెంట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 27, 2026 6:09 PM IST Andhra University: ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొని వర్సిటీ గ్లోబల్ హబ్‌గా ఎదిగిందని, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. విశాఖపట్నంలో వైభవంగా జరుగుతున్న ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా…

Read More

జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ని కలిసిన నూతన అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : అనంతపురం జిల్లాకి నూతన అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్ సోమవారం విచ్చేశారు. అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ని నూతన అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ప్రభుత్వ ఆదేశాలతో దాదాపు ఏడాది పాటు ఆయన జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా వివిధ శాఖల పనితీరు గురించి శిక్షణ తీసుకుంటారు. నూతన అసిస్టెంట్ కలెక్టర్ వివరాలు.. స్వస్థలం…

Read More

CM Chandrababu at Andhra University Celebrations | ఆంధ్రా యూనివర్సిటీ సెంచరీ సెలెబ్రేషన్స్ | N18V

విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి C. P. రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్. గవర్నర్ S. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.#cmchandrababu #andhrauniversity #vizag Source link

Read More

పెన్నహోబిలం రథోత్సవానికి సన్నాహాలు వేగం – రథం ట్రయల్ రన్ విజయవంతం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జరగనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. మే 6న నిర్వహించనున్న రథోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రథం ఫిట్నెస్‌ను పరిశీలించేందుకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రత్యేక పూజలు అనంతరం ట్రాక్టర్ల సహాయంతో రథాన్ని లాగుతూ ట్రయల్ రన్ చేపట్టి, రథం బలం, చక్రాల స్థితి, తాడు వ్యవస్థ వంటి అంశాలను సవివరంగా పరిశీలించారు. అనంతరం…

Read More