రోగులకు సేవచేయుట మా ప్రధాన లక్ష్యం..
శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయడమే మా ప్రధాన లక్ష్యము అని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మందికి రోగులకు, సహాయకులకు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సులు చేతులు మీదుగా పంపిణీ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పుట్టపర్తి బాబా…


