సిపిఎం నాయకులు పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి ➖ సిపిఐ డిమాండ్

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలో పేదలకు భూపట్టాలు పంపిణీ చేయాలని కరపత్రాలు పంచుతున్న సిపిఎం మండల కార్యదర్శి మెలుగు రమేష్ సిఐటియూ నాయకుడు మొన్న స్వామి పై దౌర్జన్యం చేసి దాడి చేసి హత్య ప్రయత్నం చేసిన మరణం వేడుక చెందిన గిరిబాబు రాబర్ట్ హరిబాబులపై అత్యానియారం చేసిన నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంభాకం…

Read More

యువతకు గుడ్ న్యూస్.. అనకాపల్లిలో లక్ష జాబ్స్.. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన..! Arcelor Mittal Nippon Steel foundation in Nakkapalli one lakh jobs. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 23, 2026 10:33 PM IST ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్ శంకుస్థాపనతో అనకాపల్లి స్టీల్ సిటీగా, లక్ష ఉద్యోగాలు, భారీ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ కొత్త పారిశ్రామిక దశలోకి. ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగానికి మరో భారీ మైలురాయి చేరింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా శంకుస్థాపన…

Read More

Special Buses: ఇప్పుడు ఆ పుణ్యక్షేత్రం నుండి హైదరాబాద్‌కి డైరెక్ట్ ఆర్టీసీ బస్.. ఛార్జీ, టైమింగ్స్ ఇవే | బిజినెస్

Last Updated:May 20, 2026 1:53 PM IST Special Buses: ఏపీలో కాకినాడ జిల్లాకు సంబంధించి మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కి ప్రతిరోజు ఆర్టీసీ సూపర్ లగ్జరీ స్పెషల్ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. కాకినాడ ,రాజమండ్రి సిటీలతో పాటు తుని ,అన్నవరం జగ్గంపేట మీదుగా మరో సర్వీసు ప్రారంభమైంది. చార్జీ వివరాలు ఇవిగో. + Special Buses Special Buses: ఏపీలో కాకినాడ జిల్లాకు సంబంధించి మారుమూల ప్రాంతాల నుంచి భాగ్య నగరానికి అంటే…

Read More

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఏపీలో నేటి ధరలు ఇవే..

ఫిబ్రవరి 27, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం, డాలర్ బలహీనత కారణంగా ధరలు పెరిగాయి. Source link

Read More

Gold and Silver Price: పసిడి ప్రియులకు షాక్‌లు మీద షాక్‌లు.. బంగారం మరింతగా పెరిగే ఛాన్స్.. విజయవాడ ధరలు ఇవే |

స్వచ్ఛమైన బంగారంగా పేరొందిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.7,140 పెరిగి రూ.1,68,710 ధర ట్రేడ్ అవుతోంది. అదే బంగారు ఆభరణాల్లో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.6,550 పెరిగి రూ.1,54,650 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే మాత్రం రూ.5,350 పెరిగి రూ.1,26,530 వద్ద ప్రయాణం చేస్తోంది. Source link

Read More

ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ పై కాంగ్రెస్ ఆగ్రహం

–అద్నాన్ సమీతో ఫోన్ చేయడం దేశ వ్యతిరేక చర్యేముంబై : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీతో కలిసి భోజనం చేయడంపై కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణించింది. అద్నాన్ సమీ తండ్రి హర్షత్ సమీ ఖాన్.. పాకిస్తాన్ వైమానిక దళములో పైలట్ గా పనిచేసిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తు…

Read More

రేపు ఎన్డీఏ భేటీకి చంద్రబాబు, పవన్

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం దిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జూన్ 10వ తేదీన నిర్వహించనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో వారు పాల్గొంటారు. మోదీ ప్రభుత్వం కేంద్రంలో మÖడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్రాలతో సమన్వయం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ…

Read More

కరూర్ తొక్కిసలాట కేసు.. విజయ్‌కి సీబీఐ మరోసారి నోటీసులు

గత సంవత్సరం చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాటకు సంబంధించిన కేసులో ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్‌కి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10 విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ కేసులో విజయ్‌ని సీబీఐ గతంలో విచారించింది. తాజాగా మరోసారి విచారించడానికి సమన్లు జారీ చేసింది. జనవరి నెలలో రెండు పర్యాయాలు సీబీఐ అతనిని విచారించింది. గత సంవత్సరం సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార…

Read More

తెలిసిన వాళ్లే అని నెల నెలా చిట్టి కడుతున్నారా?.. అయితే జాగ్రత్త.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 09, 2026 8:45 AM IST మీరు పైసా పైసా కూడబెట్టే ఆలోచనలో ఉంటే కొందరు చీటీ వ్యాపారులు మిమ్మల్ని ఎలా మోసం చేయాలనే ప్లాన్లు వేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది…. ఏఐ చిత్రం పరవాడలో చీటీ మోసం కేసు సంచలనం సృష్టిస్తోంది. పైసా పైసా కూడబెట్టి పెట్టుబడులు పెట్టిన ప్రజలను కోట్ల రూపాయల మేర మోసం చేసి పరారైన తాజా మాజీ ఉప సర్పంచి బండారు రామారావు, ఆయన…

Read More

Women Reservation Bill: ‘నారీ శక్తి వందన్’కు సంపూర్ణ మద్దతు కోరిన చంద్రబాబు.. అన్ని పార్టీలకు లేఖలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 14, 2026 2:41 PM IST Women Reservation Bill: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నారీ శక్తి వందన్ చట్టానికి బేషరతు మద్దతు కోరుతూ అన్ని పార్టీల నేతలకు లేఖలు పంపి, 2029 నుంచి 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలుకు పిలుపునిచ్చారు. News18 Women Reservation Bill: చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక అడుగు వేశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన…

Read More