ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్ట్

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుత ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ నిందితుడుగా ఉన్నారు. వైసీపీ హయాంలో తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సమయంలో సునీల్ నాయక్ కీలకంగా వ్యవహరించారని రఘురామకష్ణరాజు చేసిన ఫిర్యాదుపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారణ నిమిత్తం అనేక…

Read More

సింహాచలంలో చందనోత్సవం: శాస్త్రీయ పద్ధతిలో చందనం అరగదీకరణ జరిగింది.

సింహాచలం: సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం ఈ నెల 20న అత్యంత వైభవంగా నిర్వహించనుంది. ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా సింహాచలం విరాజిల్లుతున్న నేపథ్యంలో, ఏడాది పొడవునా సుగంధ చందనంలో కొలువుండే స్వామి, వైశాఖ శుద్ధ తదియనాడు భక్తులకు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా, చందనం అరగదీత కార్యక్రమం నేడు శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. చైత్రశుద్ధ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున స్వామికి సుప్రభాత సేవతో ఆరాధన గావించారు. ఉదయం 6:30 గంటలకు ఆలయ బాండాగారం వద్ద ప్రత్యేక వేదికపై…

Read More

YCP Janasena Plan: వైసీపీ, జనసేన కలవబోతున్నాయా.. ఏపీ రాజకీయాలు మారబోతున్నాయా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 26, 2026 7:28 AM IST YCP Janasena Plan: రాజకీయాలు ఎప్పుడూ బోర్ కొట్టవు. కారణం.. అవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. రకరకాల మార్పులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో డీసీఎం పవన్ కళ్యాణ్.. పెద్ద కలకలమే రేపారు. చెప్పాలంటే.. టీడీపీకి టెన్షన్ తెప్పిస్తున్నారు. ఎందుకో తెలుసుకుందాం. వైసీపీ, జనసేన కలవబోతున్నాయా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే డైలాగ్ చాలాసార్లు వినే ఉంటారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో…

Read More

లిక్కర్ స్కామ్ కేసువాసుదేవరెడ్డి అరెస్టు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మరో అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో అతడిని పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. గతంలో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. వైసీపీ…

Read More

తొలిదశ… నిరసన జ్వాల – Visalaandhra

పార్లమెంట్ వాయిదా…మళ్లీ మార్చి 9న ప్రారంభంచివరిరోజు లోక్‌సభను కుదిపేసిన ‘ఎప్‌స్టీన్ ఫైల్స’కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పురి రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్ న్యూదిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి దశ ప్రతిపక్షాల నిరసనల ీVAరుతో ముగిసింది. మూడు వారాల విరామం తర్వాత మలిదశ బడ్జెట్ సమావేశాలు మార్చి 9న ప్రారంభం కానున్నాయి. కాగా శుక్రవారం కూడా ప్రతిపక్షాల నిరసనలతో లోక్‌సభ దద్దరిల్లింది. లోక్‌సభ 11గంటలకు సమావేశమవగా… ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌పురి రాజీనామా చేయాలని ప్రతిపక్ష…

Read More

Singer Srilalitha: తెలుగమ్మాయి పాటకు ప్రధాని ఫిదా.. మోదీ మెచ్చుకున్న సింగర్ ఎవరో తెలుసా..? | ట్రెండింగ్

Last Updated:Mar 25, 2026 9:22 AM IST Vijayawada: దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ప్రత్యేకమైన టాలెంట్ ఉన్న వ్యక్తులను గుర్తించడంతో పాటు వారిని సోషల్ మీడియా వేదికగా ప్రశంసించడం దేశ ప్రజలకు పరిచయం చేయడం ప్రధాని నరేంద్ర మోదీకి కొత్తేమి కాదు. అయితే ఈసారి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఓ సింగర్‌కి ఇప్పుడు దేశ వ్యాప్తంగా గుర్తింపు కలిగేలా చేశారు. Singer Srilalitha Vijayawada: దేశంలో ఏ మారుమూల…

Read More

ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్‌ పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా 62.76 లక్షల మందికి రూ. 2725 కోట్ల విడుదలకొత్తగా 8,977 మందికి కూడా ఈ నెల నుంచే పెన్షన్ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరట కల్పించే వార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన పింఛన్లను ఒకరోజు ముందుగానే, అంటే ఫిబ్రవరి 28వ తేదీనే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక…

Read More

గోదావరి అమ్మాయికి ఫ్రాన్స్ అబ్బాయితో పెళ్లి.. తెలుగుతనానికి విదేశీయుల ఫిదా..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 26, 2026 7:32 PM IST గోదావరి జిల్లాలో అనిత అనూష్, రోమన్ ఘలేర్ వివాహం యానం పట్టణంలో తెలుగు సంప్రదాయంగా జరగడంతో ఫ్రాన్స్ అతిథులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. + గోదావరి అమ్మాయి విదేశీ అబ్బాయికి పెళ్లి.. యానంలో అద్భుతం గోదావరి జిల్లాలో జరిగిన ఓ అంతర్జాతీయ ప్రేమకథ వివాహంగా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. గోదావరి ప్రాంతానికి చెందిన యువతి, ఫ్రాన్స్ దేశానికి చెందిన యువకుడు తెలుగు సంప్రదాయం ప్రకారం అంగరంగ…

Read More

Macherla: పోలీసు కాదు కీచకుడు.. ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. మాచర్లలో వెలుగు చూసిన దారుణం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 11, 2026 6:37 AM IST పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వెలుగు చూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు పోలీసు శాఖకే మచ్చ తెస్తోంది. ఏకాంతంగా గడుపుతున్న ప్రేమికులే లక్ష్యంగా ఒక ఏఎస్సై (ASSI) సాగిస్తున్న బ్లాక్ మెయిల్ దందా బట్టబయలైంది. ప్రతీకాత్మక చిత్రం Macherla: సమాజంలో అన్యాయం జరిగితే సామాన్యుడు వెళ్లేది పోలీసుల దగ్గరకు. కానీ, ఆ పోలీసులే అక్రమాలకు పాల్పడితే, రక్షించాల్సిన వారే రాబందుల్లా మారితే ఇక సామాన్యుడికి దిక్కెవరు?…

Read More

Spectacular Chariot Festival at Dakshina Kashi | దక్షిణ కాశీలో ఘనంగా రథోత్సవం.. | #local18V

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వరుని రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ ఘనోత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణలతో మార్మోగుతూ, శివనామ జపాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. రథోత్సవాన్ని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు క్యూలలో నిలబడి ఉత్సాహంగా పాల్గొన్నారు.రథోత్సవానికి ముందుగా ఆలయంలోని అలంకార మండపంలో స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించిన శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని ఉత్సవంగా రథాల…

Read More