దేశంపై పెద్ద ఆర్థిక తుపాను విరుచుకుపడుతుంది..

మోదీ విధానాలపై రాహుల్‌ గాంధీ ఫైర్‌దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో పర్యటిస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో పర్యటించిన ఆయన చురువా హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశంలో సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని.. ప్రజలను బయటకు వెళ్లొద్దని ప్రధాని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయనేమో ప్రపంచమంతా చుట్టేస్తున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. ముందుముందు దేశంపై ఒక పెద్ద ఆర్థిక తుపాను…

Read More

May Flowers Garden: అందరిని ఆకర్షిస్తున్న మే ఫ్లవర్స్.. ఈ ఒక్క నెల మాత్రమే కనిపిస్తాయి తెలుసా | ట్రెండింగ్

Last Updated:May 14, 2026 3:09 PM IST May Flowers Garden: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గున్నేపల్లి గ్రామంలో రిటైర్డ్ ఉద్యోగి గంటి సత్యనారాయణమూర్తి నివాసంలో అధిక సంఖ్యలో ఈ మే పుష్పాలు కనిపిస్తున్నాయి. + May Flowers May Flowers Garden: ఎండాకాలం అందులో మాఘమాసం వచ్చిందంటే చాలు మే మాసంలో మాత్రమే వికసించే ఆ పుష్పాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆ పుష్పాలను మే మాసం పుష్పాలుగా ఏపీలో…

Read More

Woman Suicide: శ్రీకాకుళంలో 23 ఏళ్ల యువతి లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్య.. ఆ కారణమే ప్రాణాన్ని తీసుకుందా.. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:May 23, 2026 8:33 AM IST Woman Suicide: తీవ్ర అనారోగ్యం, వైద్యం ఖర్చుల భారం తట్టుకోలేక ఒడిశాకు చెందిన 23 ఏళ్ల కస్తూరి బెహారా శ్రీకాకుళం ప్రైవేట్ లాడ్జీలో ఉరేసుకుని ఆత్మహత్య, కేసు నమోదు ప్రతీకాత్మక చిత్రం తీవ్రమైన అనారోగ్య సమస్యలు, వాటిని నయం చేసుకోవడానికి కుటుంబ ఆర్థిక స్తోమత సరిపోకపోవడం, తన వల్ల తల్లిదండ్రులు మరింత అప్పులపాలు అవుతున్నారనే మానసిక వేదన ఓ యువతిని బలవన్మరణానికి పురికొల్పాయి. పొరుగు రాష్ట్రానికి చెందిన…

Read More

హైదరాబాద్, తిరుపతిని కనెక్ట్ చేస్తూ 18 ప్రత్యేక రైళ్లు | Good news to Tirupati Travellers South Central Railways announced more trains |

07052 రైలు రక్సౌల్ నుంచి తిరుపతి వరకు ప్రతి గురువారం 3.15కి బయల్దేరి శనివారం ఉదయం 9.30కి చేరుతుంది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్డు, తెలంగాణలోని తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read More

శేషాచల అరణ్యాల పరిరక్షణలో టీటీడీ రికార్డు.. దేశానికి ఆదర్శంగా నిలిచిన ఫారెస్ట్ విభాగం..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

తూర్పు కనుమల్లో విస్తరించిన పవిత్ర శేషాచల పర్వత శ్రేణుల్లో టీటీడీ పరిధిలో మొత్తం 2719 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉండగా, తాజా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం 89.40 శాతం మేర అటవీ ప్రాంతం నమోదవడం విశేషం. సుమారు 2431 హెక్టార్లలో సుసంపన్నమైన అటవీ విస్తీర్ణం కొనసాగుతుండటం టీటీడీ అటవీ పరిరక్షణ చర్యలకు నిదర్శనంగా నిలుస్తోంది. కార్బన్ నిల్వలు, వాతావరణ నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో ఈ అరణ్యాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. డిప్యూటీ…

Read More

గ్యాస్ కొరత పేరుతో దళారీల దందా.. సిలిండర్ కోసం సామాన్యుల పోరాటం.. ఏపీలో గ్యాస్ సంక్షోభం తీవ్రం..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 17, 2026 8:01 PM IST ఆంధ్రప్రదేశ్‌లో వంటగ్యాస్ సమస్య తీవ్రమవుతోంది. గ్యాస్ కొరత, బ్లాక్ మార్కెట్, అక్రమాలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. + గ్యాస్ పక్కదోవ పట్టడానికి వీరే కారణం.. ఏపీలో తీవ్రమైన గ్యాస్ సమస్య ఆంధ్రప్రదేశ్‌లో వంటగ్యాస్ సమస్య రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. ఒకప్పుడు సులభంగా లభించిన గ్యాస్ ఇప్పుడు సాధారణ ప్రజలకే కాదు, చిన్న వ్యాపారులకూ అందని ద్రాక్షలా మారుతోంది. ఇళ్లలోనూ, హోటళ్లలోనూ,…

Read More

Quantum Facility: టెక్నాలజీలో ఏపీకి కొత్త మైలురాయి.. క్వాంటం ఫెసిలిటీ ప్రారంభం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 14, 2026 4:45 PM IST Andhra Pradesh Quantum Facility: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సాంకేతిక రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిని ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటి ‘క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ’ని ఆయన ప్రారంభించారు. Quantum Facility: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సాంకేతిక రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిని ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటి ‘క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ’ని ఆయన ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తు అవసరాలను తీర్చే దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని…

Read More

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు జరిగిన ఆపరేషన్ ఏంటి..? వైద్యులు ఏమన్నారు..? pawan kalyan health stable will meet fans within a week | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 19, 2026 7:03 PM IST ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా అస్వస్థతతో ఆసుపత్రిలో చేరి అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నారు, చిరంజీవి ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు + పవన్ కళ్యాణ్ కు జరిగిన ఆపరేషన్ ఇదే? విషయం చెప్పిన చిరంజీవి ఏపీ డిప్యూటీ సీఎం Pawan Kalyan ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కీలక సమాచారం బయటకు వచ్చింది. శుక్రవారం సాయంత్రం…

Read More

Yogi Vemana Brahmotsavam: సత్యసాయి జిల్లాలో వేమన బ్రహ్మోత్సవాల సందడి.. తిరునాళ్ల పూర్తి వివరాలు ఇవే.. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 01, 2026 7:07 PM IST శ్రీ సత్యసాయి జిల్లాలో కటారుపల్లి యోగి వేమన బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగి, మహాశక్తి పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా, ఏప్రిల్ 1న గొడుగుల మెరువనతో ముగింపు + వేమన బ్రహ్మోత్సవాలలో హైలెట్స్ …… శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన గాండ్లపెంట మండలం, కటారుపల్లిలో వెలసిన యోగి వేమన బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది అత్యంత వైభవంగా, భక్తిప్రపత్తుల మధ్య కొనసాగుతున్నాయి. ప్రజాకవి, సామాజిక సంస్కర్త, యోగి…

Read More

దాతల సహకారంతోనే ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు..

-శ్రీ సత్య సాయి సేవా సమితి విశాలాంధ్ర ధర్మవరం; దాతల సహకారంతోనే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని శ్రీ సత్యసాయి సేవా సమితి పిఆర్టి సర్కిల్ ధర్మవరం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్లు బిస్కెట్లను 150 మందికి పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ అల్పాహార సేవా కార్యక్రమానికి దాతగా పెనుకొండ వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ…

Read More