పోలవరం జిల్లాలో ‘పెద్దపులి’ సంచారం – Visalaandhra
పోలవరం: జిల్లాలోని దేవీపట్నం మండలం గంగపాలెంలో పెద్దపులి సంచారం కలలం రేపింది. మంగళవారం రాత్రి పశువులపై దాడి చేసిన పులి…14 దూడలు, ఒక గేదెను హతమార్చింది. దీంతో గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఎక్కువ సంఖ్యలో పశువులను పెంచడంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో…మైదాన ప్రాంతల నుంచి గండి పోచమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లే భక్తులను పోతవరం వద్ద అటవీ శాఖ అధికారులు నిలిపివేస్తున్నారు. గ్రామస్తులు ఒంటరిగా బయటకు…


