Headlines

పోలవరం జిల్లాలో ‘పెద్దపులి’ సంచారం – Visalaandhra

పోలవరం: జిల్లాలోని దేవీపట్నం మండలం గంగపాలెంలో పెద్దపులి సంచారం కలలం రేపింది. మంగళవారం రాత్రి పశువులపై దాడి చేసిన పులి…14 దూడలు, ఒక గేదెను హతమార్చింది. దీంతో గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఎక్కువ సంఖ్యలో పశువులను పెంచడంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో…మైదాన ప్రాంతల నుంచి గండి పోచమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లే భక్తులను పోతవరం వద్ద అటవీ శాఖ అధికారులు నిలిపివేస్తున్నారు. గ్రామస్తులు ఒంటరిగా బయటకు…

Read More

పిల్లల పార్కు కు మరమ్మత్తులు – Visalaandhra

విశాలాంధ్ర – కడియం : మండల కేంద్రమైన కడియం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో, పశువుల హాస్పిటల్ పక్కన నిర్మించిన “జగనన్న బాలల ఆనంద వేదిక” పిల్లల పార్కులో శిధిలావస్థకు చేరుకున్న ఆట పరికరాలకు శనివారం మరమ్మత్తులు చేపట్టారు. దివంగత ఎన్ వెంకట రెడ్డి జ్ఞాపకార్థం, శ్రీరామదాసు పేపర్ బోర్డు సౌజన్యంతో కడియం పశువుల హాస్పిటల్ పక్కన, సుమారు ఐదు సంవత్సరాల క్రితం, బాధ్యత సేవా సంస్థ ఆధ్వర్యంలో, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు పర్యవేక్షణలో ఈ…

Read More

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..మూడు నుంచి నాలుగుకు పెరిగిన పంచాయతీల కేటగిరీలు

ఏపీలో గ్రామ పంచాయతీల స్వరూపాన్ని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల పునర్‌వర్గీకరణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు మూడు రకాలుగా ఉన్న పంచాయతీలను, ఇకపై జనాభా, వార్షిక ఆదాయం ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఇందులో భాగంగా పట్టణ లక్షణాలు సంతరించుకుంటున్న పెద్ద గ్రామాలను గుర్తిస్తూ కొత్తగా రూర్బన్ (రూరల్ + అర్బన్) పంచాయతీ కేటగిరీని ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పరిపాలన, పౌర సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం…

Read More

Telangana News Updates: వడదెబ్బ పరిహారం పెంచిన ప్రభుత్వం.. బాధితులకు రూ.4లక్షలు |

AP News Updates: ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వీరు దాదాపు 6 నెలల పాటూ పాలన సాగిస్తారు. లేదా ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యేవరకు ఈ విధుల్లో ఉంటారు. తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన ఉంటుంది. ఇందుకు సంబంధించి…

Read More

Srivari Sevaks: తిరుమలలో “తిరునామధారణ” సేవ.. శ్రీవారి చిహ్నం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలివే! |

తిరుమలలోని అనేక ప్రాంతాల్లో టీటీడీ తిరునామ సేవను ఉచితంగా అందిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, క్యూ కాంప్లెక్స్-2, గొల్లమండపం, రామ్ భగీచా, బేడి ఆంజనేయస్వామి ఆలయం, కల్యాణకట్ట, సుపథం, వరాహస్వామి ఆలయం, నాలుగు మాడ వీధులు, అన్నప్రసాద కేంద్రం, విశ్రాంతి గృహాలు వంటి ప్రాంతాల్లో భక్తులకు తిరునామధారణ చేస్తున్నారు. ఈ సేవ కోసం రోజుకు రెండు షిప్టుల్లో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు విధులు నిర్వహిస్తున్నారు. Source link

Read More

Tribal Welfare: ఏపీలో ఆదర్శ కలెక్టర్.. ఆయన వస్తే గిరిపుత్రులు ఎదురెళ్లి మళ్లీ స్వాగతం పలుకుతారు ఎందుకో తెలుసా | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 01, 2026 9:20 PM IST రంపచోడవరం పోలవరం జిల్లా యువ కలెక్టర్ దినేష్ కుమార్ పేదలతో మమేకమై సమస్యలు పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు, వృద్ధురాలి గ్యాస్ సమస్యను వెంటనే పరిష్కరించమని ఆదేశించారు + ఆకలెక్టర్ వస్తే గిరిపుత్రులు ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు ఎందుకో తెలుసా కొంతమంది అధికారులను చూస్తే వయసుతో సంబంధం లేకుండా రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాలనిపిస్తుంది, ఒక్కొక్కరిని చూస్తే ఈయన ఇంతే అన్న విధంగా మనసులో ఆయన గురించి…

Read More

తిరుచానూరులో అక్రమ మద్యం తయారీ గుట్టు రట్టు

విశాలాంధ్ర -తిరుపతి కలెక్టరేట్: తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడిలో సుమారు 34.75 లీటర్ల అక్రమ మద్యం మరియు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డిపిఎల్) స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, డిఎస్పి ప్రసాద్, తిరుచానూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) బి. సునీల్ కుమార్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం తిరుచానూరు…

Read More

భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. – Visalaandhra

పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులుశ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇదే సందర్భంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.శ్రీరామనవమి నాడు పాలకులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం గోల్కొండ నవాబుల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ సీఎం…

Read More

Heavy Rains: ఏపీకి వర్ష సూచన.. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక! |

Last Updated:May 02, 2026 8:26 AM IST ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు, ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం, మామిడి రైతులకు నష్టం, వాతావరణ శాఖ మరిన్ని వర్షాల హెచ్చరిక Source link

Read More

PV Sindhu in Tirumala: తిరుమలలో పీవీ సింధు సందడి

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేసి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం ఎప్పుడూ ఒక గొప్ప అనుభూతిని ఇస్తుందని, రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్లలో (థామస్ అండ్ ఉబెర్ కప్ వంటివి) విజయం సాధించాలని…

Read More