TTD నూతన కాటేజీ డొనేషన్ పాలసీ.. పూర్తి పారదర్శకతతో దాతలకు గదుల కేటాయింపు ! |

ఇక టీటీడీ నూతనంగా తీసుకొచ్చిన ‘కాటేజ్ డొనేషన్ పాలసీ’ విషయానికొస్తే, పాత విధానంలో ఉన్న లోపాలను సవరించి పూర్తి పారదర్శకతతో దీనిని రూపొందించారు. విరాళాలు ఇచ్చే విధానాన్ని పూర్తిగా ఆన్‌లైన్ చేసి, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఆటోమేటెడ్ వ్యవస్థను తీసుకొచ్చారు. నూతన గెస్ట్ హౌస్ లేదా కాటేజీ నిర్మాణానికి టీటీడీ అనుమతి ఇచ్చిన వెంటనే, దాతలు తమ నామినీని అధికారికంగా నియమించుకునే సదుపాయాన్ని ఈ కొత్త విధానం కల్పిస్తోంది. భక్తుల భద్రత దృష్ట్యా ప్రతి అతిథి గృహంలో…

Read More

హోటళ్లకు సులభ సరఫరా… సాధారణ ప్రజలకు కష్టాలే!

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలో భరత్ గ్యాస్ కార్యాలయం నిర్వాహణపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ సమయాల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు, తరచూ కార్యాలయం మూసివేయబడుతుండటం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.గ్యాస్ బుకింగ్ కోసం కార్యాలయానికి వచ్చే వినియోగదారులు గంటల తరబడి వేచి ఉండి, చివరకు నిరాశతో వెనుదిరుగుతున్న దృశ్యాలు సాధారణంగా మారాయి. ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలతో కలిసి కార్యాలయం వద్ద వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన…

Read More

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా ‘రాకాస’.. నవ్వులు, థ్రిల్ల్స్ గ్యారెంటీ..! Rakasa fantasy comedy thriller reveals | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 22, 2026 10:18 PM IST నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్, నయన్ సారిక నటించిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ రాకాస ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధం. ఫ్యాంటసి కామెడీ ద్రిలర్ రాకాస.. నిర్మాత నీహారిక కొణిదెల.. ఏప్రిల్ 3 న విడుదల..!< ఫాంటసీ, కామెడీ, థ్రిల్లర్ మిశ్రమంగా తెరకెక్కిన ‘రాకాస’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా, జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్…

Read More

Nara Lokesh: పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్.. అంత ధర ఎందుకు? అందులో ఏం ఉంటుంది? |

సాధారణ ప్రజలపై ఇలాంటి ఖర్చు ప్రభావం భారీగా ఉంటుంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు క్రౌడ్‌ఫండింగ్‌పై ఆధారపడతాయి. పునర్విక కేసు లాగా సోషల్ మీడియా సహాయం అందుతుంది కానీ అందరికీ అది సాధ్యం కాదు. ఇండియాలో నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ ఉంది కానీ ఫండింగ్ పరిమితం. ఇలాంటి చికిత్సలు బీమా పథకాల్లో చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రయోజనం ఏంటంటే,, ఇది పాపను పూర్తిగా కాపాడుతుంది. న్యూసిన్సెన్, రిస్‌డిప్లామ్ వంటి ఇతర చికిత్సలైతే జీవితాంతం కొనసాగాలి,…

Read More

ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో.. కొత్తగా మూడు వ్యాక్సిన్ల అభివృద్ధి

ఎబోలా వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, ప్రస్తుతం దాదాపు 250 మందిని బలిగొన్న అరుదైన బుండిబుగ్యో రకాన్ని ఎదుర్కొనేందుకు మూడు కొత్త వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి.ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ (IAVI), ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ప్రముఖ ఔషధ సంస్థ మోడెర్నా ఈ వ్యాక్సిన్ల అభివృద్ధిపై పరిశోధనలు కొనసాగిస్తున్నాయి.ఈ మూడు ప్రాజెక్టులకు కోలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్ ఆర్థిక సహాయం అందిస్తోంది. వెయ్యి దాటిన అనుమానిత కేసులు.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఎబోలాప్రస్తుతం…

Read More

మెడికల్, ఫార్మా మాఫియాపై 14న సీపీఐ ఆందోళనలు

. ఫార్మా నిరుద్యోగుల ఉపాధికి గండి. డ్రగ్స్ కంట్రోల్ విభాగంలో భారీ అవినీతి. నేటి సార్వత్రిక సమ్మెకు మద్దతు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్, ఫార్మా రంగాల్లో నెలకొన్న మాఫియా ధోరణులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 న సీపీఐ అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. ఈ ఉద్యమంలో ప్రజలు, మెడికల్…

Read More

Health Tips: పొడి దగ్గు, గొంతు దురదకు ఇదే మంచి మందు.. తేనె,నల్ల మిరియాలను ఇలా వాడితే చాలు

Health Tips: మీ ఇంట్లో ఎవరికైనా పొడి దగ్గు, గొంతు దురద, లేదా రాత్రిపూట దగ్గు వచ్చి నిద్రలేమి ఉంటే ఇంట్లో పెద్దవాళ్లు, అమ్మమ్మ చెప్పే ఆయుర్వేద వైద్యం బాగా పని చేస్తుంది. ఖరీదైన మందులతో పని లేకుండా ఉపశమనం కోసం వారు ముందుగా వంటగదికి వెళ్లేవారు. అక్కడ మసాలా దినుసుల్లో వాడే నల్ల మిరియాలు, తేనెతో ఈ సమస్యకు చక్కని పరిష్కారించే వారు. Source link

Read More

Nellore Collectors Inspections at Petrol Bunks | పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేసిన కలెక్టర్

ఆంధ్రప్రదేశ్: నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పెట్రోల్ పంపులను తనిఖీ చేశారు. ఇంధన కొరత లేదని, ప్రజలు వదంతులను నమ్మవద్దని ఆయన అన్నారు. Source link

Read More

ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్..ఆస్తి పన్ను చెల్లింపుల కోసం సరికొత్త విధానం

ఏపీలో పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను చెల్లింపులు, ఇతర పురపాలక సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సరికొత్త సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ, వాణిజ్య భవనానికీ ఒక ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానం ద్వారా ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్…

Read More

ఆరని చమురు మంటలు

కువైట్ రిఫైనరీపై ఇరాన్ మళ్లీ దాడులు . కువైట్ నుంచి యూఏఈ వరకు డ్రోన్లు, క్షిపణులు. భూమ్మీద రక్షణ లేకుండా చేస్తాం: అమెరికా, ఇజ్రాయిల్‌కు హెచ్చరిక. సైనికాధికారి మహమ్మద్ నయినీ మృతి. హోర్ముజ్ కోసం ఒక్కటైన ఆరు దేశాలు తెహ్రాన్/దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం మూడవ వారం భీకరంగా సాగుతూ ప్రమాదక స్థాయికి చేరుకుంది. ఈ దశలో చమురు క్షేత్రాలపై దాడులు తీవ్రతరమ య్యాయి. అమెరికా`ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై విరుచుకుపడున్నాయి. ఇరాన్ కూడా తమ ప్రతీకార దాడులతో శుత్రువుల…

Read More