ఇక చమురు యుద్ధమే! – Visalaandhra

. ఇంధన క్షేత్రాలపై దాడులు ముమ్మరం. ఇరాన్ ప్రతీకార దాడులు తీవ్రతరం. ఇరుగు`పొరుగు ఆగ్రహం తెహ్రాన్: ఇజ్రాయిల్అమెరికా కలిసి ఇరాన్‌లో విధ్వంసం సష్టిస్తుండగా, ఆత్మరక్షణలో భాగంగా ఇరాన్ సైతం తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ యుద్ధం ఇప్ప్పుడు చమురు యుద్ధంగా మారిపోయింది. తమ దేశంలో చమురుగ్యాస్ క్షేత్రాలపై దాడులు జరపడంతో గల్ఫ్‌దేశాల చమురు నిల్వలపై ఇరాన్ గురి పెట్టింది. వైమానిక దాడులు చేసింది. యూఏఈ, ఖతార్‌లోని చమురు కేంద్రాలపై క్షిపణులు ప్రయోగించింది. సౌదీ అరాంకో సంస్థకు చెందిన…

Read More

Shocking Incident: నిద్రలోనే పోయిన ఆ నాలుగు ప్రాణాలు.. కారణం బయటపెట్టిన పోలీసులు | ట్రెండింగ్

Last Updated:Mar 16, 2026 3:21 PM IST Shocking Incident: కొన్ని ఊహించని సంఘటనలు అత్యంత విషాదాన్ని మిగుల్చుతాయి. ఎంతలా అంటే రాత్రి నిద్రపోతున్న ఓ కుటుంబం టూ వీలర్ నుండి వచ్చే పొగ పీల్చి ప్రాణాలు కోల్పోవడం అందర్ని షాక్ కి గురి చేసింది. + Shocking Incident Shocking Incident: కొన్ని ఊహించని సంఘటనలు అత్యంత విషాదాన్ని మిగుల్చుతాయి. ఎంతలా అంటే రాత్రి నిద్రపోతున్న ఓ కుటుంబం టూ వీలర్ నుండి…

Read More

Skating Training: రూ.500 ఫీజుతో స్కేటింగ్ శిక్షణకు అవకాశం.. ఇక్కడ ట్రైనింగ్‌తో జాతీయ స్థాయి పతకాలు గ్యారంటీ.. |

Last Updated:Feb 12, 2026 1:53 PM IST విజయనగరం విజ్జు స్టేడియం స్కేటింగ్ శిక్షణ కేంద్రం చిన్నారులకు తక్కువ ఫీజుతో శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించేందుకు ప్రోత్సహిస్తోంది. + 500 రూపాయల ఫీజుతో స్కేటింగ్ శిక్షణకు అవకాశం విజయనగరం పట్టణం చివరలో ఉన్న విజ్జు స్టేడియం నేడు స్కేటింగ్ క్రీడలో ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేసే కేంద్రంగా మారుతోంది. చిన్నతనం నుంచే స్కేటింగ్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో…

Read More

తిరుమల కేక్ కటింగ్ వివాదంపై మాధురి స్పందన.. తనుజాకు సంబంధం లేదని స్పష్టం..! Bigg Boss contestant Madhuri reacts to Tirumala cake cutting controversy. |

Last Updated:Mar 07, 2026 3:07 PM IST Divvela Madhuri తిరుమల కేక్ కటింగ్ ఘటనపై స్పందించారు. తనుజాను అనవసరంగా లాగడం సరైంది కాదని, తిరుమల శ్రీవారి పట్ల గౌరవం ఉందని, కేక్ కట్ చేయడం తెలియక జరిగిందని తెలిపారు. + కేక్ తెచ్చింది నేనే.. తప్పును ఒప్పుకున్న మాధురి..! తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో జరిగిన కేక్ కటింగ్ ఘటనపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, టెలివిజన్ ఛానెల్‌లలో జరుగుతున్న చర్చల మధ్య…

Read More

కాంగ్రెస్ పార్టీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోంది

అసోం, కోల్‌కతా సభలో కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విసుర్లు కోల్‌కతా: యుద్ధాల ప్రభావం ప్రజలపై తక్కువగా పడేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుండగా… కాంగ్రెస్ పార్టీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ భయాందోళనలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో శనివారం ప్రధాని పర్యటించారు. పశ్చిమ బెంగాల్‌లో రూ.18,680 కోట్ల విలువైన రవాణా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను.. అసోంలో రెండు రోజుల్లో మొత్తం రూ.47,800 కోట్ల ప్రాజెక్టులను ఆవిష్కరించారు….

Read More

Today Top 10 News: ఈరోజు టాప్ 10 ముఖ్య వార్తలు.. 2 నిమిషాల్లో చదివేయండి?

Today Top 10 News Headlines: ఈరోజు రాష్ట్రం, దేశం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ముఖ్యమైన 10 వార్తలను ఒకే చోట సంక్షిప్తంగా అందిస్తున్నాం. రాజకీయాలు, సినిమా, ఆర్థికం, క్రీడలు, టెక్నాలజీ సహా అన్ని రంగాల తాజా అప్‌డేట్స్ ఇందులో ఉంటాయి. Source link

Read More

విశాఖపట్నం ఐఎఫ్‌ఆర్–2026 సిటీ పరేడ్ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష. IFR 2026 city parade arrangements reviewed by Collector Harendhira Prasad. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 11, 2026 9:53 PM IST విశాఖపట్నం ఐఎఫ్‌ఆర్–2026, సిటీ పరేడ్ కోసం కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఏర్పాట్లను పరిశీలించి, అన్ని శాఖలు సమన్వయంతో ప్రజల భద్రత, సౌకర్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ఐఎఫ్‌ఆర్–2026ను సమన్వయంతో విజయవంతం చేయాలి.. బీచ్ రోడ్డులో ఏర్పాట్లను పరిశీలించిన విశాఖపట్నం నగరం మరో అంతర్జాతీయ వేడుకకు సిద్ధమవుతోంది. ఐఎఫ్‌ఆర్–2026, సిటీ పరేడ్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో…

Read More

భారత్`పాక్ అణు యుద్ధం నివారించా – Visalaandhra

. నా జోక్యం లేకుంటే 3.5 కోట్ల మంది ప్రాణాలు పోయేవి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటన వాషింగ్టన్: అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పది నెలల కాలంలోనే తాను ఎన్నో గొప్ప పనులు చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గొప్పలు పోయారు. ఏకంగా 8 యుద్ధాలను ఆపానని పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ ‘స్టేట్ ఆఫ్ యూనియన’ ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఆపిన యుద్ధాలలో భారత్, పాక్…

Read More

CM Chandrababu Unveils 58-Feet 'Statue of Sacrifice' | 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాఖమూరు పార్క్ వద్ద 58 అడుగుల ఎత్తైన పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.#chandrababu #pawankalyan #PottiSriramulu Source link

Read More

విడుదలకు ముందే ‘డెకాయిట’ హంగామా

హైదరాబాద్: వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, ఇప్పుడు ‘డెకాయిట’ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటబోతున్నాడు. ఏప్రిల్ 10, 2026న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్, శేష్ కెరీర్‌లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ సినిమా సుమారు రూ. 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకుందట. అడివి శేష్ సినిమాలకు ఉండే…

Read More