Simhachalam Temple: సింహగిరిపై కల్యాణ వైభవం.. ఆదివారం అంగరంగ వైభవంగా సింహాద్రి అప్పన్న వివాహం!
సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా రథోత్సవం, కళ్యాణం, అంకురార్పణతో భక్తులకు వైభవమైన దర్శనాలు. Source link
సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా రథోత్సవం, కళ్యాణం, అంకురార్పణతో భక్తులకు వైభవమైన దర్శనాలు. Source link
Maila Cyclone: పసిఫిక్ మహా సముద్రంలో మైలా తుపాను భయంకర రూపం సంతరించుకుంది. ఐతే.. దాని ప్రభావం భారత్పై ప్రస్తుతానికి లేదు! కానీ ఏప్రిల్ 9న ఏపీ-తెలంగాణలో ఉరుముల వర్షాలు, హీట్వేవ్ అలర్ట్ ఉంది. వివరాలు తెలుసుకుందాం. Source link
భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద రంగం నిర్మాణరంగం. ఈ నిర్మాణ రంగంలో కొన్ని కోట్ల మంది పనులు నిర్వహిస్తున్నారు. కన్స్ట్రక్షన్ రంగంలో కార్మికులకు పని ప్రదేశాలలో జరిగే ప్రమాదాల నివారణకు వారి సామాజిక భద్రతకు చట్టాన్ని రూపొందించారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వాలు ఆ చట్టాన్ని అమలు చేశాయి. 1990లో ఏఐటియుసి నాయకత్వాలు భవన నిర్మాణ కార్మికుల రక్షణకు, ప్రమాదాల నివారణకు చట్టం అవసరమంటూ గల్లీ నుండి ఢిల్లీ వరకు ఆందోళనలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం…
Shukra Gochar Effects: హిందూ మతంలో జ్యోతిష్యానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు తమ రాశిచక్రాలను, నక్షత్రరాశులను ఎప్పటికప్పుడు మారుస్తాయి. ఇది ప్రతి వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి సంచారము కొంతమందికి శుభ ఫలితాలను, ఇతరులకు సవాలుతో కూడిన ఫలితాలను తెస్తుంది. ఈ క్రమంలో శుక్రుడు మార్చి 2, 2026న మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు సుఖం, ప్రేమ, వైవాహిక జీవితం, సంపద, ఆకర్షణ, కళ, ఐశ్వర్యానికి కారకంగా పరిగణించబడుతుంది. Source…
Last Updated:Mar 14, 2026 8:56 PM IST ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అనంతపురం జిల్లాలో 2025-2028 లీజు కాలానికి బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు 24 వరకు స్వీకరించి, 25న లాటరీ ద్వారా ఎంపిక. బార్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం…. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ తాజాగా బార్ లైసెన్సులకు సంబంధించి కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతపురం జిల్లాలో 2025–2028 లీజు కాలానికి గాను గతంలో మిగిలిపోయిన ఓపెన్ క్యాటగిరీ బార్లకు గెజిట్ నోటిఫికేషన్…
Last Updated:Mar 22, 2026 6:25 PM IST CM Chandrababu: అభివృద్ధి మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించడానికి సరిపోదని, అయితే సమాజంలో అసలైన మార్పుకు సాంకేతికతే ప్రధాన ఆధారమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వేదికగా జరిగిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. cm chandrababu CM Chandrababu: అత్యంత అధునాతన టెక్నాలజీతో అమరావతిని స్మార్ట్ సిటీగా మారుస్తామని ఏపీ సీఎం…
Last Updated:Mar 07, 2026 7:03 AM IST బెంగళూరు నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చి, ఇక్కడ చిన్న ప్యాకెట్లుగా విడగొట్టి విక్రయిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 16 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలో మరోసారి మాదకద్రవ్యాల కలకలం రేగింది. యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు…
Live News Today: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మొయినాబాద్లో జరిగిన ఫాంహౌస్ పార్టీకి హాజరైన సందర్భంగా ఆయన డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. పోలీసులు బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ పాజిటివ్గా వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి పుట్టా సుధాకర్ స్పందించారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన, తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. మహేష్కు 2021లో హార్ట్ సర్జరీ జరిగిందని, అప్పట్లో పెద్ద స్టెంట్ కూడా…
ఏపీలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూల్యాంకనంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై జరిమానా విధించాలని నిర్ణయించింది. మార్కుల నమోదు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్లో తప్పులు దొర్లితే కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. గతేడాది పదో తరగతి మార్కుల లెక్కింపులో కొన్ని పొరపాట్లు జరగడంతో ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఎలాంటి…
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరయింది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు… ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ఆయనపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి… ఈ బెయిల్తో గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అంబటికి బెయిల్ రావడంతో గుంటూరులోని ఆయన నివాసం వద్ద…