Eluru: వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నడని ఎవరూ చేయని పని చేసిన భార్య.. రూ. 12 లక్షలతో.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 08, 2026 6:00 AM IST అప్పటి నుండి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. తన పద్ధతి మార్చుకోవాలని సులేమాన్ రాజు భార్యను శారీరకంగా, మానసికంగా హెచ్చరిస్తూ వచ్చాడు. ప్రతీకాత్మక చిత్రం Eluru: నమ్మిన భర్తను కడతేర్చడానికి ఒక భార్య వేసిన పథకం, ప్రియుడితో కలిసి ఆమె చేసిన క్రూరమైన ఆలోచన ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో జరిగిన ఈ దారుణ హత్య ఉదంతాన్ని జిల్లా ఎస్పీ కేపీఎస్…

Read More

Amazing Performance by Woman in Volleyball | వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన మహిళలు | #local18V

ఏపీ వ్యాప్తంగా ఉన్న అనేక మహిళాజట్లు ఈ వాలీబాల్ పోటీల్లో పాల్గొనడంతో, ప్రతిరోజు ఆ ప్రాంతంలో ఒక పండుగ వాతావరణం నెలకొందిని చెప్పుకోవచ్చు. రాత్రి సమయంలో సైతం విద్యుత్ కాంతులు ఏర్పాటు చేసి వాలీబాల్ మ్యాచ్లు జరిగే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేయడంతో, అనేకమంది మహిళ క్రీడాకారులు వారి సత్తా చూపారు. మొత్తానికి ఫైనల్ మ్యాచ్ గత అర్ధరాత్రి తో ముగిసింది. ఫైనల్ పోరులో ఐసిఎఫ్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ఐదు లక్షల నగదు…

Read More

Vizag Residents Protest Against Amaravati Bill | అమరావతి బిల్లుపై విశాఖవాసుల ఆగ్రహం..| #local18V

అమరావతి బిల్లు ఓకే కావడంతో ఉత్తరాంధ్రకు ముఖ్యంగా విశాఖకి అన్యాయం జరుగుతుందంటున్నారు ఆ ప్రాంత ప్రజలు. కారణాలు ఏవైనా విశాఖపట్నంకి ఉత్తరాంధ్రకు ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉందని మరోసారి తమ బిగ్గర స్వరాన్ని వినిపిస్తున్నారు.#vizagresidents #amaravatibill #Apnews Source link

Read More

Snake Catcher Rescues Cobra | ఇంట్లోకి వచ్చిన నాగుపాముకి నీళ్లు తాగించిన స్నేక్ క్యాచర్

ఎండల తీవ్రతతో నీళ్ల కోసం ఇంట్లోకి వచ్చిన తాచుపాముకు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ నీళ్లు ఇచ్చి సురక్షితంగా అడవిలో వదిలారు. జీవరాసుల పట్ల మానవత్వం చూపిన ఈ ఘటన కోనసీమలో చర్చనీయాంశమైంది. Source link

Read More

Strong Leafy Vegetables: ఆకు కూరల్లో తోపు ఇదే.. వారానికి 3 రోజులు తింటే ఆ విషయంలో ఢోకా ఉండదంతే

Leafy Vegetables: ఆకు కూరలు ఆరోగ్యానికి మంచివి. ఏ వయసు వారికైనా డాక్టర్లు, న్యూట్రిషన్స్ ఇచ్చే సలహా ఇదే. అందుకే వారంలో కనీసం రెండు మూడు రకాల ఆకు కూరలతో భోజనం చేస్తే దాని ప్రభావం ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుందంటారు. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో ఈ వెజిటెబుల్ డైట్‌లో ఆకు కూరలు చేర్చుకోమని మరీ ముఖ్యంగా పొన్నగంటి కూర అయితే చాలా మంచిది. Source link

Read More

Simhachalam: నేడే చందనోత్సవం.. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. భక్తుల ప్రశాంత దర్శనానికి పక్కాగా ఏర్పాట్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 20, 2026 4:21 AM IST ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే స్వామివారి “నిజరూప దర్శనం” కోసం లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రశాంత వాతావరణంలో దర్శనం పూర్తయ్యేలా దేవస్థానం అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమన్వయంతో పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. Simhachalam Temple Simhachalam: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవానికి సింహగిరి సర్వాంగ సుందరంగా…

Read More

చిత్తూరు కలెక్టరుకు హైకోర్టు నోటీసులు – Visalaandhra

దివ్యజ్ఞాన సమాజం వ్యవహారం (విశాలాంధ్ర-చిత్తూరు) : చిత్తూరు దివ్యజ్ఞాన సమాజం (థియోసాఫికల్ సొసైటీ) ఆస్తుల వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వంద ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ ఆస్తుల పరిరక్షణలో జరుగుతున్న అక్రమాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం… చిత్తూరు జిల్లా కలెక్టరుకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి కలెక్టరుకు రెండు వారాల గడువు విధించింది.హైకోర్టులో బలమైన వాదనలుబీసీ నేత బుల్లెట్…

Read More

పెరూ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ – Visalaandhra

వామపక్ష అభ్యర్థి సాంచెజ్ ఆధిక్యత లిమా: పెరూ అధ్యక్ష ఎన్నికలు కన్జర్వేటివ్ అభ్యర్థి ఫుజిమోరి, వామపక్ష అభ్యర్థి సాంచెజ్‌కు మధ్య హోరాహోరీగా సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా ఈ ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే 96.27 శాతం ఓట్లT లెక్కించగా, వామపక్ష నేత సాంచెజ్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. సాంచెజ్‌కు 50.10 శాతం ఓట్లు రాగా ఫుజిమోరికి 49.90 శాతం పోలయ్యాయి. సాంచెజ్‌కు గ్రామీణ ప్రాంతంలో ఆధిక్యత లభించింది. ఈ మేరకు పెరూ ఎన్నికల యంత్రాంగం…

Read More

Amaravati Capital: తిరుపతిలో అమరావతి సంబరాలు.. దేవతల రాజధాని అంటూ టీడీపీ నేతల వేడుకలు |

Last Updated:Apr 03, 2026 9:56 AM IST Amaravati Capital: అమరావతి చట్టబద్దత బిల్లు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం పొందడంతో తిరుపతిలో టీడీపీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహించాయి. + Amaravati Capital Tirupati: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతే ఉండాలని అందుకు చట్టబద్ధత కల్పించాలని ప్రవేశపెట్టిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం చేయడంతో ఏపీలో సంబరాలు మిన్నంటుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ని స్వర్ణాంధ్రగా మార్చేందుకు కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం సాధించిన విజయంతో అన్నీ వర్గాల ప్రజలు…

Read More

AP News Updates: చిన్నారి హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య? |

మదనపల్లి జిల్లాలో 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని మృతదేహం.. కురబలకోట మండలం.. కనసానివారి పల్లె చెరువులో నిందితుడి మృతదేహం లభ్యమైంది. ముదివేడు పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించనున్నట్లు తెలుస్తోంది. నిందితుడు.. 7ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, అత్యంత ఘోరంగా నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు అతని మృతదేహం…

Read More