అసత్యాలు ఆపండి

. నాదర్‌గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ మీరే. కోర్టుకు వెళ్లి కొట్లాడుతున్నది మేమే. వట్టినాగులపల్లి వివాదం మీ ‘కుటుంబ పంచాయితీ’. కొత్వాల్‌గూడ క్రషర్‌పై అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు. బీఆరఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ధ్వజం విశాలాంధ్ర – హైదరాబాద్: నాదర్‌గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ బీఆరఎస్‌దేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి, ఒంటి నిండా అవినీతి బురద పూసుకున్న అబద్ధాల రావు, డ్రామా రావు, శకుని…

Read More

గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. నేటి టాప్ 10 వార్తలు మీకోసం

హరీశ్ రావు తెలంగాణ అవమానంపై బీజేపీ కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు, లోకేష్ ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించారు, పవన్ ఆరోగ్యం నిలకడగా ఉందని చిరంజీవి తెలిపారు Source link

Read More

పాత ‘ఎమ్‌ ఆధార్‌‘ యాప్ బంద్..కొత్త అధికారిక ఆధార్ యాప్ విడుదల

స్మార్ట్‌ఫోన్లలో ఆధార్ సేవలను ఉపయోగించే పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక మార్పును ప్రకటించింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పాత ‘ఎమ్-ఆధార్‌ యాప్‌ను త్వరలోనే పూర్తిగా నిలిపివేయనున్నారు. దీని స్థానంలో మరింత భద్రత, ఆధునిక ఫీచర్లతో కూడిన సరికొత్త ‘ఆధార్్ణ యాప్‌ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు వెంటనే కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌్ణ ద్వారా ప్రభుత్వం కోరింది. పటిష్ఠ భద్రతపాత…

Read More

పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల కోసం కంట్రోల్‌రూం

-అందుబాటులో హెల్ప్‌లైన్‌ నంబర్లు న్యూదిల్లీ: పశ్చిమాసియాలో తీవ్ర యుద్ధం కొనసాగుతుండటంతో అక్కడి పలు దేశాల్లో అనేకమంది భారత పౌరులు చిక్కుకుపోయారు. వీరికి కావాల్సిన సహకారాన్ని అందించడానికి భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రత్యేక కంట్రోల్‌ రూంని ఏర్పాటుచేసింది. ప్రభావిత ప్రాంతాల్లోని భారతీయుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లను ప్రకటించింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ కంట్రోల్‌ రూం అందుబాటులో ఉంటుందని తెలిపింది. 1800 118797 టోల్‌ఫ్రీ నంబరును గానీ, ం91 11 2301 2113,…

Read More

Suspicious Death: హత్యా లేక ఆక్సిడెంట్.. పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి పడి మహిళ మృతి.. అసలు విషయం ఇదే.. | గుంటూరు వార్తలు (Guntur News)

Last Updated:May 07, 2026 6:22 AM IST Suspicious Death: క్రోసూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు వచ్చిన రేణుక పై అంతస్తు నుంచి పడి మృతి, కానిస్టేబుల్ వెంకటేశ్వరరెడ్డి వివాదం నేపథ్యంగా అనుమానాలు, కేసు దర్యాప్తులో ఉంది News18 గుంటూరు జిల్లా క్రోసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. విచారణ నిమిత్తం స్టేషన్‌కు వచ్చిన మహిళ, భవనం పై అంతస్తు నుంచి పడి…

Read More

Srisailam Temple: మయూర వాహనంపై శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునుల విహారం.. విశేషాలివే.. |

Last Updated:Feb 12, 2026 10:21 AM IST శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మయూర వాహన సేవ, కళాకారుల ప్రదర్శనలు, భక్తుల ఉత్సాహం, రమేష్ నాయుడు, శ్రీనివాసరావు పాల్గొనడం విశేషం. + మయూర వాహనంపై భ్రమరాంబా మల్లికార్జునుల విహారం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలతో పులకించిపోతోంది. లోకారాధ్యుడైన శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబా దేవి అమ్మవార్ల దివ్య సన్నిధిలో బ్రహ్మోత్సవాలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి. బుధవారం రాత్రి అత్యంత వైభవంగా…

Read More

ప్రభుత్వ పాఠశాలకు ఫర్నిచర్ బహుకరణ…. – Visalaandhra

విశాలాంధ్ర నందిగామ:- మానవసేవే మాధవసేవ అనే సంకల్పంతో వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దాన గుణంతో ముందుకు సాగాలని ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్యాంప్రసాద్ అన్నారు శుక్రవారం స్థానిక నెహ్రు నగర్ లో గల ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్ కు ఫర్నిచర్ అందజేసిన మద్దాలి శ్రీనివాసచార్యులు,మద్దాలి నారాయణ చార్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు అమెరికాలో నివసిస్తున్న మద్దాల శ్రీనివాసచార్యులు, హైదరాబాదులో నివసిస్తున్న మద్దాలి నారాయణాచార్యులు తమ యొక్క ఆర్థిక సహాయం ద్వారా ఆఫీస్…

Read More

చైనాలో పశ్చిమ బ్రాండ్స్‌ పలాయనం – Visalaandhra

బీజింగ్‌లోని ఆపిల్ స్టోర్లు ఖాళీగా ఉన్నాయి, నైక్ షూ షోరూమ్‌లు దుమ్ము పడుతున్నాయి, స్టార్బక్స్‌ కాఫీ కనుమరుగైంది. ఇవన్నీ జరుగుతుంటే ట్రంప్ కేవలం చూస్తూ ఉండటం తన పనైంది, ఇది వాణిజ్య యుద్ధం కాదు, చైనా ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇది కేవలం వాణిజ్య యుద్ధం మాత్రమే కాదు, దీని పరిధి అంతకంటే చాలా పెద్దది. చైనా క్షిపణులతో గానీ, ఆంక్షలతో గానీ కాకుండా, అంతకంటే శక్తిమంతమైన మరో మార్గంలో ఎదురు దాడి చేస్తోంది. దాని సొంత జేబులతో!…

Read More

AP News: కలియుగ దైవ సన్నిధిలో తప్పు చేస్తే తప్పించుకోలేరు.. వైసీపీపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఫైర్.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 9:14 PM IST ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై వైసీపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. TDP MLA Dhulipalla Narendra Slams YSRCP Over Tirumala Laddu Ghee Adulterationis అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్…

Read More

అంబటికి బెయిల్

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరయింది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు… ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయనపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి… ఈ బెయిల్‌తో గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అంబటికి బెయిల్ రావడంతో గుంటూరులోని ఆయన నివాసం వద్ద…

Read More