AP Government: సీఎం చంద్రబాబు అదిరిపోయే మాస్టర్ ప్లాన్.. లక్షల మందికి ఉద్యోగాలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సౌర విద్యుత్ హబ్‌గా రాయలసీమ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఉన్న అపారమైన సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 325 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధికారులు వివరించగా, దీనికి అనుగుణంగా భారీ పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం సూచించారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వృథా చేయకుండా స్టేట్ మరియు సెంట్రల్ గ్రిడ్‌లకు అనుసంధానం చేయాలని,…

Read More

శ్రీవారి దర్శనం ప్లాన్ చేస్తున్నారా..? టికెట్ బుకింగ్ షెడ్యూల్ ఇదే..! ttd-darshan-tickets-services-and-rooms-schedule-for-july. |

Last Updated:Apr 12, 2026 10:30 PM IST జూలై నెలకు తిరుమల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలు టీటీడీ ప్రకటించింది, అన్ని బుకింగ్స్ అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే చేయాలని సూచించింది శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలై నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల తేదీలు.. శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ అందించింది. జూలై నెలకు సంబంధించిన దర్శన…

Read More

ట్రంప్ నాన్చుడు…తొలగని ఉత్కంఠ – Visalaandhra

ఇరాన్‌తో ఒప్పందంపై వీడని ప్రతిష్టంభనవాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలపై ఎటూ తేల్చక నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారు. యుద్ధ విరమణను మరో 60 రోజులు పొడిగించేందుకు, హోర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. శ్వేతసౌధంలోని సిచ్యుయేషన్ రూమ్‌లో తన సలహాదారులతో సమావేశమైన ట్రంప్…ఒప్పందంపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమంపైనే ఎక్కువ చర్చ జరిగింది. ఈ అణు కార్యక్రమాన్ని…

Read More

ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు..

సత్యసాయి మహాసమాధి వద్ద ఆధ్యాత్మిక చింతనలో కేంద్ర రక్షణ మంత్రి విశాలాంధ్ర–పుట్టపర్తి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి మహాసమాధిని కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం దర్శించుకున్నారు. పుట్టపర్తిలో ఏర్పాటు చేయనున్న యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రశాంతి మందిరానికి చేరుకుని కొద్దిసేపు ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు.ప్రశాంతి నిలయానికి…

Read More

నటుడు శివాజీ రాజా ఇంట్లో విషాదం.. తండ్రి కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో విషాదం నెలకొంది.ఆయన తండ్రి జి. రామరాజు (85) మంగళవారం ఉదయం 8 గంటలకు మధురానగర్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. వయోభారంతో పాటు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.తండ్రి మరణంతో శివాజీ రాజా కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. రామరాజు భౌతికదేహాన్ని నివాసంలో సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 3 గంటలోపు అంత్యక్రియలుఅంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపు…

Read More

24 ఏళ్లకే కౌన్సిలర్‌ – Visalaandhra

–బిఆర్ఎస్ నుంచి ఎన్నికైన రమ్య స్టేషన్‌ఘన్‌పూర్‌ : స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 24 ఏళ్ల వయస్సులోనే కౌన్సిలర్‌గా ఎన్నికై అందరితో ఔరా అనిపించుకుంటున్నారు చల్లా రమ్య. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా.. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఐదో వార్డు జనరల్‌ మహిళకు కేటాయించారు. ఆ వార్డులో తరఫున రమ్య పోటీచేసి.. కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమెను పట్టణ వాసులు అభినందిస్తున్నారు. Source link

Read More

రిజర్వ్ చేసిన తీర్పులు మూడు నెలల్లోనే తీర్పులివ్వండి..

హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలురాష్ట్రాల హైకోర్టుల్లో వాదనలు పూర్తై తీర్పులను రిజర్వ్ చేసిన తర్వాత వాటి వెలువడటంలో జాప్యం జరగకుండా సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్ఠంగా మూడునెలల్లోపు ప్రకటించాలని స్పష్టం చేసింది. తీర్పుల విడుదలలో ఆలస్యం కారణంగా న్యాయప్రక్రియపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్,జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపిన్ పంచోలి సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ ఆదేశాలు వెలువరించింది.వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో మూడు…

Read More

ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు

దాదాపు ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి చిరునామాగా ఉన్న ఢిల్లీలోని అక్బర్ రోడ్ కార్యాలయంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ శనివారం (మార్చి 28)లోగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. 1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు 24, అక్బర్ రోడ్ భవనం కేంద్రంగా ఉంది. ఈ కార్యాలయంతో పాటు, 5 రైసినా రోడ్‌లో ఉన్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆఫీస్‌ను కూడా…

Read More

క్లిష్ట హృదయ చికిత్సలో అద్భుతం.. కిమ్స్ డాక్టర్‌కు భారీ గుర్తింపు..! interventional cardiology award. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 29, 2026 8:56 PM IST India Live 2026లో డా. గణేష్ కాశీనాథుని KIMS Hospital తరఫున టాప్ 5 బెస్ట్ కేసెస్ అప్రీషియేషన్ అవార్డు సాధించి విశాఖ గుండె చికిత్స ప్రతిష్ఠను పెంచారు. డా. గణేష్ కాశీనాథునికి జాతీయ స్థాయి గుర్తింపు.. దేశవ్యాప్తంగా వైద్య రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ మహాసభలో విశాఖకు గర్వకారణమైన ఘనత లభించింది. India Live 2026 లో KIMS Hospital కు చెందిన…

Read More

₹60 Lakh Golden Toranam for Venkateswara Swamy | వాడపల్లి వెంకన్నకు బంగారు మకర తోరణం | #local18V

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ కానుక అందించారు. సుమారు రూ.60 లక్షల విలువ చేసే బంగారు మకర తోరణాన్ని స్వామివారికి సమర్పించారు. ఈ బంగారు తోరణం ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Source link

Read More