హిమాలయాల్లో అరుదైన జంతువులు.. తెలుగు యువకుడి వీడియోలకు గ్లోబల్ గుర్తింపు..! Vijit Bhargav captures rare creatures in Himalayas. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 30, 2026 3:35 PM IST అనంతపురం యువకుడు విజిత్ భార్గవ్ సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు హిమాలయాల్లో అరుదైన లెపార్డ్స్‌ను కెమెరాలో బంధిస్తూ డ్రోన్ పైలట్ విజువల్ స్టోరీ టెల్లర్‌గా మెరిసుతున్నాడు. + డ్రోన్ పైలెట్.. హిమాలయాల్లో తిరిగే లిపార్డ్స్ తీసి ఫెమస్ అయిపోయాడు… తనకి ఇష్టమైన రంగుల ప్రపంచంలో విహరించాలి అనే కల.. కానీ జీవితం మాత్రం అతన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగం వైపు నడిపించింది. అయినా ఆ కలను వదిలిపెట్టకుండా కెమెరాను ఆయుధంగా…

Read More

Illicit Relationship: విశాఖలో దారుణ హత్య.. అక్కను వేధిస్తున్నాడని యువకుడి ప్రాణం తీసిన తమ్ముడు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 25, 2026 11:12 AM IST విశాఖపట్నం కైలాసపురంలో అక్రమ సంబంధం వివాదంతో ఆటో డ్రైవర్ ప్రశాంత్‌ను శ్రీను కత్తితో హత్య చేశాడు, పోలీసులకు లొంగిపోయాడు, కేసు దర్యాప్తులో ఉంది విశాఖలో దారుణ హత్య..! అక్కతో అక్రమ సంబంధం..! యువకుడి ప్రాణం తీసిన తమ్ముడు విశాఖపట్నం నగరంలో మరోసారి అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాసపురం ప్రాంతంలో నిన్న రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది….

Read More

7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు తరలిరండి

జూన్ 6, 7 తేదీల్లో రాజమండ్రిలో నిర్వహణ అనంతలో ఘనంగా గోడపత్రికల ఆవిష్కరణ విశాలాంధ్ర అనంతపురం టౌన్ : శ్రీశ్రీ కళావేదిక, చైతన్య సారస్వత పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో జరగనున్న ఏడవ ప్రపంచ సాహిత్య మహాసభలకు తరలిరావాలని పలువురు కవులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో సుదీర్ఘ సాహిత్య యాత్రలో భాగంగా, ఈసారి రాజమహేంద్రవరంలో ఒక మహా సాహిత్య చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమవుతోందన్నారు….

Read More

GVMC: పన్ను కట్టలేదో జప్తు ఖాయం.. బకాయిదారులపై జీవీఎంసీ కోరడా.. మార్చి 31లోపు క్లియర్ చేసుకోవాల్సిందే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 7:19 AM IST ముఖ్యంగా ఆస్తి పన్ను (Property Tax) చెల్లించకుండా మొండికేస్తున్న బకాయిదారుల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించని వారి ఆస్తులను జప్తు చేసేందుకు రెవెన్యూ విభాగం రంగంలోకి దిగింది. ప్రతీకాత్మక చిత్రం GVMC: ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఆస్తి…

Read More

Kedarnath Temple: మళ్లీ తెరచుకున్న కేదార్‌నాథ్ ఆలయం.. భక్తులకు కొత్త కండీషన్లు!

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Tamarind Business | చింతపండు వ్యాపారం.. మహిళలకు వేలాది ఉద్యోగాలు | Rayalaseema | #local18v

రాయలసీమ ప్రాంతంలో చింతపండు వ్యాపారం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వాతావరణం చింత చెట్ల పెరుగుదలకు నాణ్యమైన దిగుబడికి అనుకూలంగా ఉండటంతో, ఇది ఒక ప్రధాన వాణిజ్య పంటగా మారింది. అయితే సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉన్న బాదుల్లా అనే చింతపండు వ్యాపారి గత 30 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఉన్న ఒడిదుడుకలను మహిళలకు ఈ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలను లోకల్ 18 తెలిపారు.#tamarindbusiness #rayalaseema #apnews Source link

Read More

పూణె వైద్యుడుకి సైబర్ నేరగాళ్లు టోకరా

రూ.12 కోట్ల షేర్ ట్రేడింగు మోసం పూణె: మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ వైద్యుడు (75) సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కికున్నారు. ఆన్‌లైన్ షేర్ ట్రేడింగు కుంభకోణంలో రూ.12.31 కోట్లు నష్టపోయారు. జనవరి నెల చివరివారంలో గుర్తుతెలియని నంబరు నుంచి వైద్యునికి ఓ సందేశం వచ్చింది. అందులో కొన్ని షేర్లను సిఫార్సు చేసి, ఓ లింకు ఇచ్చారు. ఆ లింకుపైన క్లిక్ చేయడంతో వైద్యుడిని ప్రత్యేక వాట్సప్ గ్రూపులో చేర్చారు. అంతర్జాతీయ ట్రేడింగ్ కంపెనీని పోలిన ఓ…

Read More

మరింతగా ప్రజలతో మమేకం కావాలి

ఇంటింటికి సీపీఐ కార్యక్రమంలో దోనేపూడి శంకర్ విశాలాంధ్రవిజయవాడ: కమ్యూనిస్టు పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పార్టీ శ్రేణులు మరింతగా ప్రజలతో మమేకం కావాలని పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. శనివారం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద విజయా టాక్సీ యూనియన్, విజయవాడ టాక్సీ సొసైటీ యూనియన్ సంయుక్తంగా చేపట్టిన సీపీఐ నిధి సమీకరణ కార్యక్రమాన్ని దోనేపూడి శంకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో టాక్సీ యూనియన్లకు విశిష్టమైన…

Read More

Amrit Bharat Station Scheme: ఏపీ, తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ | Andhra Pradesh and Telangana Get World-Class Railway Stations |

దేశమంతటా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో భిలై పవర్ హౌస్, దల్లిరాజ్‌హరా, రాయ్‌పూర్ జంక్షన్, సరోనా స్టేషన్‌లు ఆధునికీకరించబడ్డాయి. ఢిల్లీలో నరేలా, సబ్జీ మండి, తిలక్ బ్రిడ్జ్ స్టేషన్లు పునర్నిర్మాణం అవుతున్నాయి. కర్ణాటకలో బెంగళూరు కంటోన్మెంట్, చమరాజా నగర్, ఘటాప్రభ, హోసపేట, రాణిబెన్నూరు స్టేషన్లు అభివృద్ధి చెందాయి. మహారాష్ట్రలో పాల్గర్, దివా, ముంబ్రా, తిట్వాల, వీఖ్రోలి, ఇగట్‌పూరి స్టేషన్లు మారుతున్నాయి. గుజరాత్‌లో హిమ్మత్‌నగర్, డాహోడ్, లిమ్‌ఖేడా, ఆసార్వా స్టేషన్‌లు, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ స్టేషన్లు…

Read More

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు..

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో చెన్నై పోర్ట్ నుంచి ఆగిన ఎగుమతులుఉత్పత్తికి తగ్గ ధర లేక పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనఏపీలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఇప్పుడు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 100 కోడిగుడ్ల హోల్‌సేల్ ధరను రూ.420గా నిర్ణయించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా వినియోగం తగ్గడం, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడమే ఈ…

Read More