యూపీలో తుఫాన్ బీభత్సం.. 89 మంది మృతి….

మండువేసవిలో ఉత్తర్‌ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. క్యుములోనింబస్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. ‘‘గాలి దుమారం, వడగళ్ల వాన, పిడుగుల కారణంగా మే 13న పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. దీంతో వేర్వేరు వర్ష సంబంధిత ఘటనల్లో 89 మంది మృతి చెందారు. మరో 53 మంది గాయపడ్డారు. 114 జంతువులు…

Read More

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీశ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

విశాలాంధ్ర ` శ్రీశైలం: శ్రీశైలం మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి విచ్చేయు లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీశైలం దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి పరిశీలించారు.దేవస్థానం ప్రారంభ ద్వారం నుండి భక్తుల క్యూ లైన్లు, క్యూ లైన్లలో ఏర్పాటు చేసిన…

Read More

AP News: మండలిలో ‘లడ్డూ’ రగడ.. వైసీపీ Vs కూటమి సభ్యుల మధ్య మాటలయుద్ధం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 04, 2026 2:10 PM IST Tirumala Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో దుమారం రేపింది. మంత్రులు, సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. News18 తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందనే అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో పెను దుమారం రేపింది. ఈ సున్నితమైన, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రదర్శించింది. దాదాపు…

Read More

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒక రోజు నో వెహికల్ డే

నా దేశం – నా బాధ్యత పేరుతో ఏపీలో పొదుపు చర్యలు ప్రారంభించిన ప్రభుత్వంబంగారం కొనుగోళ్లు తగ్గించి, స్వదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రజలకు విజ్ఞప్తిరైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని పిలుపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంధన పొదుపు చర్యలపై క్యాబినెట్‌లో కీలక చర్చ జరిగింది. ఈ క్రమంలోనే వారికి ఒక రోజు నో వెహికల్ డేను పాటించాలని నిర్ణయించారు….

Read More

AP POLITICS: వాళ్లిద్దరినే టార్గెట్ చేసిన వైసీపీ నేతలు.. రోడ్డెక్కి మరీ విమర్శలు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 18, 2026 12:47 PM IST AP POLITICS: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ వార్ కొనసాగుతుంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్లెక్కారు. + AP POLITICS AP POLITICS: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ వారు కొనసాగుతుంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్లెక్కారు. కోడిని కోస్తే జైల్లో పెట్టిన అధికారపార్టీ నేతలు మరి తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలు డ్రగ్స్‌కు ప్రధాన సూత్రధారులుగా మారితే మీరేం చేస్తున్నారు..?…

Read More

నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీవీకే అధ్యక్షుడు విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ వరుసగా మూడుసార్లు కొళత్తూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన ఈసారి కూడా అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఢిల్లీకి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతోందని అన్నారు. ఈసారి గొప్ప విజయాన్ని అందుకోబోతున్నామని కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన…

Read More

ఉద్యోగులకు ఏపీ సర్కార్ వరాలు.. 2 నెలల పితృత్వ సెలవులు, ఐవీఎఫ్ రాయితీ

ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, జనాభా నియంత్రణ విధానాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో తగ్గుతున్న జనాభా వృద్ధి రేటును పెంచే లక్ష్యంతో మూడో సంతానం పొందిన పురుష ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా రెండు నెలల పాటు పితృత్వ సెలవులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఈ వివరాలు వెల్లడించారు. పిల్లల సంరక్షణలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన…

Read More

మావోయిస్టుల పేరుతో మంత్రులకు బెదిరింపులు – Visalaandhra

అవి నిజమైనవి కాకపోవచ్చన్న మంత్రి దుర్గేశ్ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో ఒకేసారి నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. ఈ లేఖలు కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన మంత్రులకు రావడం గమనార్హం. టీడీపీకి చెందిన అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, జనసేనకు చెందిన కందుల దుర్గేశ్, బీజేపీకి చెందిన సత్యకుమార్‌లకు ఈ లేఖలు అందినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ ఈ లేఖలు బయటకు…

Read More

ఉగ్ర కుట్రలో ఏఐ వాడకం – Visalaandhra

ఎర్రకోట వద్ద పేలుడుపై ఎనఐఏ ఛార్జిషీటులో వెల్లడిదిల్లీ: ఎర్రకోటకు సమీపంలో కారు బాంబుతో ఆత్మాహుతికి పాల్పడిన అల్‌ఖైదా అనుబంధ సంస్థ ఉగ్రవాదులు దాని కోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ప్లాట్‌ఫాంనూ వాడారని ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎనఐఏ) గుర్తించింది. ఉగ్ర కుట్ర రూపకల్పనలో ఏఐని దుర్వినియోగం చేశారని వెల్లడించింది. 2025 నవంబరు 10న జరిగిన పేలుడుపై ఎనఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో 7,500 పేజీల భారీ ఛార్జిషీటును అధికారులు ఇటీవల దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాకెట్‌తో…

Read More

Tirumala: శ్రీవారి అభిషేక సేవలో కల్వకుంట్ల కవిత .. వెంకన్నకు మొక్కులు తీర్చుకున్న నాయకురాలు |

Last Updated:Mar 06, 2026 10:47 AM IST Tirumala: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుమలలో శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కొండపైకి కాలి నడక మార్గాన వెళ్లిన కవిత స్వామివారి అభిషేక సేవలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. + TML KAVITHA Tirumala: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుమలలో శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కొండపైకి…

Read More