ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి – Visalaandhra

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న న్యూదిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు చాలా ప్రధానమైనవి. ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న అన్నారు. పట్నాలో చాణక్య న్యాయ విశ్వవిద్యాలయంలో రాజేంద్రప్రసాద్ స్మారక ఉపన్యాసం ఇస్తూ… ఎన్నికల సమగ్రతను కాపాడే ప్రాథమిక బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టంచేశారు. ఎన్నికలు నిర్వహించే వారు పోటీ చేసే వ్యక్తులపై ఆధారపడితే మొత్తం ప్రక్రియ తటస్థతపై అనుమానాలు వ్యక్తమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని…

Read More

Job Mela 2026: ఆ జిల్లాలో మెగా జాబ్ మేళా.. నిరుద్యోగులు ఇకపై మేం ఎంప్లాయిస్ అని చెప్పుకునే ఛాన్స్

Job Mela 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24 న అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రిషి డిగ్రీ కళాశాల వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నర్సీపట్నం ఎమ్మెల్యే , రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఓ ప్రకటనలో తెలిపారు.. Source link

Read More

ఏపీఎల్ థ్రిల్లర్‌ గెలుపు

రాయలసీమ రాయల్స్‌పై విశాఖ లయన్స్ ఉత్కంఠ విజయంరిష్కీ భుయి విధ్వంసక సెంచరీతో 190 పరుగుల భారీ స్కోరుచివరి వరకు పోరాడిన రాయలసీమకు విజయం అందని ద్రాక్షఏపీఎల్-2026లో అభిమానులను ఉర్రూతలూగించిన హోరాహోరీ పోరు విశాలాంధ్ర – విజయవాడ స్పోర్ట్స్ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026లో మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానం మరో ఉత్కంఠభరిత పోరుకు వేదికైంది. లీగ్ దశలో జరిగిన 21వ మ్యాచ్‌లో సింహాద్రి విజాగ్ లయన్స్ జట్టు కేవలం నాలుగు పరుగుల తేడాతో రాయలసీమ…

Read More

Sri Rama Navami: ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు మొదలు.. హరిద్ర ఘటనం అంటే ఏమిటో తెలుసా..?

Sri Rama Navami Ontimitta: ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరామనవమిని పురస్కరించుకొని అన్ని రామాలయాలు ముస్తాబవుతున్నాయి. మరీ ముఖ్యంగా కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని అత్యంత ప్రాచీన ఆలయమైన శ్రీకోదండరామస్వామి ఆలయం భక్తి వాతావరణంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి శుభారంభం జరిగింది. Source link

Read More

స్థానిక గ్రంథాలయానికి చెస్ బోర్డు విరాళం…..

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ సందర్భంగా కూల్ డ్రింక్స్ బండి వ్యాపారి శ్రీనివాసులు స్థానిక గ్రంథాలయానికి చెస్ బోర్డును విరాళంగా అందించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా చిన్నారుల్లో పఠనాసక్తి, మానసిక వికాసం పెంపొందించేందుకు గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, నేటి కాలంలో చిన్నారులు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లకే పరిమితమవుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో పుస్తక పఠనం, మేధోపరమైన ఆటల…

Read More

బడ్జెట్ సెషనా…లడ్డ్డూ సెషనా?

అసెంబ్లీ సమావేశాలపై రామకృష్ణ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో జరుగుతున్నవి బడ్జెట్ చర్చలా లేక లడ్డూ వివాదానికి సంబంధించిన చర్చలా అనేది అర్థం కావటం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో జరుగుతున్నవి బడ్జెట్ చర్చలా లేక లడ్డూ వివాదానికి సంబంధించిన చర్చలా అనేది అర్థం కావటం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ…

Read More

Love Astrology: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే మీ లవ్ సక్సెస్.. ప్రకృతిలో దాగున్న ప్రేమ రహస్యాలివే..! special plants to grow at home for love and luck. |

Last Updated:Apr 23, 2026 8:07 PM IST తులసి, జాస్మిన్, రోస్, ఆర్కిడ్, ఆంథూరియం వంటి మొక్కలు ప్రేమ, అదృష్టం, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు, లోకల్ 18 తెలుగు ధృవీకరించలేదు Source link

Read More

Madanapalle Incident: మదనపల్లె చిన్నారి హత్య కేసు.. చెరువులో దూకి నిందితుడు ఆత్మహత్య? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 18, 2026 10:15 AM IST Madanapalle Child Murder Case Update:మదనపల్లి జిల్లాలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. murder case Madanapalle Child Murder Case Update: మదనపల్లి జిల్లాలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని కురబలకోట…

Read More

పాలకుల ప్రజా వ్యతిరేఖ విధానాలపై పోరాటాలకు విద్యార్థులు సిద్దం కావాలి ….సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య

విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : భారత దేశ స్వాతంత్రోధ్యమం కోసం పోరాటం చేసిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎసఎఫ్ అని నాడు రవిఅస్తమించని బ్రిటీష్ సాంమ్రాజ్యంతో పోరాటాలు చేసిన విద్యార్థిసంఘం అని అటువంటి సంఘంలో పనిచేయడం గొప్పవిషయంగా భావించాలని ఏఐఎసఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షులు ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. బుధవారం పందిపాడు గ్రామంలోని టీజీఆర్ ఫంక్షన్ హాలు జులై 1 నుండి 4 వరకు జరుగు ఏఐఎసఎఫ్ రాష్ట్రస్థాయి విద్యావైజ్ఞానిక రాజకీయ శిక్షణా…

Read More

గూడు ఘోష

. పేదల సొంతింటి కల నెరవేరేదెన్నడు?. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఎప్పుడు?. మూడు బడ్జెట్లయినా కేటాయింపులు నిల్. సామాన్య, మధ్యతరగతిపై ఇంటి అద్దెల భారం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: పేదలకు గృహ భద్రత కల్పించడం ఏ ప్రభుత్వానికైనా అత్యంత కీలకమైన సామాజిక బాధ్యత. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు దిశగా ముందుకు సాగకపోవడంతో వేలాది పేద కుటుంబాలు అనిశ్చితిలో…

Read More