ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ పై కాంగ్రెస్ ఆగ్రహం
–అద్నాన్ సమీతో ఫోన్ చేయడం దేశ వ్యతిరేక చర్యేముంబై : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీతో కలిసి భోజనం చేయడంపై కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణించింది. అద్నాన్ సమీ తండ్రి హర్షత్ సమీ ఖాన్.. పాకిస్తాన్ వైమానిక దళములో పైలట్ గా పనిచేసిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తు…


