Headlines

Weather: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు ఈదురుగాలులతో వర్షం

తెలంగాణ ఏపీలో 35 నుంచి 37 డిగ్రీల వేడి, మధ్యాహ్నం ఎండ తీవ్రం, అక్కడక్కడా జల్లులు ఈదురు గాలులు, రోడ్ల రద్దీ తగ్గి ప్రజలు ఇళ్లలోనే, అధికారులు అప్రమత్తంగా ఉండమని సూచన Source link

Read More

ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు

కాంగ్రెస్ పార్టీ నాయకులు తుప్పర్తి పరమేష్ విశాలాంధ్ర ధర్మవరం; ఆర్ డి టి స్వచ్ఛంద సేవా సంస్థకు ఎఫ్ సి ఆర్ ఏ ను రెన్యువల్ చేయకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని, అటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కు కూటమి ప్రభుత్వానికి లేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు తలమానికం పేద ప్రజల గుండెచప్పుడు అయిన…

Read More

మన్యం వేసవి వినోదం ప్రారంభం.. స్టూడెంట్స్‌కు స్పెషల్ టికెట్ ఆఫర్లు..! Manyam Summer Fun program |

Last Updated:Apr 05, 2026 4:31 PM IST పార్వతీపురం మన్యం జిల్లాలో మన్యం వేసవి వినోదం ప్రారంభం, ఐటీడీఏ పార్కుల్లో విద్యార్థులకు తక్కువ టికెట్ ధరలు, ఉపాధ్యాయులకు ఉచిత ప్రవేశం, పనిదినాల్లోనే రాయితీలు. మన్యం వేసవి వినోదం కార్యక్రమానికి శ్రీకారం పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థులకు వేసవి సెలవులు మరింత ఆనందంగా, సార్థకంగా మారబోతున్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా “మన్యం వేసవి వినోదం” కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను…

Read More

హోర్ముజ్‌లోని ఇరాన్ క్షిప‌ణి సైట్ల‌పై.. 5000 పౌండ్ల బాంబుల‌తో అమెరికా దాడి

అమెరికా మిలిట‌రీ మంగ‌ళ‌వారం భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. హోర్ముజ్ జ‌ల‌సంధి వ‌ద్ద భారీ ఎత్తున బాంబుల‌ను జార విడిచింది. తీరం వెంట ఉన్న ఇరాన్ మిస్సైల్ సైట్ల‌ను అమెరికా వైమానిక ద‌ళాలు టార్గెట్ చేశాయి. సుమారు 5000 పౌండ్ల(2300 కిలోలు) బ‌రువున్న బాంబుల‌తో హోర్ముజ్ జ‌ల‌సంధి వ‌ద్ద ఉన్న ఇరాన్ మిస్సైల్ కేంద్రాల‌పై దాడి చేశారు. యాంటీషిప్ క్రూయిజ్ మిస్సైళ్ల‌ను అమెరికా పేల్చివేసిన‌ట్లు యూఎస్ సెంట్ర‌ల్ క‌మాండ్ పేర్కొన్న‌ది. ఇరాన్ తీర ప్రాంతం వెంబ‌ట ఉన్న మిస్సైల్…

Read More

రజత కాంతుల్లో ఒంటిమిట్ట.. బ్రహ్మోత్సవాల కోసం అద్భుత అలంకరణలు..!

ఒంటిమిట్ట Sri Kodandarama Swamy Temple బ్రహ్మోత్సవాలు విద్యుత్ అలంకరణలతో వెలుగుల హరివిలాసం సృష్టించి ఏప్రిల్ 1 Sri Sitaramula Kalyana Mahotsavamకు సిద్ధం. Source link

Read More

జాబ్ క్యాలెండర్ విడుదల – Visalaandhra

. వివిధ శాఖల్లో 10,060 పోస్టులు. గ్రూప్-1లో 91, గ్రూప్-2లో 750. మే నుంచి అక్టోబరు వరకు నోటిఫికేషన్లు: మంత్రి లోకేశ్ వెల్లడి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: నిరుద్యోగ యువత చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన వార్షిక ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేసింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వివరాలను గురువారం ఎక్స్‌వేదికగా వెల్లడించారు. ఉగాది సందర్భంగా రాష్ట్ర యువతకు ఇది ఒక గొప్ప వరమని, ప్రతి ఏటా ఉగాది…

Read More

విజయ్ విగ్రహంతో ప్రచారం.. తమిళనాడు ఎన్నికల్లో వినూత్న ట్రెండ్..

తమిళనాడులో ఎన్నికల సందడి రోజురోజుకు పెరుగుతోంది. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి.అధికారంలో ఉన్న DMK ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ NDA కూటమి, అలాగే నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి.రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో TVK అభ్యర్థులను రంగంలోకి దింపుతూ విజయ్ తన శక్తిమేర ప్రచారం కొనసాగిస్తున్నారు.ఈ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.TVK పార్టీకి చెందిన ఒక అభ్యర్థి, విజయ్ తన నియోజకవర్గానికి…

Read More

ఇరాన్‌పై 16వేల బాంబులు వేశాం: ఐడీఎఫ్

టెలఅవీవ్: నెలరోజుల క్రితం ఇరాన్‌పై యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు 800 సార్లు తమ యుద్ధ విమానాలు ఇరాన్‌పైకి దూసుకెళ్లాయని ఇజ్రాయిల్ సైన్యం (ఐడీఎఫ్) వెల్లడించింది. ఈ ఫైటర్‌జెట్లు 16వేలకు పైగా బాంబులను జారవిడిచినట్లు తెలిపింది. ఇరాన్ ప్రముఖ నాయకులు, మిలిటరీ కమాండర్లు, హెడ్‌క్వార్టర్లు, అణు స్థావరాలు, ఆయుధ తయారీ కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేశామని పేర్కొంది. యుద్ధం మొదలైన నాటినుంచి 4వేల లక్ష్యాలపై 10వేలకు పైగా దాడులు చేశాం……

Read More

గోదావరి నదిలో మునిగి యువకులు మరణం; తూర్పు గోదావరిలో విషాదం.

బొబ్బర్లంక వద్ద విషాదం: గోదావరిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు ఏప్రిల్ 5, 2026: అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం బొబ్బర్లంక వద్ద గోదావరి నదిలో విషాద సంఘటన జరిగింది. నదిలో ఈతకు దిగిన నలుగురు యువకులు మునిగిపోయారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభించాయి, మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి జాంపేట ప్రాంతానికి చెందిన మహమ్మద్ అర్ఫాద్, మహమ్మద్ బిలాల్, షేక్ సుల్తాన్, ముసిని మణికంఠ అనే నలుగురు స్నేహితులు సరదాగా గోదావరి తీరానికి…

Read More

మా టార్గెట్ మాత్రం మిస్ కాదు..మొజ్తాబా ఎక్కడున్నా అంతం చేస్తాం: ఇజ్రాయెల్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei)  ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. తమ దేశానికి ముప్పుగా ఉన్నవారు ఎప్పుడూ తమ టార్గెట్‌లోనే ఉంటారని, మా టార్గెట్ మాత్రం మిస్ కాదని ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్సెస్‌ (IDF) వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఖమేనీ ఎక్కడున్నారనే దానిపై ప్రస్తుతం తమ వద్ద సమాచారం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు ఐడీఎఫ్ ప్రతినిధి ఎఫీ డెప్రిన్ సమాధానమిచ్చారు. ‘‘ఆయన ఎక్కడున్నారన్న దానిపై…

Read More