మెడికల్, ఫార్మా మాఫియాపై 14న సీపీఐ ఆందోళనలు

. ఫార్మా నిరుద్యోగుల ఉపాధికి గండి. డ్రగ్స్ కంట్రోల్ విభాగంలో భారీ అవినీతి. నేటి సార్వత్రిక సమ్మెకు మద్దతు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్, ఫార్మా రంగాల్లో నెలకొన్న మాఫియా ధోరణులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 న సీపీఐ అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. ఈ ఉద్యమంలో ప్రజలు, మెడికల్…

Read More

స్వల్ప, మధ్య,దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి

. పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మేలు. తెలుగుజాతిని అగ్రగామిగా నిలపడమే లక్ష్యం. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. టీటీడీ, వ్యవసాయ శాఖ పంచాంగాల ఆవిష్కరణ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివ ద్ధికి కషి చేస్తున్నామని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2047 నాటికి తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపేలా సంకల్పం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ…

Read More

సమరోత్సాహంతోనావికాదళ విన్యాసాలు

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను చాటేలా మిత్ర దేశాల సహకారంతో తూర్పు నావికా దళం అధ్వర్యాన విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫఆర్) మిలన్-2026 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ విన్యాసాలకు 71 దేశాల నుంచి 4 వేల మందికి పైగా నావికా దళ అధికారులు , విదేశీ ప్రతినిధులు తరలివచ్చారు. పదేళ్లకోసారి విశాఖ కేంద్రంగా ఈ ఐఎఫఆర్ వేడుకలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తూర్పు నావికాదళ కేంద్రానికి చేరుకున్న…

Read More

Perni Nani’s Comments on Amaravati | అమరావతి నాలుగు చినుకులు పడితే అదే ఆగిపోద్ది.. | N18S

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అమరావతి అంశంపై ఘాటుగా స్పందించారు. “అమరావతిని ఎవరు ఆపాల్సిన అవసరం లేదు.. నెలరోజులు ఆగండి, నాలుగు చినుకులు పడితే అదే ఆగిపోతుంది” అంటూ వ్యాఖ్యానించారు. Source link

Read More

బ్లాస్ట్‌తో ప్రాణాపాయం.. ఎక్మోతో ప్రాణాలు కాపాడిన వైద్యులు ఎక్కడంటే..! Visakha KIMS ICON Hospital doctors | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 20, 2026 8:24 PM IST విశాఖపట్నం KIMS ICON Hospitalలో డా. రవి కృష్ణ ఆధ్వర్యంలో వైద్య బృందం ఘోర బ్లాస్ట్ ప్రమాదంలో గాయపడిన 37 ఏళ్ల వ్యక్తిని అత్యాధునిక వైద్య సాంకేతికతతో కాపాడారు. 15 రోజుల్లో డిశ్చార్జ్ చేశారు. ఎక్మోతో  ప్రాణాలు నిలబెట్టిన కిమ్స్ ఐకాన్ వైద్యులు.. పని ప్రదేశంలో జరిగిన ఘోర బ్లాస్ట్ ప్రమాదం ఒక వ్యక్తిని ప్రాణాపాయ స్థితికి నెట్టేసింది. అమ్మోనియా వాయువు, ఆవిరి ప్రభావానికి గురై తీవ్రంగా…

Read More

Heavy Rains: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. నేటి వాతావరణంపై చల్లటి కబురు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 10, 2026 7:26 AM IST ఎండ దెబ్బకు సతమతం అవుతున్న ప్రజలకు చల్లటి కబురు అందింది. నేడు భారీ వర్షాలు కురవనున్నాయి. ఏఏ జిల్లాల్లో వానలు పడతాయో తెలుసుకోండి. Heavy Rains: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. నేటి వాతావరణంపై చల్లటి కబురు! ఎండ, వాన.. ప్రకృతి ఆడే ఈ వింత దోబూచులాటలో సామాన్యుడు ఎప్పుడూ ప్రేక్షకుడే. అవును, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వాతావరణం అచ్చం ఇలాగే ఉంది. ఒకవైపు దంచికొడుతున్న ఎండలు, మరోవైపు…

Read More

జెమినీలో సరికొత్త కామెడీ షో ‘మాస్ జాతర’

హైదరాబాద్: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు జెమినీ టీవీ సిద్ధమైంది. ‘మాస్ జాతర’ పేరుతో రూపొందించిన ఈ మెగా వీకెండ్ కామెడీ షోను హైదరాబాద్‌లోని నెక్సస్ మాల్‌లో సినీ తారలు, కమెడియన్ల సందడి మధ్య ఘనంగా ప్రారంభమైంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, já¶ట్యూబర్లు, కళాకారులతో కూడిన ఈ వినూత్న స్కిట్ కాంపిటీషన్ ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం కానుంది. జానీ మాస్టర్, నవదీప్, బిందు మాధవి జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈ…

Read More

నైజీరియాలో ఐసిస్ ఘాతుకంపౌరులపై కాల్పులు… 29 మంది మృతి

అబుజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అడమావా రాష్ట్రంలోని ఒక గ్రామంలో అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 29 మంది పౌరులు చనిపోయారు. కాగా, ఈ ఘటనకు తామే బాధ్యులమని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎసఐఎస్) ప్రకటించింది. ఈ మేరకు తన అధికారిక టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. గోంబి స్థానిక ప్రభుత్వ ప్రాంతంలోని గుయాకు కమ్యూనిటీలో ఈ దాడి జరిగింది. నివాసితులే…

Read More

Electric Buses: విజయవాడలో ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్?.. ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 24, 2026 7:51 AM IST Vijayawada Electric Buses: నగర రవాణా వ్యవస్థలో కీలక మార్పుకు ఏపీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. పర్యావరణ హిత చర్యల్లో భాగంగా విజయవాడ నగరంలో త్వరలో విద్యుత్తు బస్సులు పరుగులు పెట్టనున్నాయి. మొదటి దశలో వంద ఈ-బస్సులను కేటాయించారు. అయితే వీటి నిర్వహణ కోసం విద్యాధరపురం డిపోలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒప్పంద ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా వచ్చే ఆరు నెలల్లో బస్సులు రోడ్డెక్కనున్నాయి. News18 Vijayawada…

Read More

ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల – Visalaandhra

ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్ఏపీ లాసెట్ / ఏపీ పీజీ ఎల్ సెట్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మొత్తం 23,996 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 19,197 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయినట్లు వెల్లడించారు. ఉత్తీర్ణత 80 శాతంగా ఉందని తెలిపారు. ర్యాంకు కార్డులు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టిక్కెట్…

Read More