కాలేజీలో విద్యార్థి ఫోటో మార్పిడి వివాదం; విచారణకు ఆదేశం.

శ్రీకాకుళం సమీపంలోని ఒక కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు కొందరు విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేసి, వాటిని అశ్లీలంగా మార్చి షేర్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు, విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మార్ఫింగ్ చిత్రాలను ఎవరు షేర్ చేశారు, ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఎవరు ఉన్నారు అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. కళాశాల యాజమాన్యం కూడా…

Read More

Gold and Silver Price: పసిడి ప్రియులకు షాక్‌లు మీద షాక్‌లు.. బంగారం మరింతగా పెరిగే ఛాన్స్.. విజయవాడ ధరలు ఇవే |

స్వచ్ఛమైన బంగారంగా పేరొందిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.7,140 పెరిగి రూ.1,68,710 ధర ట్రేడ్ అవుతోంది. అదే బంగారు ఆభరణాల్లో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.6,550 పెరిగి రూ.1,54,650 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే మాత్రం రూ.5,350 పెరిగి రూ.1,26,530 వద్ద ప్రయాణం చేస్తోంది. Source link

Read More

Tirupati Shocker: Mother Kills Toddler for Lover | ప్రియుడి కోసం పసికందు హత్య?

తిరుపతిలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి కోసం తల్లి తన చిన్నారి ప్రాణాలు తీసిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అనంతరం చిన్నారి మృతదేహాన్ని స్వర్ణముఖి నది తీరంలో పాతిపెట్టినట్లు సమాచారం. అధికారుల పర్యవేక్షణలో మృత అవశేషాలను వెలికితీశారు. ఈ కేసులో భర్గవి అనే మహిళపై ఆరోపణలు ఉండగా, యెర్పేడు ఎంఆర్ఓ ప్రకటన కూడా బయటకు వచ్చింది. సంఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. Source link

Read More

ఫీజు బకాయిల రగడ – Visalaandhra

టీడీపీ, వైసీపీ సవాళ్లు… ప్రతి సవాళ్లు. మండలిలో అదే వేడి… అదే మాటల దాడి. వైసీపీ వాకౌట్… చర్చకు సిద్ధమన్న మంత్రి లోకేశ్. మొత్తం రూ.8,500 కోట్ల ఫీజు బకాయిలు : వైసీపీ విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: శాసన మండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య రెండో రోజూ అదే మాటల యుద్ధం కొనసాగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. శుక్రవారం శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషెన్‌రాజు అధ్యక్షతన ప్రశ్నోత్తరాలలో మళ్లీ వివాదం…

Read More

రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌.. ప్రవేశపెట్టిన భట్టి

తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అటు శాసనమండలిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ స్వరూపంమొత్తం బడ్జెట్‌.. రూ.3,24,234 కోట్లురెవెన్యూ వ్యయం.. రూ.2,34,406 కోట్లుమూలధన వ్యయం.. రూ.47,267 కోట్లుబడ్జెట్‌ ముఖ్యాంశాలు..1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లుజూన్‌ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత…

Read More

నెరవేరిన సిక్కోలు ప్రజల ఏళ్ల కల.. ఇక తిరుపతికి నేరుగా డైరెక్ట్ రైలు ప్రారంభం..!

శ్రీకాకుళం రోడ్ తిరుపతి మధ్య కొత్త హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 13 నుంచి ప్రారంభం, వారానికి ఒకసారి సర్వీస్, భక్తులకు సౌకర్యం, కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి కీలకం Source link

Read More

Big Tragedy: అల్లూరి జిల్లాలో విషాదం..! ఒక్క సెల్ఫీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 10, 2026 11:40 AM IST అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూలగుమ్మి జలపాతంలో సెల్ఫీ దిగుతూ జారి పడిన నలుగురు బాలికల్లో ముగ్గురు మృతి, అంజలి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది + అల్లూరి జిల్లాలో విషాదం..! సెల్ఫీ ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ప్రమాదకర జలపాతాల వద్ద  సెల్ఫీలు ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేసింది. సరదాగా జలపాతాలు…

Read More

అఖిలపక్ష సమావేశానికి మోదీ గైర్హాజరు.. ప్రధాని ఎక్కడని నిలదీసిన ఖర్గే

పార్లమెంట్ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. పశ్చిమాసియా సంక్షోభంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకాకపోవడాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ప్రశ్నించారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గట్టిగా బదులివ్వడంతో సభలో కాసేపు వేడి రాజుకుంది. ‘‘పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మీరు అఖిలపక్ష సమావేశం పెట్టారు. ఆ సమావేశానికి ప్రధానమంత్రి ఎందుకు రాలేదు?్ణ్ణ అని ఖర్గే ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇంధన…

Read More

Students Alert: ఆ పరీక్షల షెడ్యూల్ మార్చిన ప్రభుత్వం |

తెలంగాణలో 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ (SA)-2 పరీక్షలు జరగాల్సి ఉంది. ఇవి ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం షెడ్యూల్‌లో మార్పులు చేసింది. 2 రోజులు ముందుగానే పరీక్షలు మొదలయ్యేలా విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ గురువారం జీవో జారీ చేశారు. అంటే ఏప్రిల్ 8 నుంచి 18 వరకు పరీక్షలు జరుగుతాయి. టైమింగ్స్ చూస్తే.. 1 నుంచి 7వ తరగతి వరకూ ఉదయం…

Read More

ప్రజా సమస్యలపై పోరు – Visalaandhra

. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతాం. నిరుపేదల సొంతింటి కల ఆశలపై నీళ్లు. విజృంభిస్తున్న మెడికల్ మాఫియా. హామీల అమలు కోసం 24న ఉద్యమం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అల్టిమేటం విశాలాంధ్ర-విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల పెద్దఎత్తున పోరాటం చేయనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రకటించారు. విజయవాడలోని దాసరి భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16,17,18 తేదీల్లో కాకినాడలో పార్టీ రాష్ట్ర…

Read More