YS Jagan calls Vijay: తమిళనాడు సీఎం విజయ్‌కు వైఎస్ జగన్ ఫోన్.. ప్రజాపాలనపై ఆసక్తికర చర్చ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 14, 2026 7:13 AM IST YS Jagan Congratulates Tamil Nadu CM Vijay: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో తమిళనాడు సీఎం విజయ్‌ను అభినందించి, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. News18 YS Jagan calls Vijay: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు….

Read More

గురిపెట్టి కొట్టాలి – Visalaandhra

. సమస్యలు ప్రాతిపదికగా ఉద్యమాలు. రాష్ట్రంలో సర్కారీ గూండాయిజం. పోరాటాలకు ఆకాశమే హద్దు. సీపీఐ జాతీయ నాయకులు నారాయణ విశాలాంధ్ర బ్యూరో`కాకినాడ: కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్‌డీఏ పాలన పట్ల ప్రజల్లో అసంతప్తి పెరిగిందని, కొత్తగూడెంలో సీపీఐ సాధించిన విజయం స్ఫూర్తితో ఏపీలో కూడా గురిపెట్టికొట్టాలని సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ ఉద్బోధించారు. అది సాధించాలంటే సమస్యల ప్రాతిపదికగా ఉద్యమాలు నిర్వహించాలని, ఆకాశమే హద్దుగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు అధ్యక్షతన కాకినాడలో జరిగిన…

Read More

రూ.5 లక్షల జీతంతో ఎల్ఐసీ హౌసింగ్‌లో జాబ్స్… తెలంగాణ, ఏపీలో ఖాళీలు… దరఖాస్తుకు వారం రోజులే ఛాన్స్ | LIC Housing Finance Jobs Offering Rs 5 Lakh |

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీగా ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి. అందులో హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధిలో 19, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేట, హన్మకొండలో 1 చొప్పున పోస్టులు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 8 ఖాళీలు ఉండగా, విశాఖపట్నంలో 3, విజయవాడలో 3, తిరుపతిలో 1, గుంటూరులో 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు సంస్థలో పరిపాలనా పనులు, సపోర్ట్ పనులకు సంబంధించినవి. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read More

నూతన సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే ప్రత్యేక కార్యక్రమం

ప్రిన్సిపాల్ సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సిఎస్ఈ ఈసీఈ విద్యార్థుల కోసం నూతన సాంకేతిక పరి జ్ఞానము పెంపొందించె ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని (మదనపల్లి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వారి చే ఏర్పాటు చేయించామని కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి అధ్యాపకులు జి .బి. రేణుక, డాక్టర్ జి…

Read More

నెతన్యాహు నువ్వు చేస్తున్నదేమిటి – Visalaandhra

ట్రంప్ చీవాట్లు: బీరుట్‌పై దాడులొద్దని సూచనకాల్పుల విరమణకు హెజ్బుల్లా అంగీకరించినట్లు ప్రకటన వాషింగ్టన్: తాను లేకపోతే నువ్వు జైల్లో ఉండే వాడివి అంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. లెబనాన్‌లో హెజ్బుల్లాపై ఇజ్రాయిల్ దాడులకు సంబంధించి నెతన్యాహుకు చీవాట్లు పెట్టారు. దక్షిణ బీరుట్ శివారు ప్రాంతాలను ఖాళీ చేయించాలని ఇజ్రాయిల్ సైన్యం హెచ్చరికలు జారీచేసింది. అయితే లెబనాన్‌పై దాడులు చేస్తే అమెరికాతో చర్చలను కొనసాగించేది లేదని ఇరాన్ తేల్చిచెప్పిన నేపథ్యంలో…

Read More

గ్రామ కంఠాల గోస – Visalaandhra

నాడు అంగీకరించి… నేడు విచారణేంటి?అధికారుల ద్వంద్వ వైఖరిపై నిరసనగొంతు నొక్కేందుకే ‘రీ-సర్వే’ అంటున్న రాజధాని రైతులు విశాలాంధ్ర – సచివాలయం: రాజధాని నిర్మాణానికి వేల ఎకరాల భూములు త్యాగం చేసిన అమరావతి రైతులపై ప్రభుత్వం మరోసారి తన ప్రతాపం చూపుతోంది. జీఓ నంబర్ 50 రూపంలో కొత్త అస్త్రాన్ని ప్రయోగించి… భూములిచ్చిన రైతులను నేరస్తులుగా చిత్రించే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే సర్వేలు పూర్తి చేసి… అథారిటీ తీర్మానాల మేరకు ఇచ్చిన మినహాయింపులను ఇప్ప్పుడు ‘అక్రమాలు’గా…

Read More

Chicken Price: చికెన్ తినేవారికి మతిపోయే షాక్.. అత్యంత భారీగా పెరగనున్న ధరలు.. కేజీ ఎంతంటే?

Chicken Prices Hike: ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ చికెన్ ధరలు కూడా వేగంగా పెరిగి సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం పౌల్ట్రీ రంగాన్ని దెబ్బతీయడంతో సరఫరా తగ్గి, మార్కెట్లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. Source link

Read More

మిత్రుడి వర్ధంతి లో అన్నదాన కార్యక్రమం..

25వ వార్డ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్విశాలాంధ్ర ధర్మవరం; మాజీ 25వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ ప్రియ మిత్రుడు కీర్తిశేషులు కొమ్మూరు మల్లికార్జున రెడ్డి మృతి చెంది సంవత్సరమైన సందర్భంగా ప్రథమ వర్ధంతి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిపి మేడాపురం వెంకటేష్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 1000 మందికి అన్నదానం నిర్వహించడం జరిగిందని మేడాపురం వెంకటేష్…

Read More

హెల్త్‌కేర్ హబ్‌గా హైదరాబాద్

మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో రేవంత్ విశాలాంధ్ర-శేరిలింగంపల్లి: దేశంలోనే ప్రముఖ హెల్త్‌కేర్ హబ్‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అత్యాధునిక వైద్య సాంకేతికతతో కూడిన ఆసుపత్రుల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించ డంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని గురువారం సీఎం ప్రారంభించారు. దీంతో భారత్‌లో మెడికవర్ ఆసుపత్రుల సంఖ్య 25కి చేరింది. అత్యాధునిక సదుపాయాలు, ఆధునిక వైద్య సాంకేతికతతో రూపొందిం…

Read More

గ్రహాంతర వాసుల సమాచారం బహిర్గతం చేస్తా: ట్రంప్‌

అంతుచిక్కని రహస్యంగా మారిన గ్రహాంతరవాసులపై ప్రపంచవ్యాప్తంగా మరోమారు చర్చ నడుస్తోంది. ఇటీవల అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్న గ్రహాంతర వాసుల (Aliens)  సమాచారాన్ని బహిర్గతం చేస్తామని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (DONALD TRUMPH)) వెల్లడించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (OBAMA).. ఏలియన్స్ ఉనికిపై వ్యాఖ్యలు సంచలనం సృష్ఠించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫెడరల్‌ ఏజెన్సీలకు ట్రంప్‌ మార్గదర్శకాలు జారీ చేశారు.అనేక దశాబ్దాలుగా అమెరికన్లు కోరుతున్న విధంగా యూఎఫ్‌వో, గ్రహాంతర వాసులకు సంబంధించిన…

Read More