Headlines

తెలంగాణలో ముందుగానే ముదిరిన ఎండలు..

ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీములుగు జిల్లాలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు తెలంగాణలో వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. మార్చి నెల ప్రారంభంలోనే సూర్యుడు భగభగ మండుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత పెరిగే ఎండల తీవ్రత, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలైంది. ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న‌ ములుగు జిల్లా మంగపేటలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్,…

Read More

ఆరు నెలలు నీటిలో.. ఆరు నెలలు వెలుపల.. గండి పోచమ్మ జాతర ఘనంగా ప్రారంభం..! Gandi Pochamma Jatara splendor devotion. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 21, 2026 3:44 PM IST గోదావరి తీరంలోని గండి పోచమ్మ ఆలయంలో ఉగాది అనంతరం జాతర వైభవంగా సాగి, గిరిజన భక్తి, పాపికొండల పర్యాటకంతో కలిసి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. + జలదిగ్బంధంలో ఉండే గండిపోచమ్మ ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉగాది పండుగ చుట్టూ గ్రామదేవతల ఉత్సవాలు ప్రతి ప్రాంతంలో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. అయితే గోదావరి తీరంలో ఉన్న ఒక దివ్యక్షేత్రంలో మాత్రం ఈ వేడుకలు మరింత వైవిధ్యంగా, భక్తి పరవశంతో సాగుతాయి. అడవి…

Read More

ఉత్తరాంధ్రలో పెరుగుతున్న ఆందోళన.. విశాఖ ఆశలు నీరుగారుతున్నాయా..? Andhra Pradesh capital issue. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Apr 04, 2026 3:59 PM IST అమరావతిని ఏకైక రాజధానిగా చేసే ప్రక్రియ వేగం, విశాఖపట్నం ఆర్థిక రాజధాని ఆశలు మందగింపు, ఉత్తరాంధ్రలో నిరాశతో పాటు సమాన అభివృద్ధి డిమాండ్ పెరుగుతోంది + అభివృద్ధి మాటల్లోనేనా… ఉత్తరాంధ్ర భవిష్యత్తు ఏ వైపు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా వేగంగా జరుగుతున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లోనే కాదు, సాధారణ…

Read More

అలాంటి అన్న ఉంటే శత్రువులు అక్కర్లేదు.. జగన్‌పై షర్మిల తీవ్ర ఆరోపణలు..! YS Sharmila sensational | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 8:59 PM IST వైఎస్ కుటుంబ విభేదాలు మరోసారి చర్చనీయాంశం. వైఎస్ షర్మిల, జగన్‌పై తీవ్ర విమర్శలు. విశాఖలో మీడియాతో మాట్లాడిన షర్మిల వ్యాఖ్యలు సంచలనం. జగన్‌పై ఆరోపణలు, వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావన. News18 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి వైఎస్ కుటుంబ అంతర్గత విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తన అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో…

Read More

‘సింగూరు ప్రాజెక్టు’ పనులుపూర్తి చేయండి

. టెక్నికల్ కమిటీని నియమించండి. పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌కు డీపీఆర్‌లు. అధికారులకు మంత్రుల ఆదేశం విశాలాంధ్ర – హైదరాబాద్: యుద్ధ ప్రాతిపదికన సింగూరు ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ పనులు పూర్తి చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన సింగూరు ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ పై మంత్రులు దామోదర్ రాజ నర్సింహ, వివేక్ వెంకటస్వామి, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ఈ. శ్రీధర్, ఈఎన్సీలు, ఇంజినీరింగ్ శాఖ…

Read More

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ జూన్ నాటికి పూర్తయ్యేనా….?

రువు ప్రాంత ప్రజల కష్టాలు తీరే నా , వలసలు ఆగేనా*? ప్రాజెక్ట్ పూర్తికి బడ్జెట్ తో కాకుండా 4000 కోట్లు నిధులు కేటాయించాలి సీపీఐ రాష్ట కార్యదర్శి జి ఈశ్వరయ్య దోర్నాల పుల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ను ఈ సంవత్సరం జూన్ నాటికి పూర్తిచేస్టారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించ్చారు.గురువారం దోర్నాల వద్ద వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాపనులను సిపిఐ మార్కాపురం జిల్లా నాయకులతో కలిసి ప్రాజెక్ట్ ను…

Read More

కాణిపాక వినాయకుడిని దర్శించిన మంత్రి డోలా వీరాంజీనేయ స్వామి.. రాష్ట్ర అభివృద్ధికి ప్రార్థనలు..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 15, 2026 10:12 PM IST మంత్రి డోలా వీరాంజనేయ స్వామి కుటుంబంతో కలిసి కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని దర్శించారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. + కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి (Sri Varasiddhi Vinayaka Swamy Temple)ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ…

Read More

అక్రమ సంబంధానికి భర్త బలి.. ప్రియుడితో కలిసి చంపేసిన భార్య..! wife kills husband with lover sensation in chittoor. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 31, 2026 7:21 PM IST చిత్తూరు మొట్లచేను లో అక్రమ సంబంధం కోసం భార్య సూర్య ప్రియుడు తిరుపతి తో కలిసి భర్త బాలరాజు ను కత్తులతో హత్య, పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు ప్రియుడి మోజులో భర్తను హత్య చేసిన భార్య చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన ఘటనలో ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన భార్య కథ వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది….

Read More

Success Story: ఇంటి గార్డెనింగ్‌తో అవార్డులు సాధించిన గృహిణి.. ఈమె అందరికి రోల్ మోడలే | లైఫ్ స్టైల్

Last Updated:Apr 10, 2026 4:13 PM IST Success Story: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్. హిమబిందు గార్డెనింగ్‌ను హాబీగా ప్రారంభించి, ఈరోజు అవార్డులు అందుకునే స్థాయికి ఎదిగిన స్ఫూర్తిదాయక మహిళగా నిలిచారు. + సేంద్రీయ సాగుతో కుటుంబ ఆరోగ్యం – మహిళ స్ఫూర్తిదాయక ప్రయాణం Success Story: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్. హిమబిందు గార్డెనింగ్‌ను హాబీగా ప్రారంభించి, ఈరోజు అవార్డులు అందుకునే స్థాయికి ఎదిగిన స్ఫూర్తిదాయక మహిళగా నిలిచారు. సుమారు 6.5 సంవత్సరాల…

Read More

Tiger Movement Creates Panic in Rampachodavaram | ముప్పు తిప్పలు పెడుతున్న పెద్దపులి | #local18V

కాకినాడ జిల్లా దాటి రంపచోడవరం నియోజకవర్గంలోకి పెద్దపులి ప్రవేశించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాజవొమ్మంగి సమీప ప్రాంతాల్లో మరోసారి అలజడి నెలకొనగా, బర్నగూడెం–చెరుకుంపాలెం ప్రధాన రోడ్డును పెద్దపులి దాటిన ఘటన ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది.#tiger #kakinada #Apnews Source link

Read More