International Womens Day 2026: ప్రస్తుతం అబ్బాయిల కంటే అమ్మాయిల సంపాదనే ఎక్కువ.. ఉమెన్స్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 08, 2026 4:08 PM IST International Womens Day: ప్రస్తుతం మహిళలు విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని రంగాల్లో అయితే అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. International Womens Day: ప్రస్తుతం మహిళలు విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని…

Read More

నగదు, సెల్ ఫోన్లను అందజేసిన ధర్మవరం జి ఆర్ పి రైల్వే పోలీసులు

విశాలాంధ్ర ధర్మవరం;; కర్ణాటక రాష్ట్రం పావగడలోని వై ఎన్ ఎస్ కోట గ్రామానికి చెందిన ఫయాజ్ భాష నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగకు వెళ్లి తిరిగి వచ్చు ప్రయాణంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో తన స్వగ్రామానికి వస్తున్నారు. మదనపల్లి రైల్వే స్టేషన్ దగ్గర తన హ్యాండ్ బ్యాగ్ ను పోగొట్టుకున్నాడు. దీంతో ధర్మవరం చేరుకోగా అక్కడి జిఆర్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న జి ఆర్ పి పోలీసులు విచారణ చేపట్టి, అనంతరం వారు మాట్లాడుతూ…

Read More

Adventure Ride: దైవ దర్శనంతో పాటు సముద్రంలో సింగిల్‌ డ్రైవ్.. సమ్మర్‌లో ఇదే బెస్ట్ టూరిస్ట్ స్పాట్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 06, 2026 11:02 AM IST Adventure Ride: సముద్రంపైకి సింగల్ రైడ్‌కి వెళ్లాలనే కోరిక మనలో చాలా మందికి ఉంటుంది. కాని ఎగసిపడుతున్న అలలు, వేగంగా దూసుకొచ్చే నీటి అలజడికి సముద్రంలోకి ఒంటరిగా వెళ్లాలంటే భయం మొదలవుతుంది. అయితే బోట్ రైడ్ పేరుతో ఆరుగురు అంతకంటే ఎక్కువ మంది సముద్రంపై లేదా నదులపై షికారు చేయడం చూస్తుంటాం. + Adventure Ride Adventure Ride: సముద్రంపైకి సింగల్ రైడ్‌కి వెళ్లాలనే కోరిక మనలో…

Read More

తిరుపతిలో దివ్య పుష్పయాగం: మూడు టన్నుల పుష్పాలతో ప్రత్యేక పూజలు.

తిరుపతి: ఊంజల్ మండపంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య పుష్పయాగం వైభవంగా జరిగింది. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. స్వామివారికి ప్రత్యేకంగా పుష్పయాగం నిర్వహించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా తులసి, చామంతి, మల్లె, గన్నేరు, కనకాంబరాలు, రోజా, తామర, కలువ వంటి 12 రకాల పుష్పాలతో పాటు ఆరు రకాల ఆకులను ఉపయోగించారు. మొత్తం మూడు టన్నుల పుష్పాలను ఈ యాగంలో వినియోగించారు. పుష్పాల పరిమళంతో ఆలయ ప్రాంగణం సుగంధభరితంగా…

Read More

CM Chandrababu Shocking Comments | సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం..

చిత్తూరు జిల్లా యాదమర్రిలో నిర్వహించిన ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. “సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం.. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో హింసాత్మక రాజకీయాలకు చోటు లేదని స్పష్టం చేశారు. Source link

Read More

Vijayawada: అర్చకులే దొంగలైతే.. సీసీ కెమెరాలు ఆపేసి.. మరీ లూటీ! విజయవాడలో ఘోరం!

వీరు ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి, ఎవరికీ అనుమానం రాకుండా హుండీలోని డబ్బును దోచుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు. హుండీలకు ఉండే అసలు తాళాలను పోలిన డూప్లికేట్ తాళాలను వీరు రహస్యంగా తయారు చేయించారు. Source link

Read More

గ్రామీణ స్థాయి నుండి ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిస్తే ఇటువంటి ఘటనలు జరగవు

కల్తీ పాలు మృతులకు 50 లక్షలు పరిహారం ఇవ్వాలి సీపీఐ జాతీయ నేత డాక్టర్ కె నారాయణ రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో భాదితులను పరామర్శించిన సీపీఐ బృందం రాజమండ్రి : గ్రామీణ స్థాయి నుండి ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచాలని అప్పుడే ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ తెలిపారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఇటీవల కల్తీ పాల వల్ల ప్రమాద సందర్భంగా కిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ అయినా బాధితులు…

Read More

Gold Down: రూ.3 వేలకు పైగా కుప్పకూలిన బంగారం ధరలు.. మీ ఊళ్లో తులం గోల్డ్ ఎంత ఉందో ఇప్పుడే చెక్ చేసుకోండి! |

ఆ తర్వాత ఏప్రిల్ 27న మార్కెట్ మెల్లగా కిందికి దిగడం మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఆ రోజు స్వల్పంగా రూ.330 తగ్గి రూ.1,53,710కి తగ్గింది. కానీ ఏప్రిల్ 28న కొనుగోలుదారులకు ఊహించని సర్ప్రైజ్ దొరికింది. ఏకంగా రూ.2780 భారీ పతనం నమోదు కావడంతో 24 క్యారెట్ల రేటు రూ.1,50,930కి దారుణంగా పడిపోయింది. రెండో రకం 22 క్యారెట్ల రేటు కూడా రూ.2550 తగ్గి రూ.1,38,350కి క్షీణించింది. Source link

Read More

Gangamma Jathara: స్టేట్‌లో ఇదే వెరైటీ జాతర.. పుష్ప2 సినిమా స్టైల్లో ఉంటది | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 5:30 PM IST Gangamma Jathara: ఏడాది పొడవున ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. కాని పలమనేరు గంగమ్మ జాతర అంటే రాష్టంలోనే ఫేమస్ జాతరగా పేరుంది. + Gangamma Jathara Gangamma Jathara: ఏడాది పొడవున ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. కాని పలమనేరు గంగమ్మ జాతర అంటే రాష్టంలోనే ఫేమస్ జాతరగా పేరుంది. జాతర సమయంలో ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు 14 రోజుల…

Read More

ప్రజలను దగా చేస్తూ రెండేళ్ల కూటమి పాలన… ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్

విశాలాంధ్ర నందిగామ:-ప్రజలను దగా చేస్తూ ఉండేళ్ల కూటమి పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రెండేళ్ల కూటమి వెన్నుపోటు పాలనపై స్థానిక గాంధీ సెంటర్లో నియోజకవర్గస్థాయిలో స్థానిక మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు,స్థానిక నాయకులతో కలిసి గలం విప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాంతం మోసాలు వెన్నుపోటు దగాలు స్టాంప్లే అనిపిస్తున్నాయని ప్రజలను నమ్మించి అధికారం చేపట్టి…

Read More