రైతులకు 90 శాతం రాయితీతో విత్తనాలు పంపిణీ చేయాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు 90 శాతం రాయితీతో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలంటూ సోమవారం జిల్లా పిలుపు మేరకు రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు…

Read More

Dowry Prohibition: పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది.. తొందరపడి ఈ పని చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష తప్పదు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 29, 2026 9:36 AM IST వరకట్న నిషేధ చట్టం 1961 పై ఆర్. సన్యాసి నాయుడు అవగాహన, యువతలో మార్పు పిలుపు, 181, 1098, సఖి వన్ స్టాప్ సెంటర్ సేవల వినియోగం ప్రాముఖ్యం. News18 వరకట్నం అనే సామాజిక కీడు నిర్మూలనకు చట్టపరమైన అవగాహనతో పాటు సామాజిక బాధ్యత అత్యంత అవసరమని సీనియర్ సివిల్ జడ్జి & జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) కార్యదర్శి ఆర్. సన్యాసి నాయుడు అన్నారు….

Read More

‘ఇక అమెరికాను వీడి వెళ్లిపోదాం ’.. 40శాతం మంది భారతీయుల ఆలోచన ఇదే…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమలు చేస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకతను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అమెరికన్లకు మాత్రమే అనే నినాదం వలసదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో విదేశీ సంతతి పౌరులు అమెరికాను విడిచిపెట్టే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ప్రతి పది మంది ఇండియన్‌-అమెరికన్లలో నలుగురు ఆలోచిస్తున్నట్లు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాలో జీవన విధానం, ప్రభుత్వ నిర్ణయాలపై కార్నెగీ ఎండోమెంట్‌ నిర్వహించిన…

Read More

ప్రజా సమస్యలపై పోరు – Visalaandhra

. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతాం. నిరుపేదల సొంతింటి కల ఆశలపై నీళ్లు. విజృంభిస్తున్న మెడికల్ మాఫియా. హామీల అమలు కోసం 24న ఉద్యమం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అల్టిమేటం విశాలాంధ్ర-విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల పెద్దఎత్తున పోరాటం చేయనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రకటించారు. విజయవాడలోని దాసరి భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16,17,18 తేదీల్లో కాకినాడలో పార్టీ రాష్ట్ర…

Read More

అమరావతిలో 500 పడకలతో కిమ్స్ ఆసుపత్రి

విశాలాంధ్ర-సచివాలయం: ప్రజారాజధాని అమరావతిలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ కార్పొరేట్ సంస్థ కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కిమ్స్ ప్రతినిధుల మధ్య గురువారం అధికారికంగా లీజు ఒప్పందం కుదిరింది. అమరావతిలోని మంగళగిరి మండలం, నిడమర్రు రెవెన్యూ గ్రామంలో కేటాయించిన 2 ఎకరాల భూమిలో 500 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని…

Read More

స్వచ్ఛపథం కార్యక్రమంలో నార్పలలో రహదారి శుభ్రత పనులు….

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం గ్రామపంచాయతీల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛపథం కార్యక్రమంలో భాగంగా స్థానిక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం ప్రత్యేక శుభ్రత కార్యక్రమం చేపట్టారు. నార్పల నుంచి కేశేపల్లి వెళ్లే ప్రధాన రహదారిలో, స్మశాన వాటిక ప్రాంతం సమీపంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. రహదారి ఇరువైపులా పెరిగిన కంపచెట్లు, గడ్డి, మట్టి దిబ్బలను తొలగించి రహదారిని పూర్తిగా శుభ్రం చేశారు. అనంతరం కూతలేరు వంకపై ఉన్న చిన్న…

Read More

Child Abuse: ఆ జిల్లాలో దారుణం.. కూతురు స్నేహితురాలైన ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం.. నిందితుడికి దేహశుద్ధి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 27, 2026 6:54 AM IST రాజానగరం మండలంలో కాశీవిష్ణు ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించగా, స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులు POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు. News18 సమాజంలో నైతిక విలువలు నానాటికీ దిగజారిపోతున్నాయి. కంచే చేను మేసినట్లుగా, పక్కింటి పిల్లలను కన్నబిడ్డల్లా చూడాల్సిన వ్యక్తులే కామాంధులుగా మారుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని ఒక గ్రామంలో చోటుచేసుకున్న అమానుష ఘటన స్థానికంగా కలకలం రేపింది….

Read More

Monsoon Weather: అక్కడో వాయుగుండం.. అండమాన్‌కి నైరుతీ రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణకు వర్షం అలర్ట్! |

మే 16న లక్షదీవులు, రాయలసీమ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాంలో అక్కడక్కడా జల్లులు పడతాయనీ ఉరుములు, మెరుపులు వస్తాయని IMD చెప్పింది. ఈదురు గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని తెలిపింది. అదే విధంగా మే 16, 17న తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ చెప్పింది. కర్ణాటకలో 16 నుంచి 18 వరకూ భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మే 16న తెలంగాణకి…

Read More

బాలిక విషయంలో రాజకీయం వద్దు: సీఎం రేవంత్ రెడ్డి

భగీరథ్‌ను అప్పగించలేదు.. పోలీసులే అరెస్ట్ చేశారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను పోలీసులు చట్టప్రకారమే అరెస్ట్ చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అప్పా జంక్షన్ వద్ద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. తనకు పోలీసులు ఇచ్చిన సమాచారం ఇదేనని.. వారి మాటలనే తాను నమ్ముతానని పేర్కొన్నారు. బండి సంజయ్ తన కుమారుడిని పోలీసులకు అప్పగించారనే ప్రచారాన్ని ముఖ్యమంత్రి ఖండించారు. ఒకవేళ ఆయనే…

Read More

Mutton vs Country Chicken | మటన్‌తో పోటీ పడుతున్న కోడి… నాటు కోడి రూ.900 | #local18V

చిత్తూరు జిల్లాలో మండుతున్న ఎండలకు తోడు పోటీగా చికెన్ ధరలు కూడా మండుతున్నాయి. భారీగా పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కిలో రూ.200 నుంచి 250 మధ్య లభించిన చికెన్ ధరలు ప్రస్తుతం రూ.350 నుంచి రూ.400 దాటడంతో వినియోగదారులు వెనక్కి తగ్గుతున్నారు. హోల్సేల్ మార్కెట్లో ధరలు రూ.330 నుండి 350 వరకు ఉండగా,…

Read More