Yediyurappa Visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో యడ్యూరప్ప

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బి.ఎస్. యడ్యూరప్ప ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్న ఆయన.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.#Yediyurappa #tirumalatemple #tirumala Source link

Read More

Mega Job Mela: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. మే 22న మెగా జాబ్ మేళా.. టాప్ కంపెనీల్లో ఉద్యోగం పక్కా.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 16, 2026 7:58 AM IST Mega Job Mela: చిత్తూరు జిల్లాలో పి.కొత్తకోట వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో 22న ఉదయం 9 గంటలకు APSSDC మెగా జాబ్ మేళా, 40కి పైగా MNCs, 18-35 ఏళ్ల నిరుద్యోగులకు అవకాశం News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) జిల్లా ఉపాధి కార్యాలయం…

Read More

Tirupati Train: శ్రీవారి భక్తులకు శుభవార్త.. హైదరాబాద్, తిరుపతి మధ్య మరో రెగ్యులర్ రైలు | another regular train service between Hyderabad and Tirupati |

చర్లపల్లి-భువనేశ్వర్, భువనేశ్వర్ న్యూ-చర్లపల్లి రైళ్లు దారిలో నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్‌లో ఆగుతాయి. ఈ రైళ్లల్లో సెకండ్ ఏసీ-3, థర్డ్ ఏసీ-5, స్లీపర్-10, జనరల్ సెకండ్ క్లాస్-4 బోగీలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read More

ఉదయ్‌పూర్‌లో విజయ్-రష్మిక సందడి

హైదరాబాద్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గురువారం వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారిగా కెమెరాల కంటపడ్డారు. పెళ్లయిన మరుసటి రోజు ఈ నూతన వధూవరులు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమై సందడి చేశారు. కొత్త పెళ్లికూతురుగా రష్మిక ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోగా, విజయ్ దేవరకొండ స్టైలిష్ ఇండో-వెస్ట్రన్ దుస్తుల్లో రాజసంగా కనిపించారు. గురువారం పెళ్లి వేడుకల అనంతరం మరుసటి రోజే ఈ కొత్త జంట ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. తమ…

Read More

Fuel Shortage: ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు.. నో స్టాక్ బోర్డులతో వాహనదారుల హడల్! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 26, 2026 11:22 AM IST ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రం, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బంకుల వద్ద కిలోమీటర్ల క్యూలు, రైతుల సాగు దెబ్బతింది, ప్రభుత్వం వైఫల్యమని విపక్షాల విమర్శ + ఏపీలో డీజిల్ కొరత పెట్రోల్ బంకులు వద్ద బారులు తీరుతున్న రైతులు ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సెగలు పుడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత సామాన్యుల నుంచి రైతుల వరకు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికార యంత్రాంగం “కొరత…

Read More

అక్రమ మట్టి తవ్వకాల పై మండిపడ్డ మాజీ మంత్రి వేణు

విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా, కడియం మండలం, పొట్టిలంక గ్రామంలోని అక్రమ మట్టి త్రవ్వకాలపై జిల్లా వైసిపి అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. మంగళవారం ఆయన పార్టీ క్యాడర్ తో కలిసి మట్టి త్రవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. సర్వే నెంబర్ 147 లో అక్రమంగా నది గర్భంలోని నల్లమట్టిని తవ్వుతూ నిబంధనలకు పాతర వేస్తూ తరలిస్తున్న మట్టి లారీలను జెసిబిలను ఈ బృందం గమనించింది. ఎన్జీటీ ప్రమాణికాల ప్రకారం నది తీర ప్రాంతాల్లో…

Read More

భారతదేశ పౌర అణు ప్రస్థానంలో మరో ముందడుగు: సీఎం చంద్రబాబు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

AP Government: రేపే ఒక్కొక్కరి అకౌంట్లో రూ.20,000లు జమ.. రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్

Matsyakara Bharosa: ఏపీలోని కూటమి సర్కార్ మరో హామీ అమలు చేయడానికి సర్వం సిద్ధం చేసింది. మత్స్యకార భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,30,796 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తూ, మొత్తం రూ.262 కోట్ల నిధులను రేపు సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. Source link

Read More

Fish Die in Pond Due to Extreme Heat | మండుతున్న ఎండలు.. చెరువులో చేపలు మృత్యువాత

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి,బానుడు రికార్డు స్థాయిలో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలే కాదు సకల జీవరాసులు ఇబ్బందులు పడుతున్నాయి, ముఖ్యంగా చెరువులో ఉండే చాపల సైతం ఈ ఎండ దాటికి ఆక్సిజన్ లెవెల్ తగ్గి చనిపోతున్న పరిస్థితులు ఆ జిల్లాలో కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎడాది మే మాసం రావటం ముందే 40 డిగ్రీలు దాటిన పరిస్థితి నెలకొంది, ఇక మే మాసంలో 40 డిగ్రీలు దాటి ఎండలు ఉంటాయని వాతావరణ…

Read More

ప్రజా సమస్యలపై దశలవారీ పోరాటాలు

. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై చర్చావేదికలు. పేదల ఇళ్ల స్థలాలపై రౌండ్‌టేబుల్ సమావేశాలు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం నిర్ణయం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారం దిశగా దశల వారీ పోరాటాలకు సన్నద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం నిర్ణయించింది. సోమవారం విజయవాడ దాసరి భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.రామకష్ణ, పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ మహిళా బిల్లు…

Read More