Visakhapatnam: చీరల దొంగ అరెస్ట్.. వస్త్ర షోరూంలో రూ. 3 లక్షల విలువైన చీరలతో ఉడాయించిన మహిళ అరెస్ట్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 27, 2026 6:43 AM IST అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టును ద్వారకా క్రైం పోలీసులు రట్టు చేశారు. కేవలం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పక్కా ప్లాన్‌తో నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి లక్షలాది రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చీరల దొంగ Visakhapatnam: షాపింగ్ చేయడానికి వచ్చిన కస్టమర్లలా నటిస్తూ.. కళ్లుగప్పి విలువైన చీరలను దొంగిలించిన అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టును ద్వారకా క్రైం పోలీసులు…

Read More

పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి..

క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి, సంతోషం ఉంటుందని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు ( చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 121వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి వెంకటేశులు (చిట్టి) మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి…

Read More

అధికారుల తీరుతో దళితులకు న్యాయం జరిగేనా ?

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మాధవ రాయుడు పాలెం సర్పంచ్ అన్నదేవుల చంటి, జేగురుపాడు దళితుల స్వాధీనంలో ఉన్న 5.58 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని జేగురుపాడు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ సాకా కిరణ్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు చికిలే కిషోర్ కుమార్, మండల టీడీపీ ఎస్సి సెల్ కన్వీనర్ కొంబాబత్తుల సూర్యకుమార్, ప్రత్తిపాటి నాగరాజు, జనసేన నాయకులు మద్దుకూరి సూరిబాబు, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ బళ్ళ అన్నవరం, దళిత నాయకులు…

Read More

పండగలా అన్నదాత సుఖీభవ – Visalaandhra

పండగలా అన్నదాత సుఖీభవ – Visalaandhra జిల్లాలో రైతులకు రూ. 67.69 కోట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా అన్నదాతల ఆర్థిక స్థిరత్వానికి చేయూత లభిస్తోందని ఇలాంటి పథకాలను…

Read More

Tiger Alert: ఫేమస్ టూరిస్ట్‌ ప్లేసులో తిష్ట వేసిన పెద్దపులి.. పర్యాటకులు అక్కడికి వెళ్లవద్దని హెచ్చరిక

Tiger Alert: రంపచోడవరం మండలం రాజువొమ్మంగి పరిసర ప్రాంతంలో దోబూచులాడిన పెద్దపులి ఒక్కసారిగా మరల రూట్ మార్చి కాకినాడ జిల్లా దాదాపు దూరం ప్రయాణం చేసి దారపల్లి వాటర్ ఫాల్స్ సమీప ప్రాంతానికి చేరుకున్నట్లుగా అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. Source link

Read More

ECI Directs on SIR: ఓటర్లకు అలర్ట్.. ఎంటరవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం.. మీ ఐడీలు చూసుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 20, 2026 7:00 AM IST ECI Directs on SIR: దేశవ్యాప్తంగా “సర్” కలకలం రేగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను సవరిస్తుంటే.. దాన్ని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. బెంగాల్‌లో పెద్ద రచ్చే రేగింది. ఇప్పుడు సర్ ఫోకస్.. ఏపీ, తెలంగాణపై పడింది. ఇక మనం ఓటర్ ఐడీలను చెక్ చేసుకోవాలి. ఓటర్లకు అలర్ట్ మీ ఓటర్ ఐడీ బాగుందా? ఓటర్ కార్డు అంతా పర్ఫెక్టుగా ఉందా? ఆన్‌లైన్‌లో ఓటర్…

Read More

Welfare Schemes: మహిళలకు ఈ-సైకిళ్లు, నిరుద్యోగులకు ఈ-ఆటోలు.. ఆ జిల్లాలో రేపే పంపిణీ! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 04, 2026 7:59 AM IST పలమనేరు లో రేపు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ఈ సైకిళ్లు, పెద్దపంజాణి లో స్వచ్ఛ రథం, ఈ ఆటోలు పంపిణీ, మహిళా సాధికారత పర్యావరణ పరిరక్షణ లక్ష్యం News18 పలమనేరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రేపు ఒక కీలకమైన రోజు కాబోతోంది. స్థానిక ఎమ్మెల్యే ఎన్. అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు ఉదయం నుంచి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పంపిణీ కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు…

Read More

Visakhapatnam: వైజాగ్ వాసులకు అలర్ట్.. నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేత.. కారణం ఇదే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

నీటి సరఫరా ఎందుకు నిలిపివేస్తున్నారు? విశాఖ నగరానికి నీటిని అందించే ప్రధాన పైప్‌లైన్లకు సంబంధించి అత్యవసర నిర్వహణ మరియు మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. నగరంలోని పంపింగ్ స్టేషన్ల వద్ద సాంకేతిక లోపాలను సరిదిద్దడం, అలాగే లీకేజీలను అరికట్టడం కోసం సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు వాటర్ సప్లై నిలిపివేయాలని వాటర్ వర్క్స్ విభాగం నిర్ణయించింది. వేసవి కాలంలో నీటి వృధాను అరికట్టేందుకు మరియు భవిష్యత్తులో ఎటువంటి అంతరాయాలు కలగకుండా ఉండేందుకే ఈ ముందస్తు మరమ్మతులు…

Read More

Ontimitta Temple: ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం.. ట్రాఫిక్ మళ్లింపుపై పూర్తి వివరాలు ఇవే..

ఏప్రిల్ 1న ఒంటిమిట్ట శ్రీ సీతారామ కళ్యాణం సందర్భంగా కడప ఒంటిమిట్ట రేణిగుంట రహదారులపై ట్రాఫిక్ మళ్లింపు, 18 పార్కింగ్ స్థలాలు, సీఎం నారా చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు. Source link

Read More

Assembly Elections 2026 Voting Live: పోలింగ్ ప్రారంభం.. అసోం, కేరళ, పుదుచ్చేరిలో గెలుపెవరిది? తేల్చనున్న 5.24 కోట్ల ఓటర్లు |

హైదరాబాద్: అసోం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు ఒకే దశలో పోలింగ్ ఉంది. అసోంలో 126, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 కలిపి మొత్తం 296 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. 5.24 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల సంఘం సురక్షితమైన, పారదర్శకమైన ఎన్నికలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా ఈ ఎన్నికల్ని ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే…..

Read More