Summer Special May Flowers | ఏడాదిలో ఒక్కసారే దర్శనమిచ్చే మే పుష్పాలు..! | #local18v

గోదావరిజిల్లాలు అంటేనే ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రాంతాలకు పెట్టిందని చెప్పుకోవచ్చు. అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మే పుష్పాలు సందడి ప్రారంభమైంది, కాకినాడ జిల్లా లోవ అటవీప్రాంత అందచందాల నడుమ మే పుష్పాలు కనువిందుగా సందడి చేస్తున్నాయి, చూడటానికి పింక్ కలర్ లో ఒక బాల్ ఆకారంలో కనిపించే ఈ రౌండ్ పుష్పాలు, లోవక్షేత్రంలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం మే మాసంలో మాత్రమే అరుదుగా కనిపించే ఈ మే పుష్పాలు, అమ్మవారి సన్నిధిలో పూయడం పట్ల భక్తుల…

Read More

ఫీజు బకాయిల రగడ – Visalaandhra

టీడీపీ, వైసీపీ సవాళ్లు… ప్రతి సవాళ్లు. మండలిలో అదే వేడి… అదే మాటల దాడి. వైసీపీ వాకౌట్… చర్చకు సిద్ధమన్న మంత్రి లోకేశ్. మొత్తం రూ.8,500 కోట్ల ఫీజు బకాయిలు : వైసీపీ విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: శాసన మండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య రెండో రోజూ అదే మాటల యుద్ధం కొనసాగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. శుక్రవారం శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషెన్‌రాజు అధ్యక్షతన ప్రశ్నోత్తరాలలో మళ్లీ వివాదం…

Read More

Telangana News Updates: వారందరికీ రూ.1000 ఫైన్.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన |

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జనగణనలో వివరాలు ఇవ్వని వారికి రూ.1000 ఫైన్ విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర డైరెక్టర్ భారతీ హోలికేరి తెలిపారు. హైదరాబాద్ సెన్సస్ ఆఫీసులో శనివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశాభివృద్ధి ప్లాన్స్ వెయ్యడానికీ జనగణన ప్రక్రియ కీలకం అన్నారు. నియోజకవర్గాల్ని పునర్విభజించాలన్నా, రిజర్వేషన్లను ఖరారు చెయ్యాలన్నా ఈ ప్రక్రియ ముఖ్యం అన్నారు. 16 ఏళ్ల తర్వాత జరుగుతున్న జనాభా లెక్కలు కాబట్టి.. ప్రజలంతా సమాచారం ఇవ్వడం అవసరం…

Read More

Panchagavya Benefits | పంచగవ్య ఉత్పత్తులతో ఆరోగ్యం.. ఆదాయం..| #local18V

గోవు ఆధారంగా తయారయ్యే పంచగవ్య ఉత్పత్తులు ప్రస్తుతం ఆరోగ్యం మరియు ఆదాయం రెండింటికీ ఉపయోగపడుతున్నాయి. పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం వంటి ఐదు గవ్యాలతో తయారయ్యే ఈ పంచగవ్య ఉత్పత్తులు ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నాయి.#Panchagavya #FarmersIncome #OrganicFarming Source link

Read More

అణ్వాయుధశాలగా ఉత్తర కొరియా – Visalaandhra

కొరియా వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో కిమ్యూరప్, పశ్చిమాసియా స్థితిపై ఆందోళన`అమెరికా తీరుపై ఆగ్రహం ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అణ్వాయుధ దేశమని అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పునరుద్ఘాటించారు. క్లిష్టమైన అంతర్జాతీయ భద్రతా పరిస్థితుల్లో అనుకోని విపత్తుల నుంచి రక్షణ కోసం ఇదే మార్గమన్నారు. యూరప్, పశ్చిమాసియా పరిస్థితులపై ఆందళన వ్యక్తంచేశారు. యుద్ధాలు చేస్తూ, రక్తపాతం సృష్టిస్తున్న అమెరికా తీరును ఆక్షేపించారు. ఈ దేశం తీరు గ్యాంగ్స్టర్ వలే ఉన్నదని దుయ్యబట్టారు. ఈనెల 20, 21,…

Read More

AP Inter Exams: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ రిలీజ్. స్టూడెంట్స్, పేరెంట్స్‌కి ప్రభుత్వం కీలక అలర్ట్ | జాబ్స్ & ఎడ్యుకేషన్

ఉదయం సెషన్ (ఫస్ట్ ఇయర్ విద్యార్థులు): ఉదయం 9:00 AM నుంచి 12:00 PM వరకు ఉంటుంది. మధ్యాహ్నం సెషన్ (సెకండ్ ఇయర్ విద్యార్థులు): మధ్యాహ్నం 2:30 PM నుంచి 5:30 PM వరకు ఉంటుంది. దీన్ని అన్ని జూనియర్ కాలేజీల్లో నోటీస్ బోర్డ్‌పై ప్రదర్శించాలని బోర్డు సూచించింది. విద్యార్థులు తమ పరీక్ష తేదీలు, సబ్జెక్టులు ముందుగా చూసుకొని సన్నాహాలు చేసుకోవాలి. ఈ సప్లిమెంటరీ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తును కాపాడే ముఖ్య అవకాశం. ఫెయిల్ అయిన సబ్జెక్టులను…

Read More

తెలిసిన వాళ్లే అని నెల నెలా చిట్టి కడుతున్నారా?.. అయితే జాగ్రత్త.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 09, 2026 8:45 AM IST మీరు పైసా పైసా కూడబెట్టే ఆలోచనలో ఉంటే కొందరు చీటీ వ్యాపారులు మిమ్మల్ని ఎలా మోసం చేయాలనే ప్లాన్లు వేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది…. ఏఐ చిత్రం పరవాడలో చీటీ మోసం కేసు సంచలనం సృష్టిస్తోంది. పైసా పైసా కూడబెట్టి పెట్టుబడులు పెట్టిన ప్రజలను కోట్ల రూపాయల మేర మోసం చేసి పరారైన తాజా మాజీ ఉప సర్పంచి బండారు రామారావు, ఆయన…

Read More

Tirumala: వేసవిలోనూ కూల్‌గా శ్రీవారి దర్శనం.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

చలువ పందిళ్లు, కూల్ పెయింటింగ్ భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో ఎండ వేడి తగలకుండా బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు భారీగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తులకు నీడనిచ్చేలా ప్రత్యేక షెల్టర్లను నిర్మించారు. ముఖ్యంగా ఆలయ మాడవీధులు, లడ్డూ కౌంటర్లు మరియు భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లపై వేడిని తగ్గించే సింథటిక్…

Read More

ఆర్బీఐ డెడ్‌లైన్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి

ఇవాళ‌ ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ బలపడింది. ఉదయం రూపాయి దాదాపు 10 పైసలు లాభపడి 92.57 వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం ముగింపు ధర 92.66గా ఉంది. బ్యాంకులు తమ ఆర్బిట్రేజ్ పొజిషన్లను రద్దు చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధించిన గడువు నేటితో ముగియనుండటమే ఇందుకు ప్రధాన కారణం.ఆఫ్‌షోర్ నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ (ఎన్‌డీఎఫ్‌) మార్కెట్‌లో బ్యాంకుల మితిమీరిన లావాదేవీలను నియంత్రించేందుకు ఆర్బీఐ గత నెలలో కీలక…

Read More

AP News: గుడ్ న్యూస్.. వాట్సప్‌లో ‘హాయ్‌’.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ

ఇప్పటివరకు రోగులు లేదా వారి బంధువులు ఆసుపత్రిలో ఓపీ టోకెన్‌ కోసం పూటల తరబడి క్యూలైన్‌లో నిలుస్తుండేవారు. వైద్యులను సంప్రదించిన తరువాత కూడా, మందుల కోసం మరోసారి క్యూలైన్‌లో నిలవాల్సి ఉండేది. Source link

Read More